Home Search
ట్రేడింగ్ - search results
If you're not happy with the results, please do another search
టాటా మోటార్స్ లాభం రూ.3,202 కోట్లు
గతేడాదిలో నష్టం నుంచి లాభాల్లోకి కంపెనీ
న్యూఢిల్లీ : జూన్ 30 ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో (మార్చిజూన్) టాటా మోటార్స్ నికర లాభం రూ.3,202 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే...
హౌసింగ్బోర్డుకు చెందిన ఐదు ఎకరాల భూమి కేటాయించాలని మంత్రికి వినతి
కేపీహెచ్బి: కూకట్పల్లిలో అధునాత వ్యవసాయ మా ర్కెట్ కోసం ఖైత్లాపూర్లో హౌసింగ్బోర్డుకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కుతాడిరాములు, డైరెక్టర్లతో కలిసి సోమవారం...
ఫెడ్ వడ్డీ రేట్లపైనే దృష్టి
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ గత రెండు-మూడు వారాలుగా అద్భుతమైన ర్యాలీని కనబరుస్తోంది. సూచీలు కొత్త రికార్డును నెలకొల్పాయి. అయితే వారం చివరి రోజున సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా...
రిలయన్స్ లాభం రూ.16,011 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202324) మొదటి త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) నిరాశపర్చింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో కంపెనీ నికర లాభం రూ.16,011 కోట్లతో 10.8 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ...
67,000 తాకిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. మంగళవారం ఐటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 67,007...
సరికొత్త శిఖరాలకు..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా దూకుడు కొనసాగిస్తున్నాయి. వారం చివరి రోజు ట్రేడింగ్లో ఐటి షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. దీంతో సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు...
ఐటి, బ్యాంకింగ్లో కొనుగోళ్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. క్రితం రోజు 65 వేల మార్క్ను దాటిన సెన్సెక్స్, మంగళవారం మరింత ముందుకు వెళ్లింది. ఇక నిఫ్టీ 19,500 పాయింట్ల...
బుల్ జోరు
జీవితకాల గరిష్టానికి మార్కెట్ సూచీలు
1,723 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : గతవారం బుల్ రన్తో స్టాక్మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ప్రారంభంలో సూచీలు కొంత తగ్గినప్పటి బుధవారం