Saturday, May 11, 2024
Home Search

ఇండియా లిమిటెడ్ - search results

If you're not happy with the results, please do another search
Manufacture 5 lakh AK-203 rifles in Amethi

అమేథీలో 5 లక్షల ఎకె-203 రైఫిల్స్ తయారీ

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అమేథీలోని కోర్వాల వద్ద ఐదు లక్షల ఎకె-203 రైఫిల్స్‌ను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ రంగానికి చెందిన...
Union Bank of India partnership with Capri Capital

కాప్రి క్యాపిటల్‌తో యుబిఐ భాగస్వామ్యం

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎంఎస్‌ఎంఇ(మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమ)లకు కొలెండింగ్ కోసం కాప్రి గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్‌తో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎంఎస్‌ఎంఇ, హౌసింగ్ ఫైనాన్స్...
Paytm

మరింతగా పడిపోయిన పేటీఎం షేర్లు!

ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో సోమవారం పేటీఎం షేర్లు దాదాపు 14 శాతం పతనమయ్యాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం షేర్లు కొత్తగా గురువారం లిస్ట్...
strike

రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ సందర్భంగా రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నట్లు పది కేంద్రీయ కార్మిక సంఘాలు(సిటియూలు) బుధవారం పిలుపునిచ్చాయి. నవంబర్ 11 నుంచి అనేక నిరసనలు, సమావేశాలు నిర్వ కూడా...
Dhanteras 2021 Laxmi Puja

జువెలర్స్‌కు పండుగ కళ

ధంతెరాస్ రోజు భారీగా బంగారం విక్రయాలు కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పెరిగిన డిమాండ్ న్యూఢిల్లీ : గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే తొలిసారిగా జువెలరీ షాప్‌లు కళకళలాడాయి. దీపావళి పండుగ సందర్భంగా...
Nigerian arrested for cheating in name of herbal oil

హెర్బల్ ఆయిల్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ అరెస్ట్

రూ.77లక్షలు వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్: హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తానని ఆన్‌లైన్‌లో కాంటాక్ట్‌లోకి వచ్చి డబ్బులు తీసుకుని మోసం చేసిన నైజీరియాకు చెందిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు....
Jio smartphone Next

దీపావళికల్లా జియోఫోన్ నెక్ట్స్ విడుదల

న్యూఢిల్లీ: జియో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ దీపావళి నాటికి మార్కెట్‌లోకి విడుదల కానున్నదని సమాచారం. ఇది 7 ప్రత్యేకతలు(ఫీచర్స్) కలిగి ఉంటుంది. ప్రధానంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టంతో రానున్నది. ఈ...
airbus

ఎయిర్‌బస్‌తో కేంద్రం రూ. 20వేల కోట్ల ఒప్పందం

న్యూఢిల్లీ: ఎయిర్‌బస్‌తో శుక్రవారం కేంద్రం చేసుకున్న ఒప్పందంతో భారత వాయుసేన రెండేళ్లలో తొలి సి-295ఎండబ్లు రవాణా విమానాలను పొందనున్నది. మొత్తం 56 విమానాల ఒప్పందంలో తొలివిడతగా 16 విమానాలు ఎగిరే కండిషన్‌లో స్పెయిన్...
zee sony merger

సోని పిక్చర్స్ లో విలీనం కానున్న జీ

బెంగళూరు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(జెడ్‌ఇఇఎల్) త్వరలో సోనీ పిక్సర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్‌పిఎన్‌ఐ)లో విలీనం కానున్నది. జీ కంపెనీ బోర్డ్ బుధవారం సూత్రప్రాయంగా తన ఆమోదాన్ని తెలిపింది. జీ ప్రస్తుతం టెలివిజన్ ప్రసారం, డిజిటల్...
Govt mulls permitting foreign investment in LIC

ఎల్‌ఐసిలోకి విదేశీ పెట్టుబడులు!

