Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
జియో-బిపి తొలి పెట్రోల్ పంప్
న్యూఢిల్లీ : తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు బహుళ ఇంధన ఎంపికలను ఆఫర్ చేస్తూ తొలిసారిగా జియోబిపి పెట్రోల్ పంప్ను రిలయన్స్ బిపి మొబిలిటీ లిమిటెడ్(ఆర్బిఎంఎల్) ప్రారంభించింది. బిలియనీర్ ముకేశ్...
ఫోన్పేలో ఉచితంగా యుపిఐ పేమెంట్లు
న్యూఢిల్లీ: వినియోగదారులకు యుపిఐ నగదు బదిలీలు, ఆఫ్లైన్, ఆన్లైన్ పేమెంట్లు (యుపిఐ, వాలెట్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై) ఉచితంగా అందించడం కొనసాగుతుందని ఫోన్పే ప్రకటించింది. లావాదేవీలకు ఫోన్పే ఎలాంటి చార్జీలు వసూలు...
రూ.14 కోట్ల విలువైన ‘చరాస్’ జప్తు
డ్రగ్స్ ను తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు
ముంబయి: రూ.14.44 కోట్ల విలువైన మాదకద్రవ్యం ‘చరాస్’ను జప్తు చేసినట్టు ముంబయి పోలీసులు వెల్లడించారు. కాశ్మీర్ నుంచి నలుగురు వ్యక్తులు కారులో తరలిస్తుండగా...
విద్యుత్ను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ను వాడుకోండి
కరెంట్ కోతలు విధించొద్దు
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తుందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు విద్యుత్ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో...
కరెంట్ కోతలపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తనుందన్న భయాందోళనలు నెలకొని ఉన్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కరెంటు కోతలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్...
వంటనూనెల ధరలకు కళ్లెం
వచ్చే ఏడాది మార్చి 31వరకూ నిల్వలపై ఆంక్షలు
హైదరాబాద్ : దేశంలో వంటనూనె ధరల మంటలను చల్లార్చేందకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలను తగ్గంచేందు కు తీసుకుంటున్న చర్యల్లో...
సింగరేణిలో మొదటి అర్ధ సంవత్సరంలోనే రూ.11,920 కోట్ల అమ్మకాలు
గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధి
బొగ్గు అమ్మకాల్లో 81 శాతం వృద్ధి
విద్యుత్ అమ్మకాల్లో 19 శాతం వృద్ధి
మిగిలిన 6 నెలల్లో కూడా అద్భుతమైన వృద్ధి సాధించాలి
చైర్మన్ అండ్ ఎండి ఎన్.శ్రీధర్
మన తెలంగాణ/ హైదరాబాద్...
పేటీఎంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ : కొబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల జారీ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఆఫర్లను అందించే లక్షంతో ఈ డీల్ కుదుర్చుకోగా,...
మన చేతుల్లోనే విద్యుత్ మీటర్ రీడింగ్ యాప్తో….
మీటర్ రీడింగ్ల గందరగోళానికి చెక్
మన తెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ సిబ్బంది గడువుదాటిని మీటర్ రీడింగ్ తీసుకోలేదని ఆందోళన పడే విద్యుత్ వినియోగదారులకు ఇక నుంచి వారికి ఆందోళన అవసరం లేదు. ఎవరి ఇంటి మీటర్...
ఇన్ఫోసిస్ మీద ఆర్ఎస్ఎస్ దాడి!
ఆర్ఎస్ఎస్ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్ దేశ వ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు వలువల గురించి...
గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలి
విద్యుత్ శాఖ సీఎండి రఘుమారెడ్డి
మన తెలంగాణ సిటీబ్యూరో: వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా , విద్యుత్ భద్రతా ఏర్పాట్లపై టిఎస్ఎస్పిడిసీఎల్ సీఎండి జి....
కెసిఆర్ మార్గనిర్దేశంతో 24 గంటల విద్యుత్ సరఫరా: ప్రభాకర్ రావు
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఇంజనిర్స్ అసోసియేషన్(టిఈఈఎ) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సిఎండీ అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనానికి ప్రొఫెసర్ జయశంకర్...
