Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
నా తండ్రి పేరును వాడుకోవాలని చూస్తున్నాయి: నేతాజీ కుమార్తె
కోల్కతా: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. ఈ తరుణంలో నేతాజీ కుమార్తె అనితా బోస్(80) స్పందించారు. ఈ నెల...
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్..
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్
అధికార గణాంకాల చిట్టాల నిజాలే
ఆర్థికవేత్త డాక్టర్ అమిత్ మిత్రా వెల్లడి
సమాఖ్యవాద పరిధి దాటి వ్యవహారాలు
కోల్కతా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వపు నూతన దర్శకత్వంలో రూపొందిన వస్తు...
ఫిబ్రవరి 13న రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక
హైదరాబాద్ ః వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో...
సిగ్గు… సిగ్గు!
మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి,...
మాస్టర్ప్లాన్ల నిలిపివేత
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లను రద్దు చేస్తూ ఆయా పట్టణాల కౌన్సిళ్లు తీర్మానం చేశాయి. వీటి రద్దు కోసం కామారెడ్డి,...
రేవంత్తో కోమటిరెడ్డి భేటీ..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అసంతృప్త నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్కు వచ్చారు. నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. పిసిసి చీఫ్ గా...
156 గ్రాముల మోడీ బంగారు విగ్రహం.. అభిమానం చాటిన సూరత్ వ్యాపారి
సూరత్ : ప్రధాని నరేంద్ర మోడీపై గుజరాత్లోని సూరత్కు చెందిన నగల వ్యాపారి బసంత్ బోహ్రా తన అభిమానాన్ని బంగారంతో చాటుకున్నారు. గుజరాత్లో బిజెపి ఘన విజయం నేపథ్యంలో ప్రధాని మోడీ బంగారు...
కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ల ప్రక్రియ నిలిపివేత
అత్యవసర సమావేశాలను నిర్వహించిన మున్సిపల్ కార్యవర్గాలు
మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను రద్దు చేస్తూ తీర్మానం
మనతెలంగాణ/హైదరాబాద్: రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లను రద్దు చేస్తూ ఆయా...
డిజిపిని ఎపికి పంపించాలి
కలెక్టర్ అమోయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలి
బిజెపి ఎంఎల్ఎ రఘనందన్ రావు డిమాండ్
మన తెలంగాణ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన డిజిపి అంజనీ కుమార్ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపించాలని బిజెపి ఎంఎల్ఎ రఘునందన్...
ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!
దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 614 ఏళ్ళ వయసు పిల్లల ప్రవేశం విశేషంగా పెరిగిందని, బాలికలు మధ్యలో చదువు మానేయడం కూడా తగ్గిందని 2022 సంవత్సర వార్షిక విద్య స్థాయి నివేదిక వెల్లడించింది. అంతేకాదు...
300 కోట్లతో ఖమ్మంలో బిఆర్ఎస్ రాజకీయ ఉపాధిహామీ సభ: బూర నర్సయ్యగౌడ్
ఆదిబట్ల ః సిఎం కెసిఆర్ స్పిచ్కు పసలేదు, బిఆర్ఎస్కు దేశంలో ఎక్కడ బసలేదని భువనగిరి మాజి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. గురువారం ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని వైష్ణవి గార్డెన్లో బిజెపి...
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయేవాడిని: బిహార్ సిఎం
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయే వాడిని
రాష్ట్రంలో కార్యక్రమాలతో బిజీగా ఉన్నా
ఖమ్మం బిఆర్ఎస్ సభకు వెళ్లక పోవడంపై నితీశ్ కుమార్ వ్యాఖ్య
ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపై వెళ్లాలన్నదే నా డ్రీమ్
పాట్నా: ఖమ్మంలో బుధవారం జరిగిన...
తెలంగాణలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించాలి: బండి
హైదరాబాద్: తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై ప్రేమ ఉంటే నూతన...
ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి...
తెలంగాణలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించాలి: బండి
హైదరాబాద్ : తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై ప్రేమ ఉంటే...
‘రామసేతు’జాతీయ వారసత్వ స్మారకం…పరిశీలనలో ఉంది!
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రప్రభుత్వం
న్యూఢిల్లీ: రామసేతును జాతీయ వారసత్వ స్మారకంగా ప్రకటించే ప్రక్రియ ఇంకా పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గురువారం తెలిపింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యన్ స్వామి దాఖలు చేసిన ‘పిల్’ను...
బిఆర్ ఎస్ సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు
ఖమ్మం లో జరిగిన బి ఆర్ యస్ సభతో దేశరాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సూర్యాపేట లో...
లొంగిపోయిన బండి సంజయ్ కొడుకు భగీరథ్ !
మల్కాజిగిరి: తోటి విద్యార్థిని దూషించి, దాడిచేసిన కేసులో బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు, బండి సాయి భగీరథ్ లొంగిపోయాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ బెయిల్ కోసం...
ఎంఎల్ఏల ఎర కేసు: తీర్పు నిలిపి ఉంచిన హైకోర్టు
హైదరాబాద్: ఎంఎల్ఏల ఎర కేసు పరిశోధనను సిబిఐకి బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వినతి సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తన తీర్పును నిలిపి ఉంచింది. 2022 డిసెంబర్లో బిఆర్ఎస్ ఎంఎల్ఏల...
పాక్ ప్రధాని చర్చల ప్రతిపాదన!
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకొంటున్నామని, అందుకోసం చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలను ఆశిస్తున్నామని ప్రకటించడం రెండు దేశాలమధ్య సఖ్యత సామరస్యాలను, నిర్యుద్ధ వాతావరణాన్ని కోరుకొనేవారెవరికయినా సంతోషాన్ని కలిగిస్తుంది....