Home Search
సచిన్ పైలట్ - search results
If you're not happy with the results, please do another search
ఆత్మస్తుతి, పరనింద
వేదిక తనదైతే వెయ్యి అబద్ధాలైనా ఆడొచ్చని అంటారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోడీ అనర్గళంగా, హావభావయుక్తంగా చేసిన ప్రసంగం దీనినే గుర్తు...
చేతగాక ‘చే’జేతులా…
జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని...
రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు
న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని...
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం!
సచిన్ పైలట్కు సిఎం పదవిస్తే ఒప్పుకోం
గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది
ఎంఎల్ఎల రాజీనామా హెచ్చరిక
సిఎల్పి భేటీకి ముందు కీలక పరిణామాలు
నా చేతుల్లో ఏమీ లేదు : అశోక్ గెహ్లాట్
జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్లో...
అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం
రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
జోడు పదవులు కుదరవు: రాహుల్ గాంధీ
అశోక్ గెహ్లాట్కు పరోక్ష హెచ్చరిక
ఎర్నాకుళం(కేరళ): ‘ఒకరికి ఒకే పోస్ట్’ అనే నియమాన్ని రాహుల్ గాంధీ మరోసారి బలపరిచారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లాట్ను ఉద్దేశించి ఆయన “ఒక వ్యక్తి రెండు...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు!
సంపాదకీయం: ఎక్కువ కాలం దేశాన్ని పాలించి ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమై పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని పెద్ద సంఖ్యలో కోల్పోయి కుంగికునారిల్లుతున్న జాతీ య ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అధ్యక్ష...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశి థరూర్ సిద్ధం
సెప్టెంబర్ 22న రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీపడుతుండగా, ఆయనకు పోటీగా శశిథరూర్ కూడా ఆ పదవికి పోటీపడుతున్నారు. కాగా పోటీని కాంగ్రెస్...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...
వికటించిన ఆపరేషన్ కమలం
అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని...
ఇదేనా నీ సంస్కారం.. ఆజాద్పై తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: ఓ వైపు బిజెపిపై పోరుకు సమాయత్తం అవుతున్న దశలో రాహుల్పై వ్యక్తిగత దూషణలు చవకబారు మాటలకు దిగుతారా? అంటూ గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...
బీహార్లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు
తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
సోనియా గాంధీకి ఈడీ సమన్లపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ: 'నేషనల్ హెరాల్డ్' కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శించారు....
ఉద్ధవ్ రాజీనామా
సంపాదకీయం: ‘మహారాష్ట్రలో అంతా సక్రమంగానే’ సాగిపోయిందా? ఏక్నాధ్ షిండే నాయకత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గానికి చట్ట ప్రకారమే గుర్తిం పు గౌరవం లభించాయా? ‘మా ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలింది, ఆ దిష్టి...
’అగ్నిపథ్ స్కీమ్’ను కడిగిపారేసిన ప్రియాంక గాంధీ
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నాయకుల బైఠాయింపు.
న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’ నిరసనల మధ్య, కేంద్ర తెచ్చిన కొత్త మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఈ స్కీమ్ సైన్యాన్ని...
కాంగ్రెస్ పై మమత శివతాండవం
గత మేలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానంలో...
రాజస్థాన్ క్యాబినెట్ పునర్వవస్థీకరణ
15 మంత్రుల పదవీ ప్రమాణం
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న రాజ్భవన్లో ఆదివారం మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగింది. మొత్తం 15 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 12 మంది...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
కాంగ్రెస్ సీనియర్లకు షాక్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఒక్కరికీ దక్కని చోటు
లిస్టులో రాహుల్ టీమ్కు ప్రాధాన్యం
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రాహుల్...
ఇద్దరు మిత్రులకే వ్యవసాయం అప్పగించాలని మోడీ కోరిక
రాజస్థాన్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపణ
రాజస్థానీ సంప్రదాయ దుస్తుల్లో ట్రాక్టర్ డ్రైవ్ చేసిన రాహుల్
జైపూర్ : ప్రధాని నరేంద్రమోడీ మొత్తం వ్యవసాయ రంగాన్ని కేవలం తన ఇద్దరు స్నేహితులకే అప్పచెప్పాలన్న కోరికతో...