Home Search
అంగన్వాడీ - search results
If you're not happy with the results, please do another search
గ్రామాభివృద్ధే ధ్యేయం
మహబూబ్నగర్ బ్యూరో : గ్రామాభివృద్ధే ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డా. వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్నగర్ గ్రామీణ మండలం పోతన్పల్లి గ్రామంలో సుమారు రూ. 70 లక్షల విలువ...
తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యిని సరఫరా చేసి నష్టపోము: కెఎంఎఫ్
బెంగళూరు: తిరుమల లడ్డూల తయారీ కోసం నందినీ నెయ్యిని సరఫరా చేసి నష్టాలను చవిచూసే ప్రసక్తి లేదని కర్నాటక పాల సమాఖ్య(కెఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ స్పష్టం చేశారు.
సోమవారం బెంగళూరులో రాయచూర్, బళ్లారి,...
బేతవోలును ఆదర్శ గ్రామంగా మారుస్తా
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
చిలుకూరు: బేతోవలు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తానని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో...
దేవరకద్రలో ప్రియుడిని నరికిన ప్రియురాలి భర్త
మహబూబ్నగర్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రియుడిని భర్త హత్య చేసిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బస్వాయపల్లి గ్రామంలో దయ్యాల నాగరాజు అనే...
మధురైలో రైలు ప్రమాదం.. 9 మంది సజీవదహనం
చెన్నై: తమిళనాడులోని మధురైలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 9 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో...
బాలుడి ప్రాణం తీసిన కారు….
ఖమ్మం: కారులో ఊపిరాడక బాలుడు దుర్మరణం చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రుక్కితండాలో బానోతు అశోక్-అనూష అనే దంపతులు వ్యవసాయం సాయం జీవనం...
మురుగునీటి వ్యవస్థ మెరుగుపర్చాలి
విద్యాలయాలకు, వసతి నిలయాలకు విద్యుత్ సరఫరాను తొలగించొద్దు
టిబి రోగులను దత్తత తీసుకోవాలి
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి...
అంగన్ వాడీ యూనియన్ల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సత్యవతి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు...
బిజెపి హటావో.. దేశ్ కో బచావో
వరంగల్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పోరేట్ అనుకూల బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని కా పాడుకునేందుకు బీజేపీ హటావో.. దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ...
కుమార్తెలపై తల్లిదండ్రుల ఆకాంక్ష..
న్యూఢిల్లీ : గ్రామీణ భారతంలో తమ కుమార్తెలు కనీసం గ్రాడ్యుయేట్ వరకైనా చదవాలన్నదే కన్నతల్లిదండ్రుల ఆకాంక్ష అని సర్వే నివేదిక లో వెల్లడైంది. 20 రాష్ట్రాల్లోని మొత్తం 6229 గ్రామీణ కుటుంబాల ఆధారంగా...
కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు ప్రకటించాలి
శాసనసభ జీరో అవర్లో శాసనసభ్యుల డిమాండ్
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శనివారం జీరో అవర్లో వివిధ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు పలు డిమాండ్లను ప్రస్తావించారు. ప్రధానంగా నూతనంగా రెవెన్యూ...
ప్రతిఒక్కరూ నులి పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలి
అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్
గద్వాల ప్రతినిధి: ప్రతి ఒక్కరు నులి పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్ అన్నారు. గురువారం జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం...
వరద బీభత్సంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం : కిషన్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్
మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సంపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్పందించారు....
కలెక్టర్ వరుణురెడ్డి సుడిగాలి పర్యటన
భైంసా :కలెక్టర్ వరుణ్ రెడ్డి భైంసా పట్టణంతో పాటు భైంసా మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. అంతేగాకుండా పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టును సైతం సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలను అధికారులను...
జిల్లా ఎస్పి కార్యాలయంలో ప్రజావాణి
మెదక్: మెదక్ జిల్లా పోలీసు ప్రదాన కా ర్యాలయంలో జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు...
స్వచ్ఛ సర్వేక్షన్కు సహకరించాలి
కరీంనగర్: జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ - 2023కి జిల్లా, మండల అధికారులు సమన్వయంతో పని చేసి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ఆదివారం రామడుగు...
రేషన్ షాపులను పరిశీలించిన కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు
మెదక్: మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్ పట్టణంలోని రేషన్ షాపులను కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జి.ఎల్. శర్మలు పరిశీలించారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి...
99 లక్షల మంది పిల్లలకు డీ వార్మింగ్
హైదరాబాద్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 99 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 1 -నుంచి 19 ఏండ్ల మధ్య...
నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు
పెద్దపల్లి: ఈ నెల 20న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో , ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల్లో ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల...
డెంగ్యూ కేసులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
కరీంనగర్: జిల్లాలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ...