Home Search
ఇండియా లిమిటెడ్ - search results
If you're not happy with the results, please do another search
రెండు సింగపూర్ ఉపగ్రహాలతో నింగికెగిరిన ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్!
చెన్నై: రెండు సింగపూర్ ఉపగ్రహాలు, ఏడు నాన్-సపరేటింగ్ ఇండియన్ పేలోడ్స్తో ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ శనివారం శ్రీహరికోట నుంని నింగికి ఎగిరింది. అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా దూసుకుపోయింది....
స్టాక్ మార్కెట్లో తొమ్మిది రోజుల బుల్ రన్ ర్యాలీకి బ్రేక్
ముంబై: ఈ వారపు తొలి రోజునే(సోమవారం) స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. టెక్ స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు నిరాశ కలిగించాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా...
చివరికి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ నేడు(సోమవారం) చాలా హెచ్చుతగ్గులకు లోనైంది. రోజంతా చాలా సేపు ఫ్లాట్గానే చలించింది. కానీ చివరి గంటల్లో కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ఆటో, పిఎస్యూ బ్యాంకింగ్లో కొనుగోళ్లు జరిగాయి....
జిఎస్ఎల్వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం
తిరుపతి: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) భారీ రాకెట్ ఎల్విఎం3 ఆదివారం సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది యూకెకు చెందిన వన్ వెబ్ గ్రూప్ తాలూకు 36...
మరికాసేపట్లో నింగిలోకి జిఎస్ఎల్వి మార్క్-3 రాకెట్
హైదరాబాద్: ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జిఎస్ఎల్వి మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ రోజు...
2023 హెచ్సీఎల్ గ్రాంట్ గ్రహీతలను వెల్లడించిన హెచ్సీఎల్ ఫౌండేషన్
హెచ్సీఎల్ ఫౌండేషన్ సోమవారం తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం హెచ్సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్జీఓలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో పర్యావరణ అనుకూల గ్రామీణాభివృద్ధికి మద్దతును ఈ హెచ్సీఎల్ గ్రాంట్ అందిస్తుంది....
వెల్ డన్ స్పన్
షాబాద్: గుజరాత్ పారిశ్రామిక వేత్తలు కూడా తమ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్నే గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇది సిఎం కెసిఆర్ పాలనకు నిదర్శనమన్నారు. ఆయన...
ముత్తూట్ హోమ్ఫిన్ సిఇఒగా అలోక్ అగర్వాల్
మన తెలంగాణ/ హైదరాబాద్ : ముత్తూట్ ఫైనాన్స్కు చెందిన గృహ రుణాల సంస్థ ముత్తూట్ హోమ్ఫిన్ ఇండియా లిమిటెడ్(ఎంహెచ్ఐఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇఒ)గా అలోక్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ నియామకంతో ముత్తూట్ హోమ్...
ఎన్టీపీసీ రామగుండం పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టు పూర్తి
జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ (GEPIL), NGSLతో కన్సార్టియంలోని దాని అనుబంధ సంస్థలు నేడిక్కడ ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, 3X200 M W1 యూనిట్ 1&3 లలో వరుసగా...
1న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు జాబ్మేళా
సంగారెడ్డిః ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల కొరకు డిసెంబర్1న ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో 1వ తేదీన సెక్యూరిటీ...
ఇస్రో సిఇ20 ఇంజిన్ పరీక్ష విజయవంతం
బెంగళూరు: కమర్షియల్ అంతరిక్ష ప్రయోగాలలో అత్యంత ఆవశ్యకమైన సిఇ 20 ఇంజిన్ను శనివారం ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఫ్లైయిట్ ఆక్సెప్టెన్స్ హాట్ టెస్ట్గా పిలిచే ఇంజిన్ పరీక్ష తమిళనాడులోని మహేంద్రగిరిలో ఎతైన ప్రాంతంలో...
విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘన విజయాన్ని సాధించింది. నిన్న అర్థరాత్రి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో నిర్వహించిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది....
కెసిఆర్ నిర్ణయంతో పాఠశాలల రూపురేఖలు మారాయి: సబితా
మన తెలంగాణ/ మేడ్చల్ న్యూస్ : సామాజిక సేవలో ఎఫ్ఎంసి సంస్థ ముందుకు వచ్చి 80 లక్షల రూపాయల ఖర్చుతో తరగతి గదులు, ఇతర సదుపాయాలు కల్పించటంతో పాటు సంస్థ ఉద్యోగులు విద్యార్థులతో...
రూ.400కోట్లతో వంటనూనెల రిఫైనరీ
వెయ్యి మందికి ఉపాధి రాష్ట్రంలో
వంటనూనెల విప్లవంలో
మరో ముందడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా వంటనూనెల రిఫైనరీ యూనిట్ రానుంది. సుమారు రూ. 400 కోట్లతో ఈ యూనిట్ను నెలకొల్పనున్నారు. సంబంధించి త్వరలోనే...
పండుగ క్యూలో ఐపిఒలు
సెబీ అనుమతితో సిద్ధమవుతున్న కంపెనీలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదటి భాగంలో కంపెనీల ఐపిఒలు(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రైమరీ మార్కెట్లోకి కొన్ని రంగాల నుండి కొత్త ఆఫర్లు క్యూలో ఉన్నాయి....
ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’
సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...
మారుతీ సుజుకీ సేల్స్ 26 శాతం జంప్
ముంబై : కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆగస్టులో మొత్తం విక్రయాలు 1,65,173 యూనిట్లు నమోదు చేసింది. గతేడాదిలో సేల్స్ 1,30, 699 యూనిట్లతో పోలిస్తే 26.37% వృద్ధిని నమోదు చేసింది....
వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్పై ఐటి దాడులు
వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్పై ఐటి దాడులు
తెలుగు రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో 40 బృందాల సోదాలు
ఆదాయం,పన్ను చెల్లింపులపై ఆరా..!
తనిఖీలలో కీలక పత్రాలు, డాక్యూమెంట్ల స్వాధీనం
వాసవీ గ్రూప్స్లో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ,...
మార్కెట్లోకి హుందయ్ టక్సన్
న్యూఢిల్లీ : హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త కారు హుందయ్ టక్సన్ను విడుదల చేసింది. ఎస్యువి టక్సన్ కారు ధర శ్రేణి రూ.17.7 లక్షల నుండి రూ.34.39 లక్షల(ఎక్స్ షోరూమ్)...
నేషనల్ హెరాల్డ్ ఆఫీస్తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...