Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపిపై పోరాటం చేసేది బిఆర్ఎస్ పార్టీయే
యాదాద్రి భువనగిరి : దేశ ప్రజల సంక్షేమం, రైతు అభివృద్ది కోసం బిజేపి పై పోరాటం చేసేది బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని డిసిసిబి చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి...
గాంధీభవన్లో ఘనంగా బోనాలు
హైదరాబాద్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు అధ్యక్షతన గాంధీభవన్లో ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...
రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల
వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...
మద్నూర్లో వేడెక్కుతున్న రాజకీయం
మద్నూర్: మద్నూర్లో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బిఆర్ఎస్ నాయకుల్లో సమన్వయ లోపంతో మండలంలో రాజకీయాలు రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ప్రభావం జుక్కల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పై...
బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దు:రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆయా పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమమన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని...
త్వరలో ధరణి ఫైల్స్ విడుదల చేస్తాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల...
బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దు
హైదరాబాద్: బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయా పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమమన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు...
ఓపిఎస్ కుమారుడి లోక్సభ ఎన్నిక చెల్లదు: మద్రాసు హైకోర్టు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వమ్ కుమారుడు, ఎఐఎడిఎంకె ఎంపి ఓపి రవీంద్రనాథ్కు ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్సభ ఎన్నికల్లో తేని నుంచి తెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు...
బిఎస్పీతో జత కట్టేందుకు హస్తం ఆరాటం
హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు విజయం సాధించేందుకు ఎన్నికల వ్యుహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి పోతులతో పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నాయి. అధికారం కోసం...
మహారాష్ట్రలో బాబాయ్ అబ్బాయ్ పవర్ వార్
ముంబై : రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అనే విషయాన్ని రుజువు చేస్తూ మహారాష్ట్రలో ఎన్సిపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ను రెబెల్ వర్గం అధినేత అజిత్ పవార్ తొలిగించారు. తమదే...
హస్తంలో బిసిల లొల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సరికొత్త లొల్లి మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనవర్గాల కులాలకు చెందిన నా =యకులకు సగభాగం సీట్లివ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అందుకు తగినట్లుగా అధినాయకుల సమావేశాలు, చర్చ లు,...
నరేంద్ర మోడి బిసిలకు చేసిందేమిలేదు : విహెచ్
హైదరాబాద్ : బిసి సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని అయినా బిసిలకు చేసిందేమి లేదని పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల...
బిజెపి నాయకులను మా తండాల్లోకి రానివ్వం : రాములు నాయక్
హైదరాబాద్ : మధ్యప్రదేశ్ లో బిజెపి నాయకుడు, ఆ పార్టీ ఎంఎల్ఎ శుక్లా అనుచరుడు ఒక గిరిజనుడిపై మూత్ర విసర్జన చేయడాన్ని మాజీ ఎంఎల్సి రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. అతనిపై చర్య...
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్ : జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజెపి నియమించింది. జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదేశాల మేరకు బుధవార పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ...
దళితులకు బిఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి
యాదాద్రి భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని అనంతరం గ్రా మంలో మంగళవారం దళిత మహిళను దూషించిన బిఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దళిత...
కావేరీ జలాలు విడుదల చేయించాలని కేంద్రానికి తమిళనాడు అభ్యర్థన
న్యూఢిల్లీ : కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు తమిళనాడు జల వనరుల మంత్రి దురైమురుగన్ అభ్యర్థించారు. బుధవారం కేంద్ర మంత్రి...
బుల్డోజర్ తీసుకురావాల్సిందే: మాయావతి
భోపాల్ : ఆదివాసి యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీస్లు రంగం లోకి దిగి బుధవారం తెల్లవారు జామున నిందితుడిని...
బిఆర్ఎస్లో చేరికలు
నిర్మల్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలన చూసి బిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని మంత్రి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డి అన్నారు. మాడ మండలంలోని పరిమెండల్ గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన...
1978 నాటి పాపం ఇప్పుడు శరద్ పవార్ను వెంటాడుతోంది: రాజ్ థాకరే
ముంబై: మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసహ్యం కలిగిస్తున్నాయని, ఓటర్లను అవమానించే రీతిలో ఇవి సాగుతున్నాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో తిరుగుబాటు రాజకీయాలనే...
కాళేశ్వరం ఖర్చే రూ.80వేల కోట్లు.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో బుధవారం...