Home Search
సెక్షన్ 41 - search results
If you're not happy with the results, please do another search
మరియమ్మ కుటుంబానికి డిజిపి పరామర్శ
పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ
మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణలో కస్టోడియల్ డెత్ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
అరుణాచల్కు దగ్గర్లో చైనా ఎత్తులు
బీజింగ్ : భారత్కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్ను శుక్రవారం ఆరంభించింది. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోనే , మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి...
ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు!
మన దేశంలోని ఉన్నతమైన జాతీయ విద్యా సంస్థలు 18 ఎఐఐఎంఎస్లు, 23 ఐఐటిలు, 29 ఎన్ఐటిలు, 25 ఐఐఐటిలు, 18 ఐఐఎంలు, 7 ఎన్ఐపిఇఆర్లు, 23 ఎన్ఎఎల్ఎస్ఎఆర్లు, 7 ఐఐఎస్ఇఆర్లు, 54 కేంద్ర...
చంద్రబాబుకు ఎపి సిఐడి నోటీసులు
అమరావతి భూముల క్రమవిక్రయాల్లో ఇన్సైడర్ ఆరోపణలపై
విచారణకు 23వ తేదీ ఉ.11గం.కు హాజరుకావాలని ఆదేశాలు
హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసిన
సిఐడి అధికారులు, బాబు బంధువులు కొందరికి కూడా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి...
జర్నలిస్టు మన్దీప్ పునియాకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: సింఘూ సరిహద్దుల్లోని రైతుల నిరసన స్థలి వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు మన్దీప్ పునియాకు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిర్యాదుదారు, బాధితులు, సాక్షులు...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు
ఇందులో మూలధన వ్యయం కింద రూ.1.07 లక్షల కోట్లు
2030 వరకల్లా డిమాండ్కు తగిన సామర్థాన్ని పెంచే జాతీయ రైల్వే ప్రణాళిక
న్యూఢిల్లీ: 2021-22 బడ్జెట్లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు...
రామతీర్థం కేసులో చంద్రబాబు ఎ1
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రామతీర్ధంలో విజయసాయి రెడ్డి వాహనం మీద దాడి కేసులో ఎ1గా ఎపి మాజీ సిఎం చంద్రబాబు, ఎ2అచ్చన్నాయుడు, ఎ3గా కళా వెంకట్రావులను పేర్కొంటూ నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది....
అఖిలప్రియ పిటిషన్ విచారణ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలు మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ శనివారం నాడు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినప్పటికీ...
అఖిలప్రియ పిటిషన్ విచారణ వాయిదా
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలు మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ శనివారం నాడు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినప్పటికీ సికిందరాబాద్...
రెవెన్యూ ట్రిబ్యునల్స్
కలెక్టర్లు చైర్మన్లుగా, అదనపు కలెక్టర్లు సభ్యులుగా జిలాకొకటి ఏర్పాటు
పెండింగ్ కేసుల పరిష్కారానికి కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు...
అఖిలప్రియ అరెస్టు
ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
హఫీజ్పేటలోని 25 ఎకరాల భూ వివాదంలో కిడ్నాప్ కేసులో ఎ1గా ఎ.వి సుబ్బారెడ్డి, ఎ2గా అఖిలప్రియ, ఎ3గా ఆమె భర్త భార్గవరామ్
అఖిలప్రియ కుటుంబంతో...
మహారాష్ట్రలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
మహారాష్ట్రలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ముంబయి: మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలో బుధవారం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దౌండ్-మన్మాడ్ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం...
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
48 గంటల వరకు నిషేధాలు అమలు
జిహెచ్ఎంసి ఫలితాల తర్వాత టపాసులు కాల్చవద్దు
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
144 సెక్షన్ అమలు,200 మీటర్ల వరకూ నిషేధాజ్ఞలు
మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత...
గ్రేటర్ ఫలితాల తర్వాతే వరద సాయం
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సహాయం చేయాలని, సాయం కొనసాగింపుపై ప్రస్తుత పరిస్థితులలో స్టే ఇవ్వలేమని మంగళవారం నాడు హైకోర్టు స్పష్టం చేసింది. వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలన్న...
యువతిపై లైంగిక దాడి…. ఎస్ఐపై కేసు నమోదు
వరంగల్: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన ఎస్ఐపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు సదరు ఎస్ఐ దుర్గం మహేందర్పై కేసు నమోదు చేశారు. రెండు...
విద్యుత్ శాఖలో బదిలీ కోసం పైరవీలు
కోరుకున్న స్థానం కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టు ప్రదక్షిణలు
హైదరాబాద్: విద్యుత్ సంస్థలో ఉద్యోగులు బదిలీల కోసం ఉత్తర్వులు జారీ కా వడంతో ఎస్పిడీసీఎల్ యాజమాన్యం బదిలీల పై దృష్టి సారించింది. జనరల్...
అచ్చెన్న ఖైదీ నంబర్ 1573
శ్కాంలో మరికొందరి అరెస్ట్కు రంగం సిద్ధం
హైదరాబాద్ : ఇఎస్ఐ శ్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి జైలు అధికారులు ఖైదీ నంబర్ 1573 కేటాయించారు. విజయవాడ జైలులో ఉన్న అచ్చెన్నను న్యాయమూర్తి...
కాంగ్రెస్ నేత విహెచ్పై పోలీసు కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై మంగళవారం సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆయనపై 188, 269 సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ట్యాంక్...
విరాళాలకు పన్ను మినహాయింపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు ఇచ్చే డబ్బుకు ఆదాయపన్ను మినహాయింపు ఉందని రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...