Monday, May 6, 2024
Home Search

సెక్షన్ 41 - search results

If you're not happy with the results, please do another search

టిడిఎస్‌లో రీఫండ్‌లో భారీ స్కాం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ట్యాక్స్ రీఫండ్‌లు, మినహాయింపులు కోరుతూ తప్పుడు రి టర్న్‌లు దాఖలైనట్టు గుర్తించామని ఆదాయ పు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిటాలి మధుస్మిత పేర్కొన్నారు....
False refund claim punishable with imprisonment

తప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేస్తే జైలుశిక్షతో పాటు పెనాల్టీ

హైదరాబాద్ : తప్పుడు రిఫండ్ క్లైయిమ్ చేస్తే జైలుశిక్షతో పాటు పన్నెండు శాతం వడ్డీ, రెండు వందల శాతం పన్నును పెనాల్టీగా విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిటాలి...

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదిదారుల...

ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్ష

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం నిర్వహించిన టి.ఎస్. పి.ఎస్.సి గ్రూప్. 4 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. శశాంక పరిశీలించగా, జిల్లా ఎస్‌పి...
Harish Rao

కిషన్‌రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ..కాన్సన్ట్రేషన్ తక్కువ

హైదరాబాద్ : -కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ ..కాన్సన్ట్రేషన్ తక్కువ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి విమర్శించారు. ఫ్రస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్దాలతో పవర్ పాయింట్ ప్రెసంటేషన్ ఇచ్చారని ఎద్దేవా...

గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన సిపి

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన గ్రూప్1 పరీక్షను 41 కేంద్రాలో ఏర్పాటు చేయగా వాటిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీన్‌కుమార్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు...
Trending 'Kavach' after Odisha Train Accident

రైలు ప్రమాదంపై కుట్ర సిద్ధాంతాలు

బాలాసోర్‌లో జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాద అపరాధ భావం నుంచి బైటపడడానికి మోడీ ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాలను సృష్టిస్తోంది. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంపై సిబిఐ విచారణకు రైల్వే...

26మంది పిల్లలను రక్షించిన అధికారులు

సిటిబ్యూరోః వివిధ రాష్ట్రాలకు చెందిన 26మంది పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మంది నిందితులను రైల్వే, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, భేటీ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో...

డింపుల్ వర్సెస్ డిసిపి

సిటిబ్యూరోః సినీనటి డింపుల్ హయతి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే మధ్య వివాదం మరింత ముదిరింది. ఇద్దరి మధ్య కారు పార్కింగ్ విషయంలో వచ్చిన వివాదం డిసిపి డ్రైవర్...

తొమ్మిదేళ్లలో దక్షిణమధ్య రైల్వేకు రూ.19,901 కోట్ల కేటాయింపులు

హైదరాబాద్:  కొత్త సింగిల్, డబుల్ లైన్‌ల మంజూరులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని, దక్షిణమధ్య రైల్వేకు కొత్త రైళ్లు కేటాయించలేదని వస్తున్న కథనాలు తప్పని దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు....
Police suspended in girl harassment case

పోకిరీ పోలీసు…. బాలిక వెంటబడి వేధింపు (వైరల్ వీడియో)

  న్యూస్ డెస్క్: ఒక స్కూలు విదార్థిని వెంటబడి వేధిస్తున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ట్విట్టర్‌లో విస్తృతంగా...

తుని రైలు దగ్ధం

హైదరాబాద్ : తుని రైలు దగ్దం కేసును సోమవారం విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. తీర్పు సమయంలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ...
13 BJP Leaders quit Party in Tamil Nadu

బిజెపి స్వప్రయోజక దాడులు!

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిబిఐ, ఇడిని దుర్వినియోగం చేయడం అందరికీ తెలిసిందే. 95% పైగా రాజకీయ కేసులు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే...
Arrest

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు!

కడప: ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన నాటి మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ శుక్రవారం ఒకరిని కీలక అరెస్టు చేసింది. సిబిఐకి చెందిన ప్రత్యేక పరిశోధన బృందం(సిట్) కడప జిల్లాలోని పులివెందులలో...
Bandi Sanjay held teleconference with BJP leaders

Bandi Sanjay: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు

హైదరాబాద్ : హనుమకొండ పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు బెయిల్ మంజూరైంది. సంజయ్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హనుమకొండ ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్...
she is wearing a two-piece outfit

పబ్లిక్ లో ఇదేం డ్రెస్…. మెట్రో వార్నింగ్… వీడియో వైరల్

కురచ డ్రెస్‌లో మెట్రోలో మహిళ: డిల్లీ మెట్రో ఏమన్నదంటే..(వైరల్ వీడియో)   న్యూస్‌డెస్క్: ఢిల్లీ మెట్రోలో కురుచ దుస్తులు ధరించి ప్రయాణించిన ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు...

కళాక్షేత్ర ఫౌండేషన్ ఫ్యాకల్టీ సభ్యుడు అరెస్టు!

చెన్నై: ఆర్ట్ అండ్ కల్చరల్ అకాడమీ పూర్వ విద్యార్థినిని లైంగికంగా వేధించినందుకు చైన్నైలోని కళాక్షేత్య ఫౌండేషన్ ఫ్యాకల్టీ మెంబర్‌ హరి పద్మన్ ను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు....
30,310 web links have been hunted by central government

2018 నుంచి ఇప్పటివరకూ దేశంలో 30,310 వెబ్‌లింక్స్‌పై వేటు

న్యూఢిల్లీ : దేశంలో 2018 నుంచి ఇప్పటివరకూ 30,310 వెబ్ లింక్స్‌పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. సోషల్ మీడియా లింక్‌లు, సోషల్ మీడియా అకౌంట్లు, ఛానల్స్, పేజీలు, యాప్‌లు, వెబ్‌పేజిలు, వెబ్‌సైట్స్...
20 cases registered on trolling channels

ట్రోలింగ్ చేస్తే చిక్కులు తప్పవు.. పోలీసుల హెచ్చరిక

ట్రోలింగ్ ఛానళ్లపై 20 కేసులు నమోదు హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ట్రోల్ ఛానళ్లపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝలిపించారు. మొత్తం 20 కేసులు నమోదుచేసి ఈ ఛానళ్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు...
Revanth Reddy

సిట్ ముందుకు రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) పేపర్ లీక్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు,...

Latest News

పంట నేలపాలు