Home Search
అసెంబ్లీ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
వీలైతే యుపిలో కూటమితో బరిలోకి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూటమి ఏర్పాటుపై కాంగ్రెస్ దాపరికం లేకుండానే వ్యవహరిస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. ఆదివారం ఆమె ఇక్కడ విలేకరులతో...
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కమల్నాథ్?
కాదంటే ఇతరత్రా కీలక బాధ్యతలు
ఆగస్టు వరకూ తాత్కాలిక నేత?
సోనియాతో సుదీర్ఘ మంతనాలు
పగ్గాలకు కాదు పంజాబ్కోసమన్న నాథ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత , మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్ నాథ్కు వర్కింగ్ ప్రెసిడెంట్...
యుపి జనాభా విధానం!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుండి జనాభా సమస్యపై దృష్టి సారించింది. అసోం కూడా ఈ తరహా ఆలోచన చేస్తున్నది గాని యుపి మాదిరిగా తొందరపాటు ప్రదర్శించ లేదు. యుపి ముఖ్యమంత్రి అనుకున్నదే తడవుగా రాష్ట్రం...
సచ్చీలురులకు స్థానమెక్కడ?
నేడు దేశ వ్యాప్తంగా చట్టసభలలో నేరచరితులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమ పద్ధతులతో కోట్ల రూపాయలు సంపాదించిన నేరచరితులు, సంపన్నులతో పలు రాజకీయ పార్టీలు సహవాసం చేస్తున్నాయి. నేరారోపణలు ఉన్నవారు, ధనవంతుల నుంచి...
ఉత్తరాఖండ్కు ఉచిత విద్యుత్: కేజ్రీవాల్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఉచిత విద్యుత్ హామీలు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల విద్యుత్, పాత బిల్లుల...
యుపి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బిజెపి విజయభేరీ
75 స్థానాలలో 65 కాషాయం
లక్నో : ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార బిజెపి భారీ విజయం దిశలో సాగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో స్థానిక ఫలితాలు...
కశ్మీర్పై ‘కనువిప్పు’!
జమ్మూ కశ్మీర్ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని...
కశ్మీర్ పై కేంద్రం కీలక కదలిక
కేంద్రం ముందు అఖిలపక్షం డిమాండ్లు
జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి
వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
స్థానికులకు భూమిపై గ్యారంటీ కల్పించాలి
కశ్మీరీ పండిట్లకు పునరావాసం అత్యవసరం
రాజకీయ ఖైదీల విడుదలకు ఆదేశాలు
కశ్మీరీ యువతలో అశాంతి...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
బృందాలవారిగా ఎంపీలతో అమిత్ షా భేటీ
కేంద్ర కేబినెట్ , పార్టీ మరమ్మత్తుపై దృష్టి
వచ్చే ఏడాది ఎన్నికల టార్గెట్గా కొత్త మంత్రులు
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సూచనల మేరకు బిజెపి ఎంపీలతో...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
ప్రధాని మోడీని కలిసిన యుపి సిఎం యోగి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో యుపి సిఎం యోగి అదిత్యనాథ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. యుపి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకత్వ మార్పుపై...
కాంగ్రెస్కు తక్షణం శస్త్రచికిత్స అవసరం: వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్కు తక్షణం శస్త్రచికిత్స అవసరం
సైద్ధాంతిక నిబద్ధత ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలి
వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు
జితిన్ప్రసాద వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం...
బెంగాల్ కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకుంటా
మోడీ ఎప్పుడు బెంగాల్ వచ్చినా ఇక్కడి సర్కార్ను అవమానిస్తూనే ఉన్నారు
ఓటమిని జీర్ణించుకోలేకే ఇలాంటి చర్యలు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు
బిజెపికి మమత తీవ్ర హెచ్చరిక
చీఫ్ సెక్రటరీ రీకాల్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కోల్కతా:...
వారంలో ఐదోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సోమవారం పెట్రోల్ లీటర్ ధర 26పైసలు, డీజిల్ ధర.33 పైసలు పెంచుతున్నట్టు ప్రభుత్వరంగ చమురు సంస్థలు ప్రకటించాయి. దాంతో, పెట్రోల్ లీటర్...
రెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం రెండో రోజూ పెరిగాయి. రెండు వారాల విరామం తరువాత పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ వ్యాపారులు...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...
నందిగ్రామ్ లో మమతా బెనర్జీ వెనుకంజ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో బిజెపి కంటే అధికార టిఎంసి ఆధిక్యంలో కొనసాగుతోంది. నందిగ్రామ్ లో సిఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. దీదీపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి 3000 ఓట్ల...
బుసలు కొట్టి కాటేస్తున్న కరోనా
గత సంవత్సరం ఈ సమయంలో భారతదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ఒక చెరసాలగా మారిపోయి ఉంది. రోడ్ల మీదికి రావాలంటే జనం గజగజ వణికిపోయారు. కరో నా భూతం ఎక్కడ పొంచి ఉన్న...
కరోనాతో ప్రజలు చస్తుంటే ఎన్నికల్లో ప్రధాని బిజీ
ముంబయి: కరోనా రోగుల చికిత్సలో అత్యవసరమైన ఆక్సిజన్, రెమిడెసివర్ మందుకు ఏర్పడిన కొరతపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్లో వివరించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రయత్నించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ...