Home Search
ఐరోపా - search results
If you're not happy with the results, please do another search
చైనా బైబిల్ను తిరగరాయిస్తున్నదా?
మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ(సిసిపి) బైబిల్ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై...
అమరవీరుల కోసం “మేరీ మాటి మేరా దేశ్”
న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ “మన్కీ బాత్ ” కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతుంటారు. ఈ వారం 103 ఎపిసోడ్లో మోడీ కీలక ప్రకటన చేశారు. మేరీ...
మైక్రో స్కూళ్లు వస్తున్నాయి
‘Micro-schooling is a learner-focussed educational model that focuses on providing personalized and tailored learning experie nces for small groups of students. The customised approach...
మానని గాయం మణి‘పూర్’
ఇద్దరు మహిళల్ని నగ్నంగా చేసి, బలవంతంగా పొలాల్లోకి లాక్కెళుతున్న దృశ్యం. రక్తమోడుతున్న మహిళపై సామూహిక అత్యాచారం. దాదాపు మూడు నెలలుగా మణిపూర్లో మారణకాండ ఇలా సాగుతూనే ఉంది. మైనారిటీ కుకీ గిరిజన జాతి...
నైగర్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు.. బందీగా దేశాధ్యక్షుడు
నియామి : పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్లో దేశాధ్యక్షుడు మహ్మద్ బజౌమ్కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని బుధవారం చుట్టుముట్టి బజౌమ్, ఆయన కుటుంబాన్ని సైన్యం అదుపు లోకి తీసుకుంది....
ప్రధాని మోడికి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం..
పారిస్: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాస్టీల్డే పరేడ్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్...
ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలు.. ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని హాజరు కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు జులై 13, 14 తేదీల్లో మోడీ అక్కడ...
మేకింగ్ కాదు ప్యాకింగ్!
2024 డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా తొలి చిప్ మార్కెట్కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం...
లాభసాటిగా గుడుల వ్యాపారం!
ఒక దేశంలో మెజారిటీ మతం మరొక చోట మైనారిటీగా ఉండవచ్చు. మన దేశంలో హిందూ అని పిలుస్తున్న మతంలో వివిధ శాఖలు ఉన్నట్లుగానే క్రైస్తవం, ఇస్లాం, ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. తమ...
ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి వద్దు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సిఓ దేశాలు వెనకాడకూడదని కూడా ఆయన స్పష్టం...
మోడీ పాలనలో దేశ ప్రతిష్ఠ పెరిగిందా?
గత తొమ్మిది సంవత్సరాలలో మోడీ విదేశాల్లో మన ప్రతిష్ఠను పెంచా రా, తగ్గించారా అన్నది ఒక చర్చ. అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైవ్సు తాజాగా అమెరికా వెళ్లిన మన ప్రధాని గురించి...
అమెరికా నుంచి ఈజిప్టుకు మోడీ
ప్రధానికి ముస్తాఫా సాదరస్వాగతం
నేడు పలువురు మేధావులతో ఇష్టాగోష్టి
కైరో : భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. ఈజిప్టులో రెండు రోజుల పర్యటనలో ఉంటారు. అమెరికా పర్యటన...
రతి క్రీడను క్రీడగా గుర్తించిన స్వీడెన్
జూన్లో తొలి సెక్స్ ఛాంపియన్షిప్ నిర్వహించబోతున్నది!
స్టాక్హోం: యూరొపియన్ దేశాల్లో ఒకటైన స్వీడెన్ జూన్ నెలలో తొలిసారి ‘సెక్స్ ఛాంపియన్షిప్’ నిర్వహించబోతున్నది. ఆరు వారాలపాటు జరిగే ఈ పోటీ జూన్ 8న గోథెన్బర్గ్లో నిర్వహించనున్నారు....
రాణి వైవాహిక శిరచ్ఛేదం
ఆనె బొలీన్ రాజకీయ, మత తిరుగుబాట్లకు, ఇంగ్లండ్ లో క్రైస్తవ మత సంస్కరణలకు ప్రధాన కారణమయ్యారు. ఆమె ఇంగ్లండ్ రాజు ఎనిమిదవ హెన్రీకి రెండవ భార్య. 1533 నుండి 1536 వరకు ఇంగ్లండ్...
షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!
షీ ఇన్ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడా సంస్థ రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్త...
కొత్త జాతి గబ్బిలం కనుగొన్న ఓయూ శాస్త్రవేత్తలు
హైదరాబాద్ ః కర్నాటక కొడగు జిల్లా మకుటాలో ఒక భూగర్భగుహ నుండి మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్-వింగ్డ్ బ్యాట్ అనే కొత్త జాతి గబ్బిలం కనుగొనబడింది. ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి...
బిజెపిని నీటముంచిన పాల రైతులు!
కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్కు మార్కెట్ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే...
ప్రైవేటు సేవలో మోడీ ప్రభుత్వం
రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును తక్కువ ధరలకు ప్రైవేటు నూనె శుద్ధి కర్మాగారాలకు లభిస్తోంది. ప్రభుత్వ కంపెనీలు మాత్రం రష్యా యుద్ధం వల్ల బాగా పెరిగిపోయిన అంతర్జాతీయ ధరలకు కొనుగోలు...
కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక
మూడు ముక్కలాటలకు తెరదించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. మతతత్వ బిజెపి, అధికారమే పరమావధిగా ఉన్న అవకాశవాద జెడి(ఎస్)కు గుణపాఠం చెప్పారు. మూడున్నర దశాబ్దాల...
భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం చివరి రోజైన శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచి రోజంతా నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు దేశీయ...