Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ చేరిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. సోనియా, ప్రియాంక హాజరు(వీడియో)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం దేశ రాజధానిలోకి ప్రవేశించింది. యాత్రలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి...
కల్లాల కుట్రపై కన్నెర్ర
న్యూస్ నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ధాన్యం ఆరబోత, పంట కల్లాలపై కేంద్రం కుట్రలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన పిలుపు...
కోచ్.. తూచ్
హైదరాబాద్: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ అన్యాయం చేస్తూనే ఉన్నా రు. తెలంగాణ నుంచి ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రం గుజరాత్కు తరలిస్తున్న మోడీ మరోమారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా విస్మరించారు....
ఢిల్లీ మేయర్గా షెల్లీ ఒబెరాయ్!
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో తాజాగా ఆ పార్టీ తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. మేయర్గా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్గా ముహమ్మద్...
బండి సంజయ్కు మంత్రి మల్లారెడ్డి సవాల్…
బిజెపి పాలిస్తున్న రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న గ్రామంలాగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఒక్క గ్రామమైనా ఉందా అని మంత్రి మల్లారెడ్డి వాపోయారు. మంత్రి మల్లారెడ్డి బండి సంజయ్కు సవాల్ విసిరారు... తెలంగాణ రాష్ట్రంలో...
పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు (లోక్ సభ, రాజ్యసభ) నిరవధిక వాయిదా పడ్డాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఆరు రోజులు ముందుగానే...
పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : దిగ్విజయ్ సింగ్
బిజెపి పాలనలో పేదరికం పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. గురువారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో నిత్యవసర ధరలు భారీగా పెరిగియాయని పేర్కోన్నారు....
కళ్లాలపై కండ్లమంట..
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంట...
అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు
హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు తీవ్ర...
మహారాష్ట్రలో గ్రామగ్రామానికి విస్తరణ
నాందేడ్: భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న...
మళ్లీ కలబడిన చేతులు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు మరింత మంటలు రాజేస్తున్నాయి. ఈసారి గాంధీభవన్ సాక్షిగానే ఆ పార్టీ తీ రు మరోసారి చర్చనీయాంశమైంది. నేతలు...
జూ.ఎన్టీఆర్ ను సిఎం చేయాలి: ఎర్రబెల్లి
హనుమకొండ: చంద్రబాబు తెలంగాణలో ఫెయిల్ అయి..అటు ఆంధ్రలో ఫెయిల్ అయి ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి...
కేంద్ర మంత్రిపై కెటిఆర్ నజర్
హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి ఎంపిలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం కనబర్చారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి...
మణిపూర్లో రూ.1700 కోట్ల రోడ్స్కామ్
న్యూఢిల్లీ: మణిపూర్లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్వై) పరిధిలో రూ.1700 కోట్ల మేర స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ గురువారం ఆరోపించింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేసింది....
యువతను బాబు నక్సలైట్ల పేరుతో కాల్చిచంపారు…
హైదరాబాద్: టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురువారం జరిగిన బిఆర్ఎస్ ఎల్పి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబును...
మాది న్యూట్రిషన్.. వారిది పార్టిషన్
కామారెడ్డి: మాది పనులు చేసే ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపిది పన్నులు సే ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక, వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దెప్పిపొడిచారు. తల్లి మనస్సుతో ఆలోచించే సిఎం...
హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్..
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్...
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా: కోమటిరెడ్డి
హైదరాబాద్ : నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. నిన్ను ఎవరూ కాపాడలేరు అంటూ బిజెపి నేత, మాజీ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యనించారు. తనపై ఎంఎల్సి కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన...
జోరందుకున్నా సెస్ ఎన్నికల ప్రచారం
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) లోని 15 పాలక వర్గ సభ్యుల స్థానాలకు ఈ నెల 24న ఎన్నికలు నిర్వహిస్తుండగా (మంగళవారం) మంత్రి కెటిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థుల...
మళ్లీ రూ. 1000 నోట్లు వస్తున్నాయా? వాస్తవం ఏమిటి?
న్యూస్ డెస్క్: దేశంలో మళ్లీ రూ. 1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నట్లు కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర...