Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
సత్యభామ అంటేనే జమున…
హైదరాబాద్: సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జమున మృతి పట్ల సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టాలీవుడ్ నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టిఆర్, మహేష్ బాబు,...
బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సమావేశం ప్రారంభమవుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల...
కేంద్రం చేతిలో అస్త్రమే గవర్నర్!
కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తిని రాష్ట్రాలకు గవర్నర్గా నియమించబడుతున్నారు. దీని అర్ధం రాష్ట్రంలో కేంద్ర ప్రతినిధిగా గవర్నర్ ఉంటాడు. గవర్నర్ను కూడా రాష్ట్రపతి సొంత నిర్ణయంతో తొలగించలేడు. ఆ తొలగింపు కూడా...
దళిత బంధు ఓ మహాయజ్ఞం
ఒకప్పుడు వెలి బతుకులు.. ఊరికి దూరం గా బిక్కుబిక్కుమంటూ దీనంగా కాలం గడిపిన గడ్డు రోజులు.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా వలపోతలే మా తలరాతలని బతుకులీడ్చిన వెతల గాథలు.. కలతలు...
దేశమంతటా తెలం’గానం’
మన తెలంగాణ/హైదరాబాద్ : మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్లాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపి ఛత్రపతి శంభాజీ రాజె గురువారం...
రి’పబ్లిక్’ వివాదం
రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు పెను వివాదం సృష్టించాయి. హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన గవర్నర్.. పుదుచ్చేరి వెళ్లి నేరుగా...
రాజ్యాంగం స్పూర్తితో భారత్ శక్తివంతంగా తయారవుతోంది : బండి సంజయ్
రాజ్యాంగం స్పూర్తితో భారత్ శక్తివంతంగా తయారవుతోందని బిజెపి రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ పేర్కోన్నారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యంగానికి విరుద్ధంగా పాలన సాగుతోందని...
సమానత్వం.. సమర్థ ప్రజాస్వామ్యంతోనే రాజ్యాంగ ఫలాలు
హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్లో ముస్లిం మతపెద్దల...
ఖమ్మం సభ సక్సెస్ ఘనత హరీష్దే
హైదరాబాద్ : అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా బిఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఖమ్మం లో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావును...
కళ్యాణలక్ష్మికి నిధుల కొరత లేదు: మంత్రి గంగుల
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికి కూతురు పెళ్లి బాధకరం కాకూడదని మేనమామలా ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రూపొందించారని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో...
రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 50 మందికి పైగా ఐపిఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఎరుకలకు జీవనోపాధి కల్పిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : గిరిజన తెగల్లో ఒకటైన ఎరుక కులస్తులు రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్నారని వారి సమస్యలు పరిష్కరించి జీవనోపాధి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు....
గ్రూప్-1 మెయిన్స్కు 123 మంది గిరిజన విద్యార్థులు
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 123 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎస్టి స్టడీ సర్కిల్స్లో శిక్షణ పొంది మెయిన్స్కు ఎంపికైన గిరిజన విద్యార్థులకు...
మహూర్తం ‘ఖరారు’
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె....
దేశాన్ని అమ్మేస్తున్నారు
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: ఇద్దరు గుజరాతీ నేతలు .. మరో ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు!
కెసిఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేత పత్రానికి డిమాండ్!!
మహబూబ్నగర్: తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మహబూబ్నగర్లో ఆరంభమయ్యాయి. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి మంగళవారం బిఆర్ఎస్ నాయకులపై...
ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభోత్సవం
సెక్రటరీయేట్ పనులను మంగళవారం సిఎం కెసిఆర్, ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. తెలంగాణ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్వారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ముందు అర్చకులు హోమాలు, వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం పూజలు...
రోడ్డు విస్తరణకు రూ.66 కోట్లు
సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ గుడి నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ రూ.66 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూర్ వరకూ 10 కిలో మీటర్ల మేర నాలుగు...
రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట : రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట శివారులోని రంగనాయక సాగర్...
28 నుంచి దరఖాస్తులు..
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు...