- Advertisement -
కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో బిజెపి కంటే అధికార టిఎంసి ఆధిక్యంలో కొనసాగుతోంది. నందిగ్రామ్ లో సిఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. దీదీపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి 3000 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, 294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 200 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వస్తామని బిజెపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
West Bengal Election Results 2021
- Advertisement -