Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కొండగట్టు అంజన్నకు మరో రూ.500 కోట్లు
జగిత్యాల ః భారతదేశంలో అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వచ్చేలా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. అంజన్న క్షేత్ర...
బిఆర్ఎస్ పాలనలోనే దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు
బిఆర్ఎస్ పాలనలోనే దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు
లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్న సిఎం కెసిఆర్
దేశంలో గగ్గోలు పరిస్థితులు ఉంటే... తెలంగాణలో ఒక్క మతకల్లోలం జరగలేదు
దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: రాష్ట్రంలో దళిత...
సగం భారతదేశం అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలి..
కొండగట్టు: భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. ఆదేశించారు....
20న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా
హైదరాబాద్ : అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు కోరారు....
కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500 కోట్లు..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. సిఎం కెసిఆర్ కు పూర్ణకుంభం తో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాఫ్టర్...
మళ్ళీ వస్తా… ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా
జగిత్యాల: కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్...
దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక వేత్త
మన తెలంగాణ/హైదరాబాద్ : బంజారా, లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు అని కొనియాడారు. సంత్ సేవాలాల్...
‘మాల్స్ కావు’.. మన మార్కెట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియాలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా మోడీ సర్కార్, కాం గ్రెస్ పార్టీలపై ట్విట్టర్ వేదికగా ఆయన విరుచుకుపడుతుంటారు. అదేవిధంగా, రాష్ట్ర...
ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఉచిత విద్యుత్ ఆగదు
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్ను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం...
కరీంనగర్ ప్రజలు గర్వపడేలా అభివృద్ధి: గంగుల
కరీంనగర్: మా కరీంనగర్ కు రండి.. అభివృద్ధి చూడండి అని ప్రజలు గర్వంగా చాటిచెప్పేలా నగర రూపు రేఖలు మారుస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్...
తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ: జగదీష్ రెడ్డి
మన తెలంగాణ/సూర్యాపేట: ఫ్యూడల్ విధానంతో దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో...
అంబేద్కర్ జయంతి రోజే కొత్త సచివాలయం ప్రారంభం?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభానికి తేదీ ఖరారయింది. ఇదివరలో 2022 దసరాకు, 2023 సంక్రాంతికి ప్రారంభించాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత కెసిఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి...
అప్పుల్లో పెద్దన్న
అప్పులపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య మాట ల యుద్దం జరుగుతోంది. ‘నువ్వెంత అంటే ను వ్వెంత’ అనే రేంజ్లో విమర్శలు కొనసాగుతున్నా యి. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో అప్పులపై మాటల మంటలు చెలరేగుతున్నాయి....
త్వరలో నా పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తా: భట్టి
హైదరాబాద్: త్వరలోనే తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టుగా సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హత్ సే హత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సంబంధించి,...
సంక్షేమ భవన్ వద్ద విద్యార్థుల ధర్నా..
హైదరాబాద్ : పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సి, ఎస్టి, బిసి హాస్టల్, గురుకుల పాఠశాలలు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, 16 లక్షల కాలేజీ...
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది..
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందిని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆనాడు సమైఖ్య పాలకుల నిర్లక్ష్యంతో మంచి నీరుకూడా సరిగ్గా దొరక్కా...
దానిపై ప్రగతి భవన్, గన్పార్క్లో చర్చకు సిద్ధమా?: కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రగతి భవన్, గన్పార్క్, ప్రెస్క్లబ్లో చర్చకు సిద్ధమా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు విసిరారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని...
తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా!
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొన్న కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏడు రోజుల సమావేశాల అనంతరం ఆదివారం నిరవధికంగా వాయిదాపడింది. సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండ ప్రకాష్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...