Home Search
సెక్షన్ 41 - search results
If you're not happy with the results, please do another search
క్లాస్మేట్పై వైద్యుడు అఘాయిత్యం
బెంగళూరు: క్లాస్మేట్పై 25 ఏళ్ల వైద్యుడు అత్యాచారం చేసిన సంఘటన కర్నాటకలోని గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హర్యాన్లో గురుగ్రామ్కు చెందిన దీపక్ రాథీ అనే...
మార్చి 31లోపు ఆస్తిపన్నుటార్గెట్ రూ. 953.01 కోట్లు
మార్చి 31లోపు....
ఆస్తిపన్ను రూ. 953.01 కోట్లు
వసూలు చేయాలంటూ కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఆదేశాలు
140 పురపాలక సంఘాలకు ప్రత్యేక మార్గనిర్దేశకాలు
ఆస్తిపన్నుగా రూ. 672.30 కోట్లు
వసూలు చేసింది రూ. 416.85 కోట్లు
ప్రభుత్వ భవనాల నుంచి...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
హెచ్డీఎఫ్సీకి కోటి రూపాయల జరిమానా
కేవైసీ నిబంధనలు పాటించలేదని ఆరోపణ
ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసీ)...
కరీంనగర్లో 62.52% పోలింగ్
ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు
కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు...
భూ స్కామ్.. ఎపి మాజీ మంత్రులపై సిఐడి కేసు నమోదు
అమరావతి: భూ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పి నారాయణపై ఎపి సిఐడి గురువారం కేసు నమోదు చేసింది. తుళ్లూరు మండంలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ నరసింహా...
ఇంటర్నెట్పై అసమగ్ర తీర్పు!
నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాలవల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్...
రేపే మున్సిపోల్స్
మూగబోయిన మైకులు, ఓటర్లకు ప్రలోభాలు
తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నైజేషన్
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎండ్కార్డ్ పడింది. వీటికి ఈ నెల 22న...
ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన 26ఏళ్ల టీచర్..
గాంధీనగర్: ఇరవై ఆరేళ్ల ఓ టీచర్, పద్నాలుగేళ్ల ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన సంఘటన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు టీచర్...
రూ.2 పంచాయతీ…. బస్సు నుంచి ప్రయాణికురాలిని గెంటేసిన కండక్టర్
కోల్కతా: రెండు రూపాయల కోసం ప్రయాణికురాలిని ప్రైవేటు బస్సు నుంచి కండక్టర్ గెంటేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 44 రూట్లో బబౌటి నుంచి...
భైంసాలో భద్రతా బలగాల పహారా
నిర్మల్ ః నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు బలగాలు పహారా కాస్తుండటంతో పాటు కర్ఫ్యూ విధించారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో...
ఆపరేషన్ థియోటర్ లో పసికందును పీక్కుతిన్న కుక్క
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఫరూఖ్బాద్లో మంగళవారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఆపరేషన్ థియోటర్లో పసికందును కుక్క పీక్కు తినడంతో నవజాత శిశువు చనిపోయింది. దీంతో పోలీసులు ఆ ప్రైవేటు...
నెట్బంద్ రాజ్యాంగ విరుద్ధం
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
వారం రోజుల్లోగా కశ్మీర్లోని అన్ని ఆంక్షలపై సమీక్షించండి
జమ్మూ, కశ్మీర్ పాలనా యంత్రాంగానికి ఆదేశం
సుప్రీం తీర్పుపై సర్వత్రా హర్షం
న్యూఢిల్లీ: కశ్మీర్లో నిరవధిక ఇంటర్నెట్ నిషేదం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లఘించడమేనని, రాజ్యాంగ విరుద్ధమని...
ఎసిబి వలలో జిఎస్టి అధికారి, ఎస్ఐ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు
ఎస్ఐ పట్టివేతతో పరారైన జూబ్లీహిల్స్ సిఐ
రూ.35వేలు తీసుకుంటూ దొరికిన జిఎస్టి అధికారి
రూ. 15వేలతో పట్టుబడ్డ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సహాయకుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : /జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి : నగరంలో వేర్వేరు ప్రాంతాలలో గు రువారం...
సౌర విద్యుత్ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే ముందడుగు
హైదరాబాద్: సౌర విద్యుత్ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. జోన్ పరిధిలోని నంద్యాల, యర్రగుంట్ల సెక్షన్ల మధ్య తొలి సౌర విద్యుత్ మార్గం అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గం...
జెఎన్యు హింసాకాండపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్యు)లో ఆదివారం జరిగిన హింసాకాండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. దాడులు, ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు...
మహిళపై 39 మంది అత్యాచారం… పిఎస్లో ఫిర్యాదు
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో ఓ మహిళ తనపై 39 మంది అత్యాచారం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి...
డిజిటల్ చెల్లింపులు చేయకపోతే.. రూ.5 వేల జరిమానా
ఫిబ్రవరి 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రూ.50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కంపెనీ వ్యాపార సంస్థలు వినియోగదారులకు తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్...
6న పుర పోరు రిజర్వేషన్లు
కొత్త చట్టం ప్రకారమే ఎన్నికల షెడ్యూలు
ప్రభుత్వం అనుమతే ప్రధానం, గత చట్టం ప్రకారమైతే అఖిలపక్ష భేటీ ఉండేది
విపక్షాల ఆరోపణలు వాస్తవం కాదు
ముసాయిదా, ఓటర్ల జాబితా విడుదల చేశాం, అభ్యంతరాలు స్వీకరించి 4న...