100 శాతం జీవఇంధన వాహనాలకు ఆరు నెలల్లో ఆదేశాలు
కేంద్రమంత్రి నితిన్గడ్కరీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు 100 శాతం జీవ ఇంధన వాహనాల తయారీకి మారాలన్న నిబంధనను మరో ఆరు నెలల్లో తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నితిన్గడ్కరీ తెలిపారు. దాంతో, వినియోగదారులకు ఖర్చు తగ్గుతుందని, విదేశీమారకం...
విద్యుత్ శాఖలో పెరిగిన ఆన్లైన్ చెల్లింపులు
69 శాతం బిల్లులను ఆన్లైన్లో చెల్లిస్తున్న వినియోగదారులు
ఆన్లైన్లో వసూలయ్యే మొత్తం రూ.710 నుంచి 760 కోట్లు
మనతెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ శాఖలో ఆన్లైన్ బిల్లులు చెల్లిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. విద్యుత్ బిల్లులు...
26 బ్యాంక్లతో ‘ఫోన్పే’ ఫాస్టాగ్ రిచార్జ్ ఆఫర్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్పే ఫాస్టాగ్ రిచార్జ్ ఆఫర్ను ప్రకటించింది. దాదాపు 26 భాగస్వామ్య బ్యాంకులతో ఫాస్టాగ్ రిచార్జ్ చేసుకునే ఆఫర్ను అందిస్తోంది. ఫాస్టాగ్ రిచార్జ్ కోసం అత్యంత సమగ్రమైన...
మార్కెట్ తూకాల్లోహెచ్చతగ్గులు
నష్టపోతున్న వినియోగదారులు
పట్టించుకోని తూనికలు కొలతల శాఖ అధికారులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో సాధారణ కిరాణ షాప్ మొదలు సూపర్ మార్కెట్ వరకు తప్పుడు తూకంతో వినియోగదారులకు టోకరా వేస్తున్నాయి. పప్పులు నుంచి కాయగూరలు, పాలు,నూనే,చికెన్,మటన్...
ఫ్లిప్కార్ట్పై రూ.10,600 కోట్ల జరిమానా
ఫెమా నిబంధనల ఉల్లంఘించారంటూ ఇడి షాకాజ్ నోటీసులు
సమాధానమిచ్చేందుకు 90 రోజుల గడువు
న్యూఢిల్లీ : విదేశీ మారక చట్టం ఉల్లంఘించారనే ఆరోపణలకు గాను ఫ్లిప్కార్ట్, ఈ సంస్థకు చెందిన ప్రమోటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) షోకాజ్...
రూ.5లక్షల వరకు సురక్షితం
బ్యాంక్ దివాలా తీసినా సురక్షితంగా కస్టమర్ల సొమ్ము
90 రోజుల్లో డబ్బు పొందొచ్చు
డిఐసిజిసి చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
బ్యాంక్ డిపాజిటర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కస్టమర్ల సొమ్ముకు భద్రత కల్పిస్తూ డిఐసిజిసి(డిపాజిట్...
ఉచిత తాగునీటి పథకంపై జలమండలి అవగాహన సదస్సులు
డివిజన్ వారీగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు స్దానికులతో సమావేశాలు
కరపత్రాలు, పోస్టర్లు సామాజిక మాద్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ప్రచారం
ఆగస్టు 15లోగా ఆదార్ అనుసంధానం, మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు
నిర్లక్ష్యం చేస్తే పాత పద్దతిలోనే బిల్లులు...
సింగరేణి బొగ్గు కొనుగోలు ప్రక్రియ సరళతరం
కొనుగోలు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరణ
రిజిస్టర్డు వినియోగదారుల కోసం
సింగరేణి ప్రత్యేక పోర్టల్ ప్రారంభించిన ఇడి ఆల్విన్
హైదరాబాద్ : దేశంలో సాంకేతిక వినియోగంలో ఇతర బొగ్గు సంస్థలకు సింగరేణి ఆదర్శంగా నిలుస్తోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్...