Home Search
సెక్షన్ 41 - search results
If you're not happy with the results, please do another search
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
పేద, బలహీనులకు ఉచిత న్యాయం
లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్- 1987 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఎ సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తూ అందరికీ న్యాయం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 22(1)లూ...
ప్రథమ సవరణ-నెహ్రూ దూకుడు
1950 ఏప్రిల్, మే నెలలో రమేష్, మల్కానీల కేసులను కలిపి సుప్రీం కోర్టు విచారించింది. మే 26 న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మద్రాస్ రాష్ట్రం లో క్రాస్రోడ్స్ పత్రిక పంపిణీపై...
బిజెపి కార్పోరేటర్ వంగా మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు
మన తెలంగాణ / హైదరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన బిజెపి కార్పోరేటర్తో పాటు మరో వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నింధితులు ఇద్దరికీ సిఆర్పీసి 41(ఏ)సెక్షన్ ప్రకారం నోటీసులు...
చార్మినార్ ఎంఎల్ఎ పై కేసు నమోదు
సిటిబ్యూరోః పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన చార్మినార్ ఎమ్మెల్యే, అతడి కుమారుడిపై మొగపుర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్,...
లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మామడ ఎస్ఐ
మామడ: ఓ కేసు విషయంలో ఎస్ఐ లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ రాజు...
శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీభవన్లో మహిళల నిరసన
నాంపల్లి : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నారాయణ్పేట్ అసెంబ్లీ స్థానానికి మాజీ డిసిసి అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి ఎట్టిపరిస్థితుల్లో కూడా టికెట్ ఇవ్వొద్దంటూ మహిళా సంఘం నాయకుల నిరసన గళంతో హోరెత్తాయి....
ప్రవళిక మిత్రుడిపై కేసు నమోదు
ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం
శివరాం నిత్యం ఫోన్లు చేసి వేధించే వాడు
ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది
రాజకీయ పార్టీలు మావద్దకు రావొద్దు
ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్...
ముగిసిన నవదీప్ ఇడి విచారణ
నైజీరియన్లతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపైనే ప్రధాన ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ పల్లపోలు ఇడి విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఆయనను ఇడి అధికారులు విచారించారు. విదేశీ...
నారా లోకేశ్ కు ఎపి సిఐడి నోటీసులు
అక్టోబర్ 4న విచారణకు రావాలని ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఎపి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు....
నవ్ దీప్ కు నోటీసులు
మరో ఇద్దరికి ముందస్తు బెయిల్
సెప్టెంబర్ 26న పోలీసులకు సరెండర్ కావాలని ఆదేశం
విచారణకు రావాలంటూ నవదీప్కు నార్కొటిక్ అధికారులు 41 ఎ కింద నోటీసులు
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు త్వరలో నోటీసులు..?
ఉలికిపడుతున్న టాలీవుడ్
మన తెలంగాణ/హైదరాబాద్...
మహిళా ఎస్ఐకి వేధింపులు: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్
లక్నో: మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సస్పెన్షన్కు గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్లోని చందౌసి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బుధవారం (సెప్టెంబర్ 20) విధులు ముగించుకుని ఇంటికి తిరిగివెళుతున్న ఒక...
బాబుకు జైలే
అమరావతి: ఎపి స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడకు విజయవాడ ఎసిబి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ...
రాజ్యసభ ఎంపీల్లో 12 శాతం మంది బిలియనీర్లు
న్యూఢిల్లీ: రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో దాదాపు 12 శాతం మంది వంద కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వారున్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనుంచే అత్యధిక శాతం మంది అలాంటి వాళ్లున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్...
75 మంది రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు: ఎడిఆర్ నివేదిక
న్యూఢిల్లీ: మొత్తం 225 రాజ్యసభ సిట్టింగ్ సభ్యులలో 75 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకోగా మహిళలపై నేరాలకు సంబంధించి నలుగురు ఎంపీలపై కేసులు ఉన్నట్లు శుక్రవారం ఒక తాజా...
నేర రాజకీయాలను అడ్డుకోవాలి
భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...
కేంద్ర ప్రభుత్వ ఢిల్లీ ఆర్డినెన్స్ రాజ్యాంగ ధర్మాసనానికి పెండింగ్తో జటిలమన్న ఆప్
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ ధర్మాసనం...
రాజకీయాలు
ఆయా రాజకీయ పార్టీల వారీగా చూస్తే నేరచరిత ఎక్కువగా ఉన్న శాసన సభ్యులలో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారు అగ్రభాగాన నిలవడం గమనార్హం. అనునిత్యం ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే...
నగరంలో 43 పెలికాన్ సిగ్నల్స్
సిటీబ్యూరో: పాదచారులకు అ త్యంత ప్రాధాన్యత ఇస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని వి విధ ప్రాంతాల్లో 42 ఏర్పాటు చేయాలని...
నగరంలో 43 పెలికాన్ సిగ్నల్స్
సిటిబ్యూరోః పాదచారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 42 ఏర్పాటు చేయాలని లక్షంగా పెట్టుకోగా...