Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
మైనారిటీలను విద్యకు దూరం చేసే కుట్ర
పిజి పూర్తి చేసి ఎంఫిల్, పిహెచ్డి ప్రవేశాలు పొందిన మైనారిటీ అభ్యర్థులకు ఆర్ధిక వెసులుబాటు లేకపోవడం వల్ల పై చదువులు చదివే వారికి నిరోధకంగా మారింది. అల్పసంఖ్యాక వర్గాల వారిని ఈ వెనుకబాటుతనం...
నాపై ఆరోపణలు చేసిన వారు.. నిరూపించాలి లేకపోతే నేనేమిటో చూపిస్తా
హైదరాబాద్: ఎంఎల్ఎల కొనుగోలు వ్యవహారంలో తనపై చేసిన వారు నిరూపించాలని బిజెపి జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.ఎల్. సంతోష్ సవాల్ విసిరారు. తానేమిటో చూపిస్తానని, తనపై ఆరోణలు చేసిన వారు పర్యావసనాలు ఎదుర్కొనక...
కళ్యాణలక్ష్మి పథకం పేదింటి యువతులకు అండ
సంగారెడ్డిః కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి యువతుల వివాహానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని, దేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలువుతన్నాయని తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్ అన్నారు....
ఫామ్ హౌస్ కేసులో రేపోమాపో సిబిఐ విచారణ
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ఎంఎల్ఏల ఎర కేసులో కేంద్ర నేర పరిశోధన సంస్థ(సిబిఐ) ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ఆరంభించనుంది. ఎంఎల్ఏ ఎర కేసును తెలంగాణ హైకోర్టు ఇటీవల సిబిఐకి అప్పగించింది....
కెసిఆర్ వంటి నేత ఉంటే ఆంధ్రా ఎప్పుడో బాగుపడేది
హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం గొప్ప కల్పన మార్గదర్శక శక్తి కలిగిన కెసిఆర్ నలుమూలల బిఆర్ఎస్ పార్టీని విస్తరించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గర్వపడే పరిణామమని ఆంధ్రప్రదేశ్ యూత్ అండ్...
సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదు
హైదరాబాద్ : ఎంఎల్ఎ ల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పారదర్శకం గా లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్...
దొరికిన ఆడియో, వీడియోలు అబద్ధమా కిషన్రెడ్డికి తలసాని కౌంటర్
హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బిఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏం తెచ్చారో...
పార్మాసిటిని రద్దు చేయాలి: ఎంపి కోమటిరెడ్డి
ఇబ్రహీంపట్నం : విషం వెదజల్లె పార్మాసిటి వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వెంటనే రద్దు చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హుజురాబాద్ ఎంఎల్ఎ ఈటల రాజెందర్, కిషాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షులు...
సర్పంచ్లను తప్పుదారి పట్టిస్తున్న కేంద్రం
వరంగల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్కు సమానమైన గ్రాంట్ను అదనంగా ఇస్తూ గ్రామ పంచాయతీలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తుంటే.. కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచ్ల...
పేరుకే బాలికల వసతి గృహం.. వసతులు శూన్యం
గోదావరిఖని : గోదావరిఖని సప్తగిరి కాలనీలోని బిసి కళాశాల, బాలికల వసతి గృహం పేరుకే ఉందని, వసతులు శూన్యంగా ఉన్నాయని బిజెపి మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు సొమారపు లావణ్య అరుణ్ కుమార్...
మోడీజీ..మీ తల్లిగారు త్వరగా కోలుకోవాలి
న్యూఢిల్లీ: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. బుధవారం ఉదయం అస్వస్థతతో అహ్మదాబాద్లోని యుఎన్ మహెతా ఇన్స్టిట్యూట్ ఆఆఫ్...
ముంబై మాది.. మీ అబ్బ సొత్తు కాదు
ముంబై: ముంబైను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ కర్నాటక న్యాయ శాఖ మత్రి మధు స్వామి చేసిన డిమాండుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. ముంబై మహారాష్ట్ర సొత్తని, తమ...
గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు,...
జిల్లా పరిషత్ చైర్మన్గా రౌడీగారి పెళ్లాం
రోహతక్: హర్యానాలోని రోహతక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పేరుమోసిన రౌడీషీటర్ రాజేష్ అలియాస్ సర్కారీ భార్య మంజు మంగళవారం ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన...
కేసు సిబిఐకి అప్పగిస్తే ‘బారా ఖూన్ మాఫే’నా?
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల కోనుగోలు కేసును సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన సంబరాలు చే సుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి పార్టీ తీరుపైన బి ఆర్యస్...
త్వరలో రాష్ట్రానికి వందే భారత్ ట్రైన్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు త్వరలో వందే భారత్ ట్రైన్ వస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఈ ట్రైన్ను నడపాలని నిర్ణయించారని, ట్రాక్ను...
రాహుల్ శ్రీరాముడు తపస్సులో ఉన్న యోగి: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ తమ పారీ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చారు. రాహుల్ గాంధీ మహోన్నతమైన వ్యక్తని, తపస్సు చేస్తున్న యోగి అంటూ ఖుర్షీద్ అభివర్ణించారు....
కాంగ్రెస్దే అత్యంత అవినీతి కుటుంబం: భాటియా
న్యూఢిల్లీ: భారతీయ రాజకీయాల్లో గాంధీ కుటుంబానిదే అత్యంత అవినీతి కుటుంబం అని, ‘కట్టర్ పాపి పరివార్’అని మంగళవారం బిజెపి నిందించింది. తనపై మనీ లాండరింగ్ దర్యాప్తును కొట్టివేయించాలని రాబర్ట్ వాద్రా చేసుకున్న వినతిని...
నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటది: మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి : నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రూ.97 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల పైలాన్ను మంత్రి హరీష్...
మోడీ గుజరాత్ డొల్లతనం
మన జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడికి అసలు...