Home Search
సురేష్ ప్రభు - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం
2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు
హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీరామచంద్ర...
రెండో దశలో 61% ఓటింగ్
రెండవ దశ లోక్సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని...
‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల
బిడ్డపై తల్లి ప్రేమ, అనురాగం చూపించే 'నా చెయ్యి పట్టుకోవే...' పాట విడుదల చేసిన 'శబరి' టీమ్
వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. ఈ చిత్రాన్ని...
పదో తరగతి ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఇవాళ విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేశామని విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్...
నేడు పదో తరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేయనున్నట్లు...
ఫోన్ ట్యాపింగ్లో… షాకింగ్ పరిణామాలు
మనీల్యాండరింగ్పై ఇడికి ఫిర్యాదు వ్యాపారస్థులను బెదిరించి
కోట్లు వసూలు చేశారని ఆరోపణ హవాలా మార్గంలో
తరలించినట్లు నిందితులు అంగీకరించారని ఫిర్యాదులో స్పష్టీకరణ
ఫిర్యాదు నేపథ్యంలో ఇడి జోక్యంపై జోరెత్తిన ఊహాగానాలు
రాధాకిషన్రావుపై మరో...
రియాక్టర్ పేలి ఆరుగురు మృతి
మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30-...
పండుగపూట విషాదాలు
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి
వార్ధా నదిలో ఈతకు వెళ్లి
నలుగురు యువకులు...
మంచిర్యాల, రంగారెడ్డి ,
మహబూబాబాద్ జిల్లాల్లో
నీటమునిగి మరో నలుగురు
మృతి మేడ్చల్ జిల్లాలో
లారీ ఢీకొని మరో ఇద్దరు...
సోషల్ మీడియాలో మంచితో పాటు చెడూ ఉంది
మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ, హద్దు,అదుపు...
జహీరాబాద్ నియోజర్గ కాంగ్రెస్ నేతలతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన...
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, వెంకటాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన...
ఎపిలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన అమెజాన్ ఇండియా
అమరావతి: అమెజాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో తమ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ కింద, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ (LFE), క్వెస్ట్ అలయన్స్(QA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక ఎంఓయు జరిగినట్లు ప్రకటించింది. పాఠశాల...
గుడికి తీసుకెళ్తానని… భార్యను చంపేసి లోయలో పడేశాడు…
అమరావతి: దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్యను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఆమె తలపై భర్త బండరాయితో మోది అనంతరం మృతదేహాన్ని లోయలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టిఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలులో...
దక్షిణాదిపై చిన్న చూపు
ఎక్కువ ఆదాయాన్ని సమాకురుస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నదని, తమ సొమ్ముతో ఉత్తరాది హిందీ రాష్ట్రా లను పోషిస్తున్నదని, ఈ అన్యాయం ఇలాగే కొనసాగితే దక్షిణాది వేర్పాటు ను...
పాజెక్టుల అప్పగింతతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్లను కాంగ్రెస్ ప్రభుత్వం కెఆర్ఎంబికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ ఎంసిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం...
నేటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు...
ప్రతి అంశంపై చర్చకు సిద్ధం
పార్టీల నేతలతో ప్రభుత్వం
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్
ఒక రోజు ముందు అఖిల పక్ష సమావేశం
న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం...
తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా
తన సతీమణి నీలిమకు బిఆర్ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు
తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు
ప్రజావాణి తీన్మార్ మల్లన్న అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
బిఆర్ఎస్...
కబ్జాదారుల భరతం పడతాం
మన తెలంగాణ/హుజూర్నగర్: తెలంగాణ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే ల క్షంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాలు, నీటిపారుదల...
ఐదో సారి గెలుపు కోసం కెటిఆర్
సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గాలకు నేడు (గురువారం) పోలింగ్ నిర్వహిస్తుండగా రెండు నియోజక వర్గాల్లో బిఆర్ఎస్ సిరిసిల్ల అభ్యర్థి కెటిఆర్ మినహా మిగిలిన...