Home Search
ఇండియా లిమిటెడ్ - search results
If you're not happy with the results, please do another search
మారుతీ సుజుకీ సేల్స్ 26 శాతం జంప్
ముంబై : కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆగస్టులో మొత్తం విక్రయాలు 1,65,173 యూనిట్లు నమోదు చేసింది. గతేడాదిలో సేల్స్ 1,30, 699 యూనిట్లతో పోలిస్తే 26.37% వృద్ధిని నమోదు చేసింది....
వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్పై ఐటి దాడులు
వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్పై ఐటి దాడులు
తెలుగు రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో 40 బృందాల సోదాలు
ఆదాయం,పన్ను చెల్లింపులపై ఆరా..!
తనిఖీలలో కీలక పత్రాలు, డాక్యూమెంట్ల స్వాధీనం
వాసవీ గ్రూప్స్లో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ,...
మార్కెట్లోకి హుందయ్ టక్సన్
న్యూఢిల్లీ : హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త కారు హుందయ్ టక్సన్ను విడుదల చేసింది. ఎస్యువి టక్సన్ కారు ధర శ్రేణి రూ.17.7 లక్షల నుండి రూ.34.39 లక్షల(ఎక్స్ షోరూమ్)...
నేషనల్ హెరాల్డ్ ఆఫీస్తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
కేంద్రం ఇంధన ఆపరేషన్
పెట్రోలు డీజిల్ ఎటిఎఫ్ ఎగుమతులపై పన్ను
దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై భారీగా సుంకం
రిలయన్స్, ఒఎన్జిసి వేదాంత లాభాలపై నజర్
సరికొత్తగా విండ్ఫాల్ టాక్స్ పరిధిలోకి
హుటాహుటిన విదేశాలకు చమురుపై బ్రేక్లు
న్యూఢిల్లీ :...
ఫ్రెంచ్ గయానా నుంచి విజయవంతంగా జీశాట్-24 ఉపగ్రహ ప్రయోగం
కౌరు (ఫ్రెంచ్) : దేశీయ డిటిహెచ్ అవసరాల కోసం ‘ఇస్రో’ ప్రత్యేకంగా రూపొందించిన జీశాట్-24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ కంపెనీ ‘ఏరియన్స్పేస్ కౌరులోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్-24ని...
ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరా?
పెట్టుబడుల ఉపసంహరణలో మోడీ
సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన కెటిఆర్
ఇక్కడి పిఎస్యులకు భూములిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టీకరణ
పరిశ్రమలు నడపడం చేతకాకపోతే ఆ భూములు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాji మరోసారి...
ఎన్పిసిఐఎల్లో 117 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కు చెందిన కాక్రపార గుజరాత్ సైట్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్లు మొత్తం...
ఎన్ఎఫ్ఆర్లో 5636 అప్రెంటీస్ ఖాళీలు..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోం ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సి) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్లు...
పుంజుకున్న దేశీయ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. ద్రవ్యోల్బణ భయం ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్ల...
ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ.11 లక్షల విరాళం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్ కు గురువారం రూ. 11 లక్షల విరాళాలు అందాయి. ఢిల్లీకి చెందిన రమా ఇండియా లిమిటెడ్ నిర్మాణ సంస్థ రూ 10 లక్షలు, బెంగళూరుకు...
ఐపిఒలకు వార్ సెగ
ఈ నెలలో వచ్చే పబ్లిక్ ఆఫర్ల్లో డైలమా
న్యూఢిల్లీ : మార్చి నెలలో ఎల్ఐసి ఐపిఒతో పాటు మరిన్ని ఇష్యూలు క్యూలో ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ష్య్రా యుద్ధం పరిస్థితులతో ఇప్పుడు ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్...
బొగ్గు సరఫరాలను పెంచుతున్నాం
కోల్ ఇండియా వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో...
బొగ్గుకు కొరత లేదు
సరఫరాలోనే లోపం, విద్యుత్ సంక్షోభం రాదు : కేంద్రం ప్రకటన
వాస్తవ విరుద్ధంగా సాగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని బొగ్గు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
ప్రస్తుతం కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద...
విరాళంగా 16 కోట్ల జ్వరం మందులు
ముందుకొచ్చిన గ్రాన్యూల్స్ ఇండియా
రూ.8 కోట్లు విలువైన పారాసిటమాల్ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం చేయడానికి ముందుకొచ్చింది....
నోయిడాలో ఉత్పత్తి నిలిపేసిన హోండా
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్సిఐఎల్) యుపిలోని గ్రేటర్ నోయిడాలో ఉన్న తన ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపి వేసింది. ఇకపై కార్ల ఉత్పత్తి మొత్తం రాజస్థాన్లోని తపుకరలో...
డిబిఐఎల్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనం
కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్
డిపాజిటర్ల ఊరటకు యత్నం
యస్ బ్యాంక్ తరువాతి పరిణామం
న్యూఢిల్లీ: ప్రఖ్యాత లక్ష్మీ విలాస్ బ్యాంక్ను డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డిబిఐఎల్)లో విలీనం చేశారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి...
మీ డబ్బు సురక్షితం
బ్యాంకు వద్ద తగినంత నగదు ఉంది. గడువుకు ముందే డిబిఎస్తో విలీనం. బ్యాంక్ నిర్వాహకుడు డిపాజిటర్లకు భరోసా
న్యూఢిల్లీ : డిపాజిటర్లకు చెల్లించేందుకు బ్యాంక్ వద్ద తగినంతగా నిధులు ఉన్నాయని ఆర్బిఐ (భారతీయ రిజర్వ్...
రాజకీయ మసికి శిక్ష
ఒక బొగ్గు గనిని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్రేకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించడం రాజకీయ అవినీతిపరుల విషయంలో...
ఇంటి నుంచే కారును కొనొచ్చు
‘హోండా ఫ్రం హోం’ ప్రారంభించిన హెచ్సిఐఎల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ కారు బుకింగ్ వ్యవస్థ విజయవంతమైన తర్వాత వినూత్న ఆలోచనలకు కంపెనీలు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా...