Home Search
గాంధీజీ - search results
If you're not happy with the results, please do another search
ఆశావహ కవిత్వం
చుట్టూ ఉన్న పరిస్థితులపట్ల మనుషులెప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఇతరులకంటే ఎక్కువగా కవుల స్పందన ఉంటుంది. అది సహజం. భావుకత పుష్కలంగా ఉన్న కవయిత్రి చొప్పదండి రాధ కూడా అంతే. ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో బోధిస్తూనే...
నెహ్రూ విధానాలపై హెచ్చరించిన రాజాజీ
1913లో రాజగోపాలాచారి గాంధీజీ జైలు అనుభవాన్ని తన స్వంత ఖర్చుతో కరపత్రంగా ముద్రించారు. 1919లో రాజగోపాలాచారి గాంధీని తొలిసారిగా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) కలిశారు. గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1920లో వేలూరులో...
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బయోపిక్
మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు దిలీప్ రాజా. గతంలో ప్రముఖ హాస్యనటుడు అలీ హీరోగా 'పండుగాడి ఫోటో స్టూడియో ' చిత్రాన్ని అలాగే...
బిఆర్ఎస్ ఓ ప్రభంజనం
భారత దేశానికి స్వాతం త్య్రం వచ్చే కాలం నాటికి దేశంలో ప్రధాన రాజకీయవేత్తలుగా మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డా.బి.ఆర్. అంబేడ్కర్ ఉండేవారు. ఈ నలుగురూ ఆ కాలంలో...
ఉల్ గులాన్ వీరుడు
ఒక మనిషి జీవన ప్రస్థానంలో 25 ఏళ్ళు అనేవి అతి స్వల్ప కాలం! జీవితం పట్ల, సమాజం పట్ల, వ్యవస్థ, విశ్వం పట్ల నిర్దిష్టమైన అవగాహన ఏర్పడే తొలి కాలం అది... ఇది...
నవరాత్రుల ముసుగులో జాతిపితకు చేసిన పరాభవాన్నిముక్తకంఠంతో ఖండించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
మన తెలంగాణ /సిటీ బ్యూరో: దేవీ నవరాత్రులు దేశంలోనే అత్యాద్భుతంగా సాగే కోల్ కతా లోని రూభి క్రాసింగ్ వద్ద అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహంలో మహిషాసుని...
ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర ఆరంభం
భితిహర్వా: ఎన్నికల వ్యూహకర్త రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ బీహార్లోని చంపారాన్ జిల్లా నుంచి ఆదివారం తమ పాదయాత్ర ఆరంభించారు. జన్ సురాజ్ ఉద్యమం పేరిట బీహార్లో తమ పాదయాత్ర 3500 కిలోమీటర్లు...
అహింసే గాంధీ ఆయుధం: బండి సంజయ్ కుమార్
కరీంనగర్: అహింసే తన ఆయుధంగా... సత్యమే తన శక్తిగా.. చేతిలో భగవద్గీతతో దేశానికి ఊతకర్రయై నిలిచి... ఆంగ్లేయులను ఎదిరించి, భారతమాత సంకెళ్లను తెంచిన జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని బిజెపి...
గాంధీ భారత్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం: భట్టి
హైదరాబాద్: గాంధీజీ భారత దేశంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా భట్టి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో అశాంతి,...
మహాత్ముడికి సిఎం కెసిఆర్ నివాళి…
హైదరాబాద్: మహాత్మ గాంధీజీ 153వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిఎం పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్...
జాతిపితకు నివాళులర్పించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూల మాల...
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి గంగుల
కరీంనగర్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. కరీంనగర్ కోతిరాంపుర సెంటర్లోని మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా...
తొలి ప్రజా నాయకుడు గాంధీ
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందుగా నాటి స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలేను కలుస్తారు. ఆ సందర్భంగా ముందుగా పాదయాత్ర చేపట్టి అన్ని...
మేరువు కన్నా ధీరుడు
“...హిమాలయాలను గురించి, గంభీర సముద్రాలను గురించి సమగ్రంగా చెప్పగలగడం ఎంత అసాధ్యమో, మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని గురించి చెప్పగలగడం కూడా అంత అసాధ్యం... అని మహాకవి దాశరథి కృష్ణమాచార్యులంటే; కవి తిలకుడు దేవరకొండ బాలగంగాధర...
ఐరాస వేదికపై గాంధీ వెలుగు
అక్షరాస్యతపై సందేశం
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి వేదిక నేపథ్యంలో మహాత్మా గాంధీ విద్య ప్రాధాన్యతపై వెలువరించిన మాటలు సందేశంగా ప్రత్యక్షంగా విన్పించారు. గాంధీజి జయంతి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తున్నారు....
బాసరకు భరోసా
విద్యార్థులు ఎంచుకున్న ఆందోళన మార్గం నచ్చింది
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ఏటా ఇన్నోవేషన్ వారోత్సవాలు
సిఎం ఆదేశాలతోనే మేమంతా ఇక్కడకు వచ్చాం
రూ.3కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం
వెయ్యి కంప్యూటర్లతో ఆధునిక ల్యాబ్
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులతో మంత్రి కెటిఆర్
మన...
జాతిపిత గాందీజీని చంపిన గాడ్సే వారసులెవరో బిజెపి చెప్పాలి
స్వాతంత్య్ర ఉద్యమంలో బిజెపి పాత్ర ఏంటి?
తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపికి ఏం సంబంధం?
ఎజెండాలేని జెండాలతో తెలంగాణపై బిజెపి దండయాత్ర చేస్తోంది!
మత విద్వేశాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది
ప్రజలు అప్రమత్తంగా ఉండాలె
మన తెలంగాణను,...
75 ఏండ్ల కింద మనం రాచరిక పాలనలో ఉన్నాం: మంత్రి హరీశ్
సిద్ధిపేట : సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, జిల్లా...
ప్రజా ఉద్యమకారుడు కాళన్న
అన్యాయం ఎక్కడ జరిగినా.. దానికి వ్యతిరేకంగా గళమెత్తే గొంతుల్లో నుంచి కాళోజీ గొంతు గర్జనగా వినిపించింది. అసమానతలకు, దోపిడీకి, నిరాదరణకు గురవుతున్న వారిలో కాళోజీ కలం చైతన్యాన్ని నింపింది. ప్రశ్నించేతనాన్ని తట్టి లేపింది....
దేశ భక్తి, ఐక్యత గుర్తు చేసేది జాతీయ పతాకము: ఎర్రబెల్లి
మహబూబాబాద్: తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో 100 అడుగుల ఎత్తుతో జాతీయ జెండా ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల...