Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
సాహసోపేత బడ్జెట్
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేకపోయినప్పటికీ, రుణాల సేకరణకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నప్పటి రాష్ట్ర ప్రజల కలలు, ఆశలను నెరవేర్చేందుకు వీలుగా ఆర్ధికశాఖా...
ఎంఎల్ఎల ప్రలోభాల కేసులో వెలుగులోకి వాస్తవాలు: రఘునందన్ రావు
హైదరాబాద్: ఎంఎల్ఎల ప్రలోభాల కేసులో సిబిఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బిజెపి ఎంఎల్ఎ రఘునందన్ రావు అన్నారు. ఎంఎల్ఎల ప్రలోభాల కేసుకు సంబంధించి సిబిఐ విచారణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును...
బడ్జెట్లో సరుకు లేదు: బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్ధిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరుకు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంకెల గారడీతో బడ్జెట్ అంతా గందరగోళంగా ఉందన్నారు. బడ్జెట్...
‘మన ఊరు-మన బడి’ ఒక రంగుల కల: ఈటల రాజేందర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24పై బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేక్తం చేశారు. సోమవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్...
పరివర్తన కోసమే బిఆర్ఎస్
మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్/భైంసా: దేశాన్ని నడపడంలో ఒక గొప్ప మార్పు అనివార్యమైందని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఆ మార్పులు తీసుకురావడానికే తాను జాతీయ రాజకీయాల్లోకి వ...
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఎకి బదిలీ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)కి బదిలీ అయింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో...
తెలంగాణలో పేదలకు ఎన్ని ఇండ్లను కట్టారు?: బండి సంజయ్
హైదరాబాద్ ః తెలంగాణలో పేదలకు ఎన్ని ఇండ్లను నిర్మించి ఇచ్చారో సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రాలో పేదలకు ఆవాస్ యోజన కింద...
రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు:డి.కె. అరుణ
హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభంతో రాష్ట్రంలోని రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యవసాయరంగ పరిస్థితులను పట్టించుకోకుండా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు...
వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయం
13 బిసి సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
భూమి పూజలో పాల్గొన్న మంత్రులు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి
అంబరాన్నంటిన బిసి కులాల సంబరాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల చరిత్రలో...
కోదాడలో 50 వేల మెజార్టీ ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట: ఈ నెలలో శాసన సభ రద్దు కాబోతోందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోందని, ఎంఎల్ఎ పాలన...
చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్
నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్లో జరిగిన బిఆర్ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా... జోక్ ఇన్...
ఐఒఎ అధ్యక్షురాలు పిటి ఉష కంట కన్నీరు..
న్యూఢిల్లీ: లెజెండ్రీ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష శనవారం మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కోజీకోడ్లో ఉన్న ఆమె అకాడమీలో అక్రమ కట్టడాలు, అకాడమీలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారంతో...
లడఖ్లో అసంతృప్తి
చైనా సరిహద్దుల్లోని లడఖ్లో రగులుకొంటున్న ఆరవ షెడ్యూల్ ఉద్యమాన్ని 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి కశ్మీర్ బయటి ప్రాంతం నుంచి...
అదానీపై రాజకీయ ప్రకంపనలు!
అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక భారత ఆర్ధిక వ్యవస్థను ఓ కుదుపు...
స్పీకర్ను అడ్డుపెట్టుకొని గొంతునొక్కుతున్నారు : ఈటల
హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీల ఎంఎల్ఎలకు మాట్లాడనివ్వకుండా శాసనసభలో అధికార పక్షం గంధరగోళం సృష్టిస్తోందని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ విమర్శించారు. స్పీకర్ను అడ్డం పెట్టుకొని మా గొంతు నొక్కుతున్నారని అన్నారు. శనివారం...
బోనులో ప్రధాని!
అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం పార్లమెంటును కుదిపి వేస్తున్నది. సంయుక్త పార్లమెంటరీ (జెపిసి) కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని ఐక్యప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. ఈ వ్యవహారం బడ్జెట్...
డాక్యుమెంటరీపై మోడీ మౌనం!
కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యంకాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశం లో కూడా అనేక మంది...
అమరీందర్ భార్య కౌర్పై కాంగ్రెస్ వేటు
న్యూఢిల్లీ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పంజాబ్లోని పాటియాలా ఎంపి ప్రణీత్ కౌర్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా సంఘం శుక్రవారం...
సచివాలయంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: బండి
హైదరాబాద్: నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరాబాదరాగా నాణ్యత లేకుండా పనులు చేస్తుండటంతో అగ్నిప్రమాదం జరిగివుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫైర్ సేఫ్టీ...
ప్రభుత్వం రాసిచ్చింది..గవర్నర్ చదివింది: ఈటల రాజేందర్
హైదరాబాద్ : ప్రభుత్వం రాసిచ్చింది చదివిన గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ధరణి ప్రస్తావన లేదని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ అన్నారు. దేశంలోనే భూ ప్రక్షాళన పేరుతో ధరణి అని హడాహుడి...