Home Search
విమానం - search results
If you're not happy with the results, please do another search
యుపి సిఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
లక్నో: ఆదివారం నాడు హెలికాప్టర్ను పక్షి ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లక్నోకు బయలుదేరుతుండగా...
సైన్స్ & టెక్నాలజీ
ధ్వని:
కంపిస్తున్న వస్తువులు ధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. ధ్వని యాంత్రిక శక్తి స్వరూపం. అందుకే ధ్వని ప్రసారానికి యానకం అవసరం.
ధ్వని ప్రసారమయ్యేటప్పుడు యానకంలోని అణువుల స్థానంలో మార్పురాదు. శక్తి మాత్రమే ప్రసారమవుతుంది.
ధ్వని ప్రసారం జరిగే...
బిజెపి చర్యలు అనైతికం, రాజ్యాంగ వ్యతిరేకం
‘మహా’ ప్రభుత్వం కూల్చివేతపై మమత
కోల్కత: మహారాష్ట్రలో ఎంవిఎ ప్రభుత్వాన్ని అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధ పద్ధతిలో కూల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్న...
ఆలయాన్ని శుభ్రం చేసిన రాష్ట్రపతి అభ్యర్థి
నిరాడంబరతను చాటుకున్న ముర్ము
విస్మయంగా చూసిన స్థానికులు
27న నామినేషన్ దాఖలు
జడ్ ప్లస్ కమాండో భద్రత కల్పించిన
కేంద్ర ప్రభుత్వం
రాయ్రంగపూర్ (ఒడిశా): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్మూ బుధవారం యధాప్రకారం తమ...
లండన్ లో జోరుగా..హుషారుగా టీమిండియా..
లండన్: ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు ఒకవైపు సాధన మరోవైపు షాపింగ్లతో సరదగా గడుపుతున్నారు. ఇంగ్లండ్తో కిందటి సిరీస్లో అర్ధాంతరంగా ఆగిపోయిన టెస్టు మ్యాచ్ను ఆడేందుకు టీమిండియా ఇప్పటికే...
శ్రీలంకలో అదానీమోడీయం `
ప్రధాని మోడీకి, గుజరాత్ పారిశ్రామిక వాణిజ్య సామ్రాట్టు గౌతమ్ అదానీకి గల అసాధారణ మైత్రి గురించి తెలియనివారు ఉండరు. ఈ బంధం అన్ని ప్రభుత్వ నియమాలనూ దాటిపోయి ఇప్పుడు ఆర్ధికంగా దివాలా...
ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా..
న్యూఢిల్లీ: సరైన టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికులను విమానంలోకి అనుమతించనివ్వకపోవడంతోపాటు వారికి చట్టపరంగా చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించనందుకు ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) మంగళవారం...
మళ్లీ కరోనా?
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
చెన్నై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం…
తమిళనాడు: చెన్నై ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ చేయకుండా రన్వేపై పైలెట్ నిలిపివేశారు. విమానంలో 164 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎందుకు రన్ వేపై నిలిపి వేశారని అనే...
మాస్క్ మస్ట్
కొవిడ్ ఉధ్ధృతి వేళ డిజీసీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, హైదరాబాద్ : దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నగర పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటించే...
ఎయిర్ విస్తారాకు రూ.10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: సరైన శిక్షణ లేని పైలెట్లతో విమానం నడిపించి, ప్రయాణికులను ప్రమాద భయం కలిగించిన కేసులో భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఎయిర్ విస్తారా సంస్థకు భారత వైమానిక రెగ్యులేటరీ సంస్త(డీజీసీఎ) రూ.10 లక్షల...
బండికి బుర్రుందా?
భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుపై ఆయనవి మతిలేని మాటలు
భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు యంత్రాలన్నీ
కేంద్రం ఆధీనంలోని బిహెచ్సిఎల్వే ఆ సంస్థను
తప్పుపట్టడం కేంద్రాన్ని వెలేత్తి కదా?
బండి సంజయ్ పరోక్షంగా కేంద్రాన్ని
విమర్శిస్తున్నారు ఆరోపణ...
విమాన శకలాల నుంచి 20 మృతదేహాల వెలికితీత
నేపాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఖట్మాండు: నేపాల్లోని పర్వత ప్రాంతంలో ఆదివారం కుప్పకూలిన తారా ఎయిర్వేస్కు చెందిన విమాన శకలాల నుంచి సోమవారం 20 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. నలుగురు భారతీయులతో సహా...
దివ్యాంగ బాలుడిని అడ్డుకున్న ఇండిగోకు రూ.5 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : రాంచీ విమానాశ్రయంలో దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కించేందుకు అనుమతించకుండా అడ్డుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలు తీసుకుంది. ఆ బాలుడి పట్ల...
బెర్ముడా ట్రయాంగిల్ లో క్రూయిజ్ ఓడ, ప్రయాణీకులు సముద్రంలో అదృశ్యమైతే డబ్బు వాపసు!
మియామీ ఫ్లోరిడా: ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉత్సాహభరితమైన ప్రయాణీకులను క్రూయిజ్ షిప్లో ఎక్కి, ఆ ప్రాంతం చుట్టూ పర్యటించమని ఆహ్వానిస్తోంది. ఈ ఆఫర్ను మరింత ఉత్తేజపరిచేది ఏమిటంటే, ట్రావెల్ ఏజెన్సీ కూడా ప్రయాణీకులకు...
విమాన ప్రయాణికుడి ప్రాణం నిలిపారు
న్యూఢిల్లీ : విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. విమానంలో ఉన్న ఓ డాక్టరు, విమాన సిబ్బంది ఆ వ్యక్తికి సకాలంలో సరైన ప్రాధమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి...
ప్రధాని పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్ పోర్టుకు...
జపాన్ సమీపంలో చైనా, రష్యా యుద్ధ విమానాల విన్యాసాలు
క్వాడ్ సదస్సు సమయంలోనే కవ్వింపు చర్య
టోక్యో: ఓ వైపు టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సమయంలోనే మంగళవారం చైనా, రష్యా యుద్ధ విమానాలు జపాన్కు దగ్గర్లో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించాయి. ఈ విషయాన్ని...
కాసేపట్లో చండీగఢ్ కు సిఎం కెసిఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపట్లో చండీగఢ్ కు చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తో కలిసి ప్రత్యేక విమానంలో పంజాబ్ కు వెళుతున్నారు. ఛండీగఢ్ ఎయిర్ పోర్టులో పంజాబ్ సిఎం భగవంత్...