Monday, April 29, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
BRS will Contest in other States: MLC Kavitha

కాంగ్రెస్‌ను వదిలేశారు…త్వరలోనే బిజెపిని మరిచిపోతారు

ప్రతి రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఆధ్వర్యలోనే దేశ ప్రగతి మారనుందన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన...

ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడి

సిటిబ్యూరోః జివో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. మధ్యాహ్నం పలు దఫాలుగా ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో...
MLC Kavitha's Chennai Tour on Feb 10

రాష్ట్రంలో మరో 30 యేళ్ల వరకు సింగరేణికి ఢోకా లేదు..

మరో 30 ఏళ్ల వరకు సింగరేణికి ఢోకా లేకుండా చేశామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు....

సిఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదు : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

  స్మితా సబర్వాల్ ట్విట్ కు రేవంత్ రెడ్డి స్పందిస్తూ స్మితా సబర్వాల్ వ్యాఖ్యాలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కార్యదర్శి ప్రాణాలకే...
Discrimination on south india

దక్షిణాదిపై వివక్ష ఎందుకు?

భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...

ఎన్నికల ఏడాదిలో భారీ బడ్జెట్

హైదరాబాద్: వచ్చే నెల 3 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం ప్రగతి భవన్‌లో బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించా రు. 202320-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక...

ప్రాంతీయ భాషలకు పట్టం

మన కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీ కి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలన్న ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష నెరవేరింది. జాతీ య...

24 వరకు ధాన్యం సేకరణ

హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం రై తులు పండిచిన ధాన్యం సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ఈసారి రైతుల నుంచి రి కార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు ఎ క్కడా...
AP people Kantivelugu were tests

‘కంటివెలుగు’కు ఎపి ప్రజలు

మన తెలంగాణ/కోదాడ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి స్వరాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని...
Transfers and promotions of teachers from 27

27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ నెల 27 నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
Telangana Parliamentary Standing Committee

ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ భేష్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి ప్రశంస

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల అమలు...

ఇంటివద్దే కంటి శిబిరం

మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటు కు...

300 కోట్లతో ఖమ్మంలో బిఆర్‌ఎస్ రాజకీయ ఉపాధిహామీ సభ: బూర నర్సయ్యగౌడ్

ఆదిబట్ల ః సిఎం కెసిఆర్ స్పిచ్‌కు పసలేదు, బిఆర్‌ఎస్‌కు దేశంలో ఎక్కడ బసలేదని భువనగిరి మాజి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. గురువారం ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని వైష్ణవి గార్డెన్‌లో బిజెపి...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు అధ్బుతం..

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అధ్బుతంగా ఉన్నాయని తమిళనాడు ఎంఎల్ఎల బృందం మంత్రి గంగులను అభినందించారు. తెలంగాణ లో ప్రభుత్వం చేపడుతున్న దళితబందు మరియు ఎస్సి సబ్ ప్లాన్ పథకాలపై...

కంటి వెలుగు దేశానికే ఆదర్శం: ఎంఎల్ఎ శానంపూడి

గరిడేపల్లి ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పధకం దేశానికే ఆదర్శనీయమని ఎంఎల్ఎ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం మండంలోని గరిడేపల్లిలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంబించారు. ఈసందర్బంగా ఆయన...

బిఆర్ ఎస్ సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు

ఖమ్మం లో జరిగిన బి ఆర్ యస్ సభతో దేశరాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సూర్యాపేట లో...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు అద్భుతం. .తమిళనాడు ఎమ్మెల్యేలు

  తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అధ్బుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగులను అభినందించారు. తెలంగాణ లో ప్రభుత్వం చేపడుతున్న దళితబందు , ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన...

24 గంటలు కరెంటు ఉందో లేదో తెలియాలంటే మోటార్ లో వేలు పెట్టు : మంత్రి పువ్వాడ

  ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి...
CM KCR speech at Khammam meeting

దేశమంతా తెలంగాణ మోడల్‌

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మోడల్‌ను దేశమంతా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ను అందిస్తానని ఆయన హామినిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ...
Kanti velugu -2 started

కంటి వెలుగు-2 ప్రారంభం

మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్‌తో పాటు యూపి మాజీ సిఎం...

Latest News

నిప్పుల గుండం