Home Search
సచిన్ పైలట్ - search results
If you're not happy with the results, please do another search
యాంటీ ఓటుతో ఫైటు
న్యూఢిల్లీ : ఆదివారం తేలనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకంగా 2024 ‘సెంటర్ పాయింట్’ కానున్నాయి. ఇదే దశలో ప్రాంతీయ స్థాయి నేతల బలాబలాలకు కీలకం కానున్నాయి. విస్తరించుకుని పోయిన...
రాజస్థాన్లో 68 శాతం పోలింగ్..
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలో శనివారం 68 శాతంపైగా పోలింగ్ జరిగింది. మొత్తం 200 స్థానాలకు గాను 199 సీట్లలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఉదయం ఏడు...
నేడే రాజస్థాన్లో పోలింగ్..
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియగా శనివారం పోలింగ్ జగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుండగా, కరన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్...
రాజస్థాన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు,
పంచాయతీ స్థాయిలో రిక్రూట్మెంట్,
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుప్రకారం ఎంఎస్పి
చిరంజీవి ఆరోగ్యబీమా రూ.25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంపు
జైపూర్ : రాజస్థాన్...
రాజస్థాన్ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం
జైపూర్: రాజస్థాన్లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతా రాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు,నిప్పులా ఉండిన సిఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్లు ఐక్యతా...
వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్మెన్: కాంగ్రెస్పై మోడీ సెటైర్లు
జైపూర్: ఇప్పుడు అంతా వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం క్రికెట్తో ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ తమను...
రాజస్థాన్లో కాంగ్రెస్ సమైక్యత పై స్పష్టం చేసిన రాహుల్
జైపూర్ : వచ్చేనెల జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ధారించారు. రాజస్థాన్ కాంగ్రెస్ విభాగంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్న...
రాజస్థాన్ లో బిజెపి సెల్ఫ్ గోల్ ?
రాజస్థాన్ ఎన్నికల్లో తరచూ ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే గత పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ... ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ రెండు పార్టీలలోనూ...
రాజస్థాన్లో 33 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై రెండు వారాలు గడిచినా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకు 33 మంది అభ్యర్థులతో మొదటి జాబితా శనివారం...
నేను వద్దన్నా సిఎం పదవి నన్ను వదలడం లేదు: గెహ్లాట్
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదిలివేయాలని తాను భావిస్తున్నప్పటికీ అది తనను వదలడం లేదని, బహుశా అది తనను వదలకపోవచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకుడు అశోక్ గెహ్లాట్ అన్నారు.
గురువారం...
‘పాంచ’జన్యం
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. 2024 లోక్సభ ఎన్నికలకు ఆరు మాసాల ముందు జరుగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ 730...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది ప్రముఖులు
హైదరాబాద్: తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కల్పించారు. వీరిలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి,...
ఎన్నికలకు కాంగ్రెస్ రేస్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి)ని ప్రకటించారు. భారీ స్థాయిలో పునర్వస్థీకరణతో కమిటీ పునరుద్ధరణ...
సీడబ్ల్యూసీని పునర్ వ్యవస్థీకరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం
మొత్తం 84 మందితో జాబితా విడుదల
సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా 39మందికి చోటు
18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్చార్జీలుగా,
9 ప్రత్యేక ఆహ్వానితులుగా, 4 ఎక్స్అఫిషియో సభ్యులకు చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో ఎన్నికలు...
రాజస్థాన్ లో ‘రెడ్ డైరీ’ !
వచ్చే డిసెంబర్లో ఎన్నికలకు వెళ్ళనున్న రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి వరకు తన మంత్రివర్గ సభ్యుడిగా వున్న వ్యక్తి నుంచే తలనొప్పి ఎదుర్కొంటున్నారు. రాజేంద్ర సింగ్ గుధా అనే ఈయన రాజస్థాన్లో...
రాజస్థాన్ తిరిగి కాంగ్రెసే..
న్యూఢిల్లీ : రాజస్థాన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా ఎదుర్కొంటుందని , తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేలా ముందుకు వెళ్లుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. రాజస్థాన్లో అధికారంలో ఉండే...
డిమాండ్లపై రాజీలేదు..పోరే
దౌసా : తన డిమాండ్లపై తలొగ్గేదే లేదని తగ్గేదే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. తనకున్న ప్రధాన బలం తనపై ప్రజలు ఉంచిన నమ్మకం అని ఆదివారం...
రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు..
న్యూఢిల్లీ : రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతుండగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చాలా దృఢంగా ఉంటుందని, ఏ నాయకులను లేదా కార్యకర్తలను శాంతింప...
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
కుక్కతోక వంకర!
కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఎదురులేని శక్తిగా గెలుపొందడానికి గల కారణాల్లో బిజెపి చేజేతులా చేసుకొన్న తప్పులు ముఖ్యమైనవి కాగా, హస్తం పార్టీ ఐకమత్యంతో పోరాడడం ప్రధానమైన హేతువు. అదానీ విషయంలో ప్రధాని మోడీని...