Home Search
వాతావరణ కేంద్రం - search results
If you're not happy with the results, please do another search
అత్తాపూర్లో నకిలీ చాకెట్ల తయారీ గుట్టురట్టు
రాజేంద్రనగర్ : అక్కడ రకరకాల పిప్పర్మెంట్లు తయారవుతున్నాయి. పిల్లలు ఎంతో ఇష్టపడే లాలీపాప్లకు కొదవ లేదు.
విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన ఎస్వోటి పోలీసులు ఈ నకిలీ చిన్న పిల్లల తిను బండారాల బండారం...
ట్విటర్లో ట్రెండ్ అవుతున్న గోబ్యాక్ ఫాసిస్టు మోడీ..
న్యూస్డెస్క్: వివిధ మౌలిక సౌకర్యాల కల్పనా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు శనివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ను, ఆ తర్వాత తమిళనాడును సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్విటర్లో గోబ్యాక్ ఫాసిస్టు మోడీ ట్రెండ్...
మనదిక.. ఆరోగ్య తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్య రంగాభివృద్ధి దిశగా రా ష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు....
కడగండ్లు.. మరో మూడు రోజులూ వర్షాలే..
హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్క సారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకూ ఎండల ధాటికి శగలు చిమ్మిన వాతావరణం సాయంత్రం భారీ వర్షాలతో చల్లబడింది. రాజధాని నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో...
ఆర్థికం కాదు, సామాజికమే!
బంధాలు బలపడుతున్నాయి. ఇష్టావిలాస పాలనతో దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయిస్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రతిపక్ష వేదిక నిర్మాణం వేగం పుంజుకొంటున్నది. ఈ దిశగా మరొక ముఖ్యమైన ఘట్టం...
వేధింపులకు గురిచేసే నైజం బిజెపిది: ఎంఎల్ఎ సంజయ్
జగిత్యాల: ప్రతిపక్ష పార్టీల నాయకులను తన జేబు సంస్థలైన ఈడి, సిబిఐలతో వేధించే నైజం బిజెపికి ఉందని తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాదారమైనవని ఎదుటి మనిషికి నష్టం చేయాలని కలలోను తలచుకొనని...
తెలంగాణలో రైతే రాజు: మంత్రి జగదీష్ రెడ్డి
భువనగిరి: దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కప్పుడు వ్యవసాయం చేస్తున్నంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము...
దేశంలో రాబోయేది రైతు తుఫానే..
కాంధార్: దేశంలో త్వరలో రైతు తుఫాన్ రాబోతుందని, దాన్నెవరూ ఆపలేరని బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సిఎం కెసిఆర్...
భారీ భూకంపం..12మంది దుర్మరణం
ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్లను మంగళవారం భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోగా ఇరుదేశాల్లో గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. అఫ్గానిస్థాన్లోని హిందుకుష్ ప్రాంతంలో...
వన సంరక్షణే జనరక్షణ
భారత దేశంలో అటవీ సంపద ప్రాముఖ్యతను కలిగి ఉండి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అడవులను, అటవీ సంపదను విచక్షణతో మానవుడు వినియోగించుకున్నప్పుడు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా కలప, వెదురు,...
మిల్లెట్ మ్యాన్ పివి సతీశ్ కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా పేరుగాంచిన పి.వి సతీశ్ (77)కన్నుమూశారు. ఆనారోగ్యంతో చికిత్సపొందుతూ అపోలో ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారు ఝామున తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా మూత్ర...
ఆనందం వర్ధిల్లిన చోటనే అభివృద్ధి
ఆనందంగా ఉండటం కోసమే మనం కలలు కంటాం. లక్ష్యాల సాధన దిశగా నిరంతరం కృషిసల్పుతుంటాం. అయితే, జీవన సంక్లిష్టతల మూలంగా ఆనందం ఎప్పటికప్పుడు ఎండమావే అవుతుంది. అందుకని మనలో చాలామందిమి ఏదో అద్భుతం...
నా హక్కులు హరించొద్దు
హైదరాబాద్: సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాతే ఇడి విచారణకు హాజరవుతానని బిఆర్ఎస్ ఎం ఎల్సి కవిత అన్నారు. గురువారం ఇడి విచారణకు ఆమె హాజరు కాలేదు. సుప్రీంకోర్టు...
వరంగల్లో నూతన రిటైల్ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ప్రారంభించిన అల్టిగ్రీన్..
వరంగల్: దేశంలో సుప్రసిద్ధ వాణిజ్య విద్యుత్ వాహన తయారీదారు అల్టిగ్రీన్ నేడు తమ బ్రాండ్ నూతన రిటైల్ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని తెలంగాణాలోని వరంగల్లో ప్రారంభించింది. ఇది భారతదేశంలో కంపెనీకి 24వ డీలర్షిప్. గతంలో...
ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం కోసం ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కిందకు దిగాలని...
ప్రజాస్వామ్యవాదుల్లో ఆశల చిగుళ్ళు!
ప్రజాస్వామ్యం కోసం ప్రపంచంలో జరుగుతున్న పోరాటంలో 2022 ఒక మలుపుగా నిలబడవచ్చు. ఒకవైపు ప్రజాస్వామిక సంస్థలపై బాహ్యంగానూ, అంతర్గతంగానూ దాడులకు తెగబడిన ఏడాదిగా గడిచింది. క్రెమ్లిన్ కైవ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించాలని...
పెట్టుబడులు డబుల్
అధికారంలోకి మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సిఐఐ సదస్సులు నిర్వహిస్తాం
లైఫ్ సైన్సెస్ రంగంలో
విస్తృత అవకాశాలు
2030 నాటికి 250 బిలియన్
డాలర్ల పెట్టుబడుల సాధనే లక్షం
సిఐఐ తెలంగాణ వార్షిక
సమావేశంలో మంత్రి కెటిఆర్
విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా
తెలంగాణ: భారత్...
మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం: కెటిఆర్
మళ్లీ అధికారంలోకి తామే వస్తాం.... మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం
వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉంది
లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
2030 నాటికి 250 బిలియన్ డాలర్లు పెట్టుబడులను సాధించాలన్న...
అనుసంధానానికి ఓకే
హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియకు తె లుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అం గీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై 17వ టాస్క్ఫోర్స్ స మావేశం...
ఇసికి బంధ విముక్తి!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ను, ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) ను నియమించడానికి ఒక ప్రత్యేక సమున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికతకు సుప్రీంకోర్టు...