Home Search
ఇండియా లిమిటెడ్ - search results
If you're not happy with the results, please do another search
మూసీకి పూర్వవైభవం
ప్రక్షాళనకు ఆరేళ్లుగా
అనేక చర్యలు
కాళేశ్వర జలాలతో
మూసీనది ప్రక్షాళన
ఉస్మాన్సాగర్,
హిమాయత్సాగర్కు
700 క్యూసెక్కులు
కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం
ఎంఆర్డిసిఎల్తో రిజర్వాయర్లు
నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో...
వివిఐపిల కోసం బి777 విమానం రాక..
వివిఐపిల కోసం బి777 విమానం
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కోసం ప్రత్యేకం
2 విమానాల ఖర్చు రూ. 8,400 కోట్లు
క్షిపణి దాడిని తట్టుకునే రక్షణ వ్యవస్థ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా...
జియోకు 45 లక్షల కొత్త కస్టమర్లు
ఎయిర్టెల్, వొడా ఐడియాకు 59 లక్షలు తగ్గారు
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు కస్టమర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్), ఎయిర్టెల్ కంపెనీలకు మాత్రం కస్టమర్లు...
రూ.2000 నోట్లపై ఏ నిర్ణయం తీసుకోలేదు
రూ.2000 నోట్లపై ఏ నిర్ణయం తీసుకోలేదు
ప్రజల డిమాండ్ మేరకు ఆర్బిఐతో చర్చించి నిర్ణయం
గతేడాదిలో 273.98 కోట్లకు తగ్గిన నోట్ల సంఖ్య- కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : రూ.2 వేల నోట్ల గురించి తరచూ...
గురుగ్రామ్లో ఘోర ప్రమాదం…
గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్లో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. సోహ్నా రోడ్లోని ఎలివేటెడ్ కారిడార్ స్లాబ్ కూలిపోయింది. అర్ధరాత్రి సమయం కావడం పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా...
‘ఫావిపిరవిర్’ తయారీలో పోటాపోటీ
మార్కెట్లోకి ‘కోవిహాల్ట్’ బ్రాండ్ పేరుతో లుపిన్ మాత్రలు
ఇప్పటికే పలు ఫార్మా సంస్థలు డిసిజిఐ నుంచి అనుమతి
మార్కెట్లో ఏ మెడిసిన్ చౌక?
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులకు చికిత్స కోసం...
పరిశ్రమల ప్రగతిలో మనమే టాప్
జాతీయ జిఎస్డిపి సగటుతో పోల్చుకుంటే
8.2 శాతంతో రాష్ట్రం వార్షిక వృద్ధి నమోదు
జిడిపిలో తెలంగాణ వాటా 2019 20
సంవత్సరానికి 4.76 శాతంగా నమోదు
తలసరి ఆదాయంలోనూ తెలంగాణదే పైచేయి
ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్ర...
కెరీరిజం మితిమీరింది
నాలుగు దశాబ్దలకుపైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 14కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం తెచ్చారు. 65 ఏళ్ల జూకంటి జగన్నాథం తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. ప్రఖ్యాత కవి జగన్నాథంకు ప్రస్తుత...
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: రెండు రోజుల స్టాక్మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...
బి.టెక్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
మూడు నెలల పాటు ఉచితం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొయెంప్ట్ ఎడు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చింది....
ఎంపి సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ నోటీసు
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి సుజనా చౌదరికి చెందిన రూ.400కోట్లు విలువైన ఆస్తుల వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా(చెన్నై కార్పొరేట్ బ్రాంచ్) గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో మార్చి 21న...
హైదరాబాద్లో 2 అమెజాన్ డేటా కేంద్రాలు
డేటా కేంద్రాలు 2 ప్రాంతాలు చందన్వల్లి, మీర్ఖాన్పేటలు
రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడి
రూ. 11,624 కోట్లు
మనతెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంలో, ఇ కామర్స్లో దిగ్గజ సంస్థగా పేరున్న అమెజాన్ కంపనీ తెలంగాణ...
ఏరోస్పేస్ వర్శిటీ
ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్లో త్వరలో ఏర్పాటు, బోయింగ్ హబ్గా రాష్ట్ర రాజధాని నగరం
- బోయింగ్ ప్రెసిడెంట్ మిచెల్ఆర్థర్ బృందం తనను కలుసుకున్న సందర్భంలో కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల...
ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు
ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
కర్ణాటక, చెన్నైలలో తెలంగాణ పోలీసులు
హైదరాబాద్ : గతనెల 26న అదృశ్యమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోహిత ఆచూకీ కోసం గచ్చిబౌలి పోలీసుల బృందాలు చెన్నై, బెంగళూరులో ముమ్మరంగా గాలిస్తున్నారు. చాదర్ ఘాట్ ప్రాంతానికి చెందిన రోహిత నానక్రాంగూడలోని...
మాల్యా చరాస్తులను విక్రయించండి…
ముంబై: బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన చరాస్తులను విక్రయించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు గాను మాల్యా చరాస్తులను...