Home Search
యాదాద్రి భువనగిరి - search results
If you're not happy with the results, please do another search
బిజెపి పార్లమెంట్ ప్రభరీలు నియామకం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ప్రభరీలు నియమించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల...
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
మనతెలంగాణ, సిటిబ్యూరోః కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను రాజేంద్రనగర్ ఎస్ఓటి, మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు...
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
తెలంగాణకు ఎల్లో అలర్ట్
మనతెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు...
నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు
ఎడతెరిపిలేని వర్షాలతో సిఎం కెసిఆర్ నిర్ణయం
మన తెలంగాణ / హైదరాబాద్ : గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది....
3 గంటలంటే రైతులు తిట్టుకుంటున్రు
మన తెలంగాణ: రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అ న్నారు. గతంలో ఎంతో మంది సిఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. రై తులు...
కాంగ్రెస్ పార్టీకి షాక్
సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరిన భువనగిరి డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి
ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా జమవుతుంది..?
ధరణి తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశాం
దీని ద్వారా యజమానులు మాత్రమే భూమిని ఇతరులకు...
కోమటిరెడ్డి రాజకీయాలతో నాకు నిద్రపట్టడం లేదు: డిసిసి అధ్యక్షుడు
యాదాద్రి: భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఇబ్బందులు ఉన్నాయని డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. డిసిసి అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో భువనగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ...
కాంగ్రెసోళ్ళకు వ్యవసాయమంటే తెలీదు
నల్లగొండ: పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెసోళ్ళకు వ్యవసాయం అంటే తెలియదు.. నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారు.. అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గోడలపై...
సెల్ టవర్ బ్యాటరీలను చోరి చేసిన ఇద్దరి అరెస్టు
యాదాద్రిభువనగిరి : ఇటీవలి కాలంలో సెల్ఫోన్ టవర్ల దగ్గర చార్జింగ్ బ్యాటరీలను దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపారు. బుధవారం నేరస్తులను అరెస్ట్చేసిన సీఐ కేసు...
ఫలక్నుమా రైలు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన క్లూస్టీం
హైదరాబాద్: యాదాద్రి -భువనగిరి జిల్లాలో ఫలక్నుమా రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న 7 బోగీలను శనివారం అధికారులు పరిశీలించారు. బీబీనగర్ వద్ద ఉన్న బోగీలను...
రైతన్నకు..పెట్టుబడిసాయం
నల్లగొండ:పంటలు వే సేందుకు రైతన్నలు ఎవరిని ఆశ్రయించకుండా ఉ ండటం.. వడ్డీవ్యాపారుల వద్ద తీసుకొని అధికవడ్డీలు చెల్లించి చితికిపోకుండా ఉండాలనే ప్రధానలక్షంతో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుబంధు పథకం తీసుకొచ్చారు. వానాకాలం, యాసంగిలో పంట...
తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ హైదరాబాద్) తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన...
ఎసి గదుల్లో కూర్చుంటే అభివృద్ధి కనిపించదు: మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్రత మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన...
తెలంగాణలో ఐటి దాడుల కలకలం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బిఆర్ఎస్ నేత, భువనగిరి ఎంఎల్ఎ శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటి అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతోపాటు బిఆర్ఎస్ ఎంపి కొత్త...
వైద్య రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి
సూర్యాపేట : వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తిమండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫక్షన్ హాల్లో...
అన్నం పెట్టే రైతులకు సంకెళ్లా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
యాదాద్రి: రైతులకు సంకెళ్లు వేయడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే జైలుకు...
లోన్ల పేరుతో మోసాలు
సిటీబ్యూరో: కరోనా ముగియడంతో సాధారణ జీవనం నెలకొంది. దీంతో ప్రజలకు అవసరాలు పెరగడంతో డబ్బుల కోసం వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు తెలిసిన వారి వద్ద అప్పుగా తీసుకుంటుండగా, మిగతా వారు లోన్ల...
యాదగిరిగుట్టలో ఐస్క్రీమ్ కంపెనీపై ఎస్వోటీ పోలీసుల దాడి
యాదాద్రి: యాదగిరిగుట్టలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఐస్క్రీమ్ కంపెనీపై శుక్రవారం ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని బీసీకాలనీ సమీపంలో కొనసాగుతున్న ఐస్క్రీమ్ కంపెనీలో అపరిశుభ్రమైన, ప్రమాదకరంగా ఐస్క్రీమ్ తయారీ చేస్తున్నట్టు సమాచారంతో...
అథ్లెటిక్స్లో రాణిస్తున్న హెడ్కానిస్టేబుల్
అథ్లెటిక్స్లో రాణిస్తున్న హెడ్కానిస్టేబుల్
అభినందించిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్
హైదరాబాద్: మాస్టర్ గేమ్స్లో రాణిస్తున్న భువనగిరి ఎఆర్ హెడ్కానిస్టేబుల్ అంబోజు అనిల్కుమార్ను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ను అభినందించారు. భువనగిరిలో ఎఆర్ హెడ్కానిస్టేబుల్గా...
వినయం, విద్వత్తు కలగలిసిన మూర్తి
సాహిత్య పరంగా తెలియని విషయం తెలుసుకోవడానికి నిఘంటువులు, పదకోశాలు ప్రధాన వనరులు. కొన్ని వేల గ్రంథాలు అవలోకించి, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, విద్వాంసులు కలిసి చేయాల్సిన పనిని తానొక్కడే సంవత్సరాల తరబడి కృషి చేసి...