Home Search
కేంద్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ధరణిపై కాంగ్రెస్ పోరు.. 5న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా
ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి.రాంమోహాన్ రెడ్డి అన్నారు. గురువారం మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన వికారాబాద్ పట్టణంలోని సాకేత్ నగర్లో ఉన్న...
చార్జీల పెంపు లేదు
విద్యుత్తు చార్జీల పెంపు లేదు
కొత్త ఏడాదిలోనూ పాత చార్జీలే
యధావిధిగా ఉచిత విద్యుత్తు పథకం అమలు
రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.10,535 కోట్లు
వార్షిక వ్యయం రూ.54,060 కోట్లు
చార్జీల రూపంలో వచ్చే ఆదాయం రూ.43,525 కోట్లు
ఎస్సీ, ఎస్టీలకు...
రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం
మన తెలంగాణ/చొప్పదండి రూరల్: చొప్పదండి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజక...
అదానీకి ఎదురా!
సంపాదకీయం: కేరళ తిరువనంతపురం చేరువలోని విఝింజమ్లో నిర్మాణంలోని అదానీల అంతర్జాతీయ సీపోర్టు (రేవు)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానిక మత్సకారులకు అధికార సిపిఐ(ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీ అండగా...
రైతుల సొమ్ము.. అధికారుల పాలు
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
ధాన్యం కొనుగోళ్ళలో గందరగోళం
మనతెలంగాణ/కనగల్: మండలంలోని 19ఐకేపి కేంద్రాలలో ఆరుగాలం కస్టించి పండంచిన రైతులు పంటకు ఎంతో కష్టపడి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని ఆరోపిస్తున్నారు....
గర్భిణీలకు ఉచిత టీఫా స్కీనింగ్ పరీక్షలు
రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు
తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు లోపాలను గుర్తిస్తున్న వైద్యులు
గ్రేటర్లో 12 యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన వైద్యశాఖ
హైదరాబాద్: నగరంలో పేదల ఆరోగ్య కోసం ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందిస్తూ...
కెసిఆర్ అమరణ నిరహార దీక్ష ఉద్యమానికి గొప్ప మలుపు: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: నవంబర్ 29 తెలంగాణ చరిత్ర గతినే మార్చిన రోజు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ చేపట్టిన అమరణ నిరహార దీక్ష తెలంగాణ పోరుకు రణ నినాదమైందన్నారు. కెసిఆర్...
చైనాలో స్వేచ్ఛాగళం
సంపాదకీయం: నిరంకుశత్వం ఎందుకోసం వుద్దేశించినదైనా జనాగ్రహాన్ని రుచి చూడక తప్పదు. ఇరాన్లో మతోన్మాద పాలకులకు వ్యతిరేకంగానూ, చైనాలో కమ్యూనిస్టు ప్రభువు లకు ప్రతి ఘటనగానూ ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తల గుడ్డను (హిజాబ్)...
శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెక్కును రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో సోమవారం దివంగత ఎఫ్ఆర్వో...
దేశంలోనే పేద ప్రజలకు గృహ సముదాయం కేవలం సిద్ధిపేటలోనే..
హైదరాబాద్ : ప్రజా అవసరాలకు అనుగుణంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట కేసీఆర్...
ఎయిర్పోర్టుకు మెట్రో
డిసెంబర్ 9న శంకుస్థాపన మైండ్స్పేస్ నుంచి శంషాబాద్ వరకు..
రూ.6,250 కోట్ల వ్యయం.. 31కి.మీ మేర నిర్మాణం ప్రతి 5కి.మీలకు
ఒక స్టేషన్ మెట్రో రాకతో తగ్గనున్న ప్రయాణ సమయం
మన తెలంగాణ/హైదరాబాద్:...
సెస్సు బుస్సులు!
రాష్ట్రాలను మోసం చేసి సొంత ఖజానాను పొంగిపొర్లేలా నింపుకొనే క్రీడలో కేంద్రంలోని బిజెపి పాలకులు ఆరితేరిపోయారు. ఇందుకోసం సహకార ఫెడరలిజం విలువలను, సూత్రాలను సమాధిగతం చేస్తున్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్పై నిర్మలా సీతారామన్...
రాష్ట్రానికి తోఫా.. ‘టిఫా’
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్బంలో ఉండగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ స్కాన్) దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు....
పోడు సర్వేకు గండం
మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా మారిన పోడు భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార దిశగా చేపట్టిన ప్రక్రియకు భద్రాది కొత్తగూడెంలో ఎఫ్ఆర్వో హత్య ఘటనతో బ్రేక్ పడింది. అటవీ సిబ్బంది ఆందోళనలు...
మంత్రి మల్లారెడ్డికి నాగారం బీఆర్ఎస్ నేతల సంఘీభావం
మన తెలంగాణ/కీసరః మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసాలు, సంస్థలపై ఇటీవల ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో నాగారం మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు శనివారం మంత్రితో పాటు బీఆర్ఎస్...
సుప్రీంకోర్టుపై కేసుల భారం!
భారత ఉపఖండాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటున్న తరుణంలో ప్రజల న్యాయపరమైన సవాళ్లను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థను “లార్డ్ బ్రెయిన్” అనే రాజనీతి విశ్లేషకుడు న్యాయశాఖ సామర్థ్యం కంటే ప్రజాస్వామ్యానికి...
రాకెట్ల రాజధాని
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. దీంతో స్పేస్టెక్ కు క్యాపిటల్గా...
సభకు సవరణ బిల్లులు?
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం తగు కసత్తును కూడా మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు...
డిసెంబర్లోనే యాసంగి రైతుబంధు: మంత్రి నిరంజన్ రెడ్డి
ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో శుక్రవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు మూడు గిడ్డంగులను ప్రారంభించారు. రూ.14.9 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో 3...
చరిత్రను తిరిగి రాయండి: అమిత్ షా
న్యూఢిల్లీ: చరిత్రకారులు చరిత్రను తిరిగి రాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. అందుకు కేంద్రప్రభుత్వం కూడా సాయపడుతుందన్నారు. ఆయన ఢిల్లీలో అస్సాం ప్రభుత్వ ఫంక్షన్లో మాట్లాడుతూ “నేను చరిత్ర విద్యార్థిని. అనేక...