ఈ ప్రతిపాదనపై కొద్ది వారాలుగా చర్చలు చర్చల తర్వాత కేబినెట్ ఆమోదం అవసరం మెగా ‘ఐపిఒ’ కోసం తీవ్రంగా కసరత్తు అధికార వర్గాలు వెల్లడి న్యూఢిల్లీ : ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో విదేశీ ప్రత్యక్ష...
About Poet Jukanti Jagannatham

ఒకానొక ప్రాదేశిక కవి

  భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి...

ప్రైవేటు చేతికి బీమా!

  దేశ ప్రజలకు ‘బీమా నుంచి ధీమా’ అనేది ఇక ముందు గుండు సున్నాగా మారిపోనున్నదా? ఒకవైపు జీవిత బీమా (ఎల్‌ఐసి) సంస్థ వాటాలను నడి బజార్లో పెట్టి రూ. లక్ష కోట్లను సేకరించడానికి...

ఎయిర్‌టెల్‌కు కరోనా ఎఫెక్ట్

జూన్ త్రైమాసికంలో 63 శాతం నష్టం న్యూఢిల్లీ : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో తంపెనీ నికర లాభం రూ.283 కోట్లతో 63...
KTR lays foundation stone for Gokaldas Images Apparel Factory

ఇక విశ్వసిరిసిల్ల

సిరిసిల్ల అపెరల్ పార్కులో తయారయ్యే సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్‌లో దర్శనం ఇవ్వనున్నాయి ఈ పార్కులో 10వేల మందికి ఉపాధి లభిస్తోంది 2005లో హామీ ఇచ్చి నెరవేర్చని వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సిఎం కెసిఆర్...
Pune Special Mask kills corona virus cells

పుణే స్పెషల్ మాస్క్

కరోనా వైరస్ కణాలను చంపేస్తుంది న్యూఢిల్లీ/ పుణే : కరోనా వైరస్‌ను దెబ్బతీసే ఓ ప్రత్యేక రకం మాస్క్ జనం ముందుకు రానుంది. వైరస్‌ను ఆటకట్టించేందుకు అందరికీ మాస్క్ ముఖరక్షాకవచం అయింది. ఈ దశలో...
Zydus gets emergency use approval for Virafin

దేశంలో అందుబాటులోకి మరో కరోనా టీకా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. బైడస్ సంస్థ రూపొందించిన ‘విరాఫిన్’...

పబ్లిక్ రంగానికి మంగళం!

  దేశాన్ని ముందుకు తీసుకుపోయే చోదక శక్తి, అనూహ్యమైన ఎత్తులకు ఎగరేసుకుపోయే అభివృద్ధి రాకెట్ ప్రైవేటు రంగమేనని ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నీళ్లు నములుడూ లేకుండా మరోసారి ప్రకటించారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా...
India exports COVID vaccines worth about Rs 338 crore

విదేశాలకు రూ.338 కోట్ల విలువైన కొవిడ్-19 వ్యాక్సిన్ ఎగుమతి

న్యూఢిల్లీ: ఇప్పటివరకు విదేశాలకు దాదాపు రూ. 338 క్లో రూపాయల విలువైన కొవిడ్-19 వ్యాక్సిన్‌ని కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో...
Minister KTR on Monday toured in Rajanna Sircilla district

విద్యల వీణ తెలంగాణ

  ప్రపంచంతో పోటీ పడే విధంగా నాణ్యమైన విద్యను అందిస్తాం తెలంగాణలో అత్యధికంగా 940 గురుకులాలు దేశంలో రైతన్నకు ఎక్కడా ఉచిత కరెంటు లేదు సిరిసిల్ల నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/...

ప్రైవేటుకు విశాఖ ఉక్కు

సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కొరత, కొవిడ్ 19 మహమ్మారి, మార్కెట్ తిరోగమన కారణాల వల్ల ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి...

Latest News