Monday, May 20, 2024
Home Search

సబితా - search results

If you're not happy with the results, please do another search
inter

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

  నిమిషం లేటైనా నో ఎంట్రీ ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...

విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు

  ఏదైనా సమస్య ఉంటే మానసిక నిపుణులు, స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించండి రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, పటిష్ట ఏర్పాట్లు ఉదయం 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్...

నాదర్‌గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సామూహిక తోటల పెంపకం

  హైదరాబాద్ : నాదర్‌గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సిఎం కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా క్యాంపస్‌లో సామూహిక తోటల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల...

ఇంటర్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు

  హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌పరీక్షలకు సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక...

విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి

  హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం ధ్యాన కేంద్రం నుంచి రామ్‌నాథ్‌కోవింద్ రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...

ఏకగ్రీవ గుబాళింపు

  ముందే పలు వార్డులు కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ పరకాలలో ఏకంగా 11వార్డులు , కారెక్కినవి మొత్తం 53 హైదరాబాద్ : పురపోరులో పోలింగ్ ప్రక్రియకు ముందే అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన జైత్రయాత్రను మొదలుపెట్టింది. పలు...

హైదరాబాద్‌లో సిబిఐ కోర్టుకు హాజరైన ఎపి సిఎం జగన్ మోహన్‌రెడ్డి

  సిఎం హోదాలో తొలిసారి న్యాయస్థానానికి జగన్ రెండు గంటల పాటు విచారణ కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా హైదరాబాద్ : అక్రమాస్తుల కేసుకు సం బంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...

ఉపాధికి రూటు ప్రైవేటు

  ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు పెట్టుబడులను...

Latest News