Home Search
హార్దిక్ పాండ్యా - search results
If you're not happy with the results, please do another search
World Cup 2023: మూడు వికెట్లు కోల్పోయిన ఆప్గాన్..
ఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి...
World cup: భారత్ బోణీ
అర్ధ శతకాలతో రాణించిన కోహ్లీ, రాహుల్
6 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు
చెన్నై: వన్డే ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ 85 (116 బంతుల్లో 6x6), కెఎల్ రాహుల్ 97 (115...
ఛాంపియన్ భారత్..
కొలంబో: ఆసియా కప్ 2023 టైటిల్ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టీమిండియా ఏక పక్షంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్కా షాన్ పేసర్ మహ్మద్...
టీమిండియాకు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన నేపాల్..
అసియా కప్ 2023లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో నేపాల్ జట్టు 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో నేపాల్, టీమిండింయాకు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి...
ఎవరూ ఓడినా ఇంటికే..
నేడు పసికూన నేపాల్తో భారత్ పోరు
ఆసియా కప్ 2023
పల్లెకెలె: ఆసియాకప్లో శుభారంభం చేయాలనుకున్న టీమిండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్ రద్దు కావడంతో అటు అభిమానులు ఇటు టీమిండియా...
భారత్-విండీస్ వన్డేకు వరుణుడి ఆటంకం
బార్బడోస్: భారత్ వెస్టిండీస్ మధ్య శనివారం ఇక్కడ జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్కి అడుగడుగునా వరుణుడు అడ్డు పడుతున్నాడు. చివరగా వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి167...
టాచ్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
కెన్సింగ్టన్ ఓవల్: భారత్-వెస్టిండీస్ మధ్యజరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగింది.
టీమిండియా జట్టుః రోహిత్ శర్మ కెప్టెన్, శుభమన్ గిల్, విరాట్...
కంగారెత్తించిన ఆసీస్ బౌలర్లు: 117 పరుగులకే భారత్ ఆలౌట్
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 118 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. కంగారూ బౌలర్ల...
గిల్ విధ్వంసం.. భారత్ 234/4
అహ్మదాబాద్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్(126 నాటౌట్) మెరుపు సెంచరీ తోపాటు రాహుల్ త్రిపాఠి(44), కెప్టెన్...
శుభ్ మన్ గిల్ సెంచరీ…
అహ్మదాబాద్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ మెరుపు సెంచరీ బాదాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సుల...
శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ.. సూర్య ఔట్
అహ్మదాబాద్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ అర్థ శతకం బాదాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ...
ఉత్కంఠ పోరులో కివీస్పై టీమిండియా గెలుపు
లక్నో: పొట్టి సిరీస్ కైవసం చేసుకోవాలంటే గెలిచి తీరాల్సిన మాచ్లో టీమిండియా భరిత విజయం సాధించింది. చివరి ఓవరు వరకు ఇరుజట్లువైపు ఊగిసలాడిన విజయం చివరికి వరించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన...
టీ20 సిరీస్ నుంచి సంజూ శాంసన్ ఔట్
చాలా గ్యాప్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న సంజు శాంసన్ ను దురదృష్టం వెంటాడుతోంది. ఒక్క మ్యాచుకే జట్టు నుంచి వైదొలిగాడు. శ్రీలంకతో తొలి టీ-20 ఆడి 5 పరుగులకే ఔట్ అయ్యాడు...
ఐసిసి జట్టులో కోహ్లీ, సూర్య..
ఐసిసి జట్టులో కోహ్లీ, సూర్య.. కెప్టెన్గా జోస్ బట్లర్
12వ ఆటగాడిగా ఆల్రౌండర్ హార్దిక్పాండ్యాకు చోటు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) పురుషుల టి20 ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో మోస్ట్ వ్యాల్యుబుల్ జట్టును ప్రకటించింది....
విరాట్ ధమాకా
ఒంటిచేత్తో ఆదుకున్న కోహ్లీ.. ఛేజింగ్ అద్భుతం
ఉత్కంఠ పోరులో పాక్పై భారత్ విజయం
చివరి బంతి వరకూ చిరకాల ప్రత్యర్థిపై ఉద్వేగభరిత పోరు టీ20 వరల్డ్కప్లో
టీమిండియా శుభారంభం దేశవ్యాప్తంగా అభిమానుల సంబురాలు ఒక్కరోజు
ముందే దీపావళి తెచ్చారంటూ...
టీ20 ప్రపంచకప్: భారత్ టార్గెట్ 160 పరుగులు
మెల్బోర్న్: మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్ భారత్కు 160-పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్...
120 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్
మెల్బోర్న్: మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. 120 పరుగులకే...
జెండా ఎత్తని జైషా
త్రివర్ణ పతాకాన్ని అవమానించిన హోం మంత్రి అమిత్ షా
కుమారుడు భారత్ క్రికెట్ జట్టు విజయానందంలో జాతీయ
జెండాను చేబూనడానికి నిరాకరణ విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు
దుబాయ్: కేంద్ర హోం మంత్రి అమిత్షా పుత్రుడు జైషా...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయి...
సిరీస్ మనదే..
మూడో వన్డేలో ఇంగ్లాండ్పై భారత్ విజయం
సెంచరీతో చెలరేగిన రిషబ్, పాండ్య అల్రౌండ్ షో
మాంచెస్టర్: మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. రిషభ్ పంత్ అజేయ సెంచరీ, హర్ధిక్ పాండ్యా ఆర్ధ సెంచరీలతో...