Home Search
సచిన్ పైలట్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో సిడబ్ల్యుసి సమావేశం కీలకం: సచిన్ పైలట్
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) చాలా సమతుల్యంగా ఉందని, యువత, అనుభవజ్ఞుల మేలుకలయిగా ఉందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ శుక్రవారం ప్రశంసించారు. రానున్న తెలంగాణ ఎన్నికల దృష్టా...
11న సచిన్ పైలట్ కొత్త పార్టీ ?
జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్కు సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతప్రయత్నించినా ఫలించడం లేదు. గత బిజేపి ప్రభుత్వం...
జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్లో గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది. కాంగ్రెస్ అధిష్టానం గత వారం రాజస్థాన్ కాంగ్రెస్లో కుదర్చిన రాజీ ఫార్ములా నీరుగారిపోనున్నది. సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు...
సిఎం గెహ్లాట్ కు సోనియా కన్నా వసుంధర రాజే నాయకురాలా : సచిన్ పైలట్ ధ్వజం
జైపూర్ :రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎలాంటి ఆంక్షలూ అడ్డూ లేకుండా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై సచిన్ పైలట్...
సొంత గూటికి సచిన్ పైలట్?
సొంత గూటికి సచిన్ పైలట్?
రాహుల్, ప్రియాంకలతో కీలక భేటీ
అధిష్టానం క్షమిస్తే సయోధ్యకు గెహ్లాట్ సిద్ధం
14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు
విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా వోటింగ్?
న్యూఢిల్లీ: ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ...
సచిన్ పైలట్ వర్గ ఎంఎల్ఏలకు హైకోర్టులో ఊరట
లక్నో: రాజాస్థాన్ మాజీ డిప్యూటీ సిఎం సిచిన్ పైలట్ వర్గ ఎంఎల్ఎలకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంఎల్ఎలపై చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో సిఎం అశోక్ గెహ్లాట్ వర్గం...
బిజెపిలో చేరడం లేదు: సచిన్ పైలట్
న్యూఢిల్లీ: తాను బిజెపిలో చేరడం లేదని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బుధవారం ప్రకటించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు రాజస్థాన్లోని కొందరు నాయకులు వదంతులు పుట్టిస్తున్నారని ఆయన స్పష్టం...
సచిన్ పైలట్కు కాంగ్రెస్ షాక్…
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు వేడి వేడిగా కొనసాగుతున్నాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిఎల్పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. అతనితో పాటు పలువురు ఎంఎల్ఎలు సమావేశానికి హాజరు కాలేదు. అశోక్...
సిఎల్పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశానికి డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపిన ఆహ్వానాన్ని పైలట్ పక్కన పెట్టాడు. సమావేశానికి సచిన్ పైలట్ సహా పలువురు...
రాజస్థాన్లో 50 లక్షలమందికి ఉపాధి హామీ: సచిన్ పైలట్
జైపూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద తమ రాష్ట్రంలో 50లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామని, వారిలో13 లక్షలమంది వలస కార్మికులని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు....
స్వంత కాంగ్రెస్ ప్రభుత్వం పై పైలట్ ఒత్తిడి
జైపూర్ : తాము కోరిన మూడు డిమాండ్లు నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన తప్పదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పైలట్ సోమవారం హెచ్చరించారు. ఈ...
గెహ్లోట్పై మళ్లీ యుద్ధం ప్రకటించిన పైలట్
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు చేరువవుతున్న వేళ అధికార కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ అటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఇటు పార్టీ అధినేతలకు సవాలు విసురుతూ గురువారం అజ్మీర్ నుంచి...
అధిష్టానం హెచ్చరిక బేఖాతర్..పైలట్ దీక్ష షురూ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వం హిచ్చరించినప్పటికీ రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం న్యూఢిల్లీ లోని అమరవీరుల స్మారకం వద్ద నిరశన దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సారథ్యంలోని...
గెహ్లాట్, పైలట్ భాయీభాయీ
విశ్వాస తీర్మానానికి సంఘటితంగా రెడీ
సమస్యలపై అవిశ్వాసానికి బిజెపి వ్యూహం
నేడే రాజస్థాన్ అసెంబ్లీ స్పెషల్ సెషన్
జైపూర్: రాహుల్, ప్రియాంకల జోక్యంతో రాజస్థాన్ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో సంధి కుదిరింది. ముఖ్యమంత్రి అశోక్...
స్పీకర్ నోటీసులపై సుప్రీంకు వెళ్లనున్న పైలట్
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కిరావడం లేదు. రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. స్పీకర్ నోటీసులపై మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు....
సచిన్ సంక్షోభం
8 నుంచి 20 మంది ఎంఎల్ఎలతో కొత్త కుంపటి
ఎస్ఒజి విచారణతో పైలట్ కినుక
గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబావుటా.. గురుగ్రామ్లోని ఓ హోటల్లో మద్దతుదారులతో బస
ఇది బిజెపి కుట్ర: కాంగ్రెస్ ఆరోపణ
కొట్టిపారేసిన కమలనాథులు, అది కాంగ్రెస్...
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్మున్షీ
మన తెలంగాణ/హైదరాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ పలు రాష్ట్రాలు, కేం ద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల...
మూడు రాష్ట్రాలు కమలనాథుల చేతికే
న్యూఢిల్లీ: గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అందరి అంచనాలను మించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్ల్యాండ్పై తన పట్టును...
యాంటీ ఓటుతో ఫైటు
న్యూఢిల్లీ : ఆదివారం తేలనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకంగా 2024 ‘సెంటర్ పాయింట్’ కానున్నాయి. ఇదే దశలో ప్రాంతీయ స్థాయి నేతల బలాబలాలకు కీలకం కానున్నాయి. విస్తరించుకుని పోయిన...