Home Search
సెక్షన్ 41 - search results
If you're not happy with the results, please do another search
అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...
తెరపైకి ముగ్గురు కీలక నేతలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలో నోటీసులు?
టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్
నేతృత్వంలో పరికరాల కొనుగోలు..
ఇజ్రాయెల్ నుంచి దిగుమతి
సిఎం రేవంత్ ఇంటి సమీపంలో
కార్యాలయం, 300 మీటర్ల పరిధిలో
మాటలు వినేలా డివైస్ల ఏర్పాటు
నాగోల్ మూసీ వంతెన కింద
హార్డ్ డిస్క్...
‘ఎ1’ బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం : పదో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మొత్తం సూత్రధారి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అని ఆయన కనుసన్నల్లోనే ప్రణాళిక ప్రకారం పదవతరగతి ప్రశ్నాపత్రాలను లీకేజీ చేశారని...
ఎంఎల్ఎలకు ఎర కేసులో ఎ4 సంతోష్
రెండో నోటీస్ జారీ ఎ7గా శ్రీనివాస్
ఎసిబి కోర్టుకు మెమో దాఖలు చేసిన సిట్
26 లేదా 28న హాజరు కావాలని ఆదేశం
లాయర్ శ్రీనివాస్కు మరోసారి నోటీసులు, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుకు...
దాడుల దడ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇడి, ఐటి, సిబిఐ వంటి సంస్థలు ఎప్పుడు, ఎవరి మీద పడతాయోననే భయాందోళనల్లో బడా పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి చిన్నచిన్న ఫంక్షన్హాళ్లు యాజమానులు కూడా హడలిపోతున్నారు....
రాజాసింగ్ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలి: స్పీకర్కు ఎంఐఎం లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం శాసనసభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంఐఎం పార్టి ప్రధాన...
రేవంత్కు 14 రోజులు రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలను వినియోగించిన కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డికి గురువారం ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో...
మాధవిలతపై దాడి కేసు.. ఎంఐఎం నాయకులపై కేసు నమోదు
హైదరాబాద్ పార్లమెంట్ బిజేపి అభ్యర్థిగా పోటీచేసిన కొంపెల్లి మాధవిలతపై దాడికి యత్నించిన ఎంఐఎం నాయకులపై మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవిలత ప్రధాన అనుచరుడు నసీం ఫిర్యాదు మేరకు మొగల్పుర పోలీసులు...
ప్రచారానికి తెర
మనతెలంగాణ/హైదరాబాద్: మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎ న్నిక ల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. మైక్లు బంద్ అయ్యాయి. ఎన్నికల కు...
మైకులు బంద్… రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. మైక్లు బంద్ అయ్యాయి. ఎన్నికలకు 48 గంటల ముందు సాయంత్రం 6 గంటలకు...
ఆఫ్టర్ నైన్ లో అశ్లీల నృత్యాలు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆఫ్టర్ నైన్ పబ్పై వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. పబ్లో ఉన్న 160మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 35మంది యువతులు ఉన్నారు. బంజారాహిల్స్...
రేవణ్ణపై లుక్ ఔట్ నోటీసు జారీ.. అరెస్టుకు రంగం సిద్ధం
తండ్రీ కొడుకులపై సిట్ దర్యాప్తు వేగవంతం
ప్రజ్వల్ తిరిగి వచ్చాక చట్టపరమైన చర్యలు
కర్నాటక హోం మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: తన కుమారుడు, హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణతో కలసి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హోలెసరసీపూర్...
నిర్మాత బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు -నమోదు
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ తన ఇంటిని బండ్ల గణేష్కు రెంట్కు ఇచ్చారు. నెలకు రూ. లక్ష అద్దె. అయితే...
బిఆర్ఎస్ నేత క్రిశాంక్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లు, మెస్లు మూసివేతకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారనే కేసులో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే. బుధవారం...
ఫోన్ ట్యాపింగ్లో… షాకింగ్ పరిణామాలు
మనీల్యాండరింగ్పై ఇడికి ఫిర్యాదు వ్యాపారస్థులను బెదిరించి
కోట్లు వసూలు చేశారని ఆరోపణ హవాలా మార్గంలో
తరలించినట్లు నిందితులు అంగీకరించారని ఫిర్యాదులో స్పష్టీకరణ
ఫిర్యాదు నేపథ్యంలో ఇడి జోక్యంపై జోరెత్తిన ఊహాగానాలు
రాధాకిషన్రావుపై మరో...
మాజీ మంత్రి హరీశ్ రావు పిఏ అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిఏ నరేశ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో ఈ నలుగురిని...
సినీనటి సౌమ్యజానుకు హైకోర్టులో ఊరట
సినీ నటి సౌమ్య జానుకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బంజారాహిల్స్ పీఎస్లో తనపై నమోదైన కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ సౌమ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది....
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
1521 పరీక్షా కేంద్రాలు
పరీక్ష రాయనున్న 9.80 లక్షల మంది
నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఛాన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 9వరకు...
బిజీగా ఉన్నా…విచారణకు రాలేను
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్సి కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంఎల్సి కవిత...
శ్వేతపత్రం తప్పుల తడక
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం పుస్తకం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు.అసెంబ్లీలో శనివారం శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఇరిగేషన్ మంత్రి ఎన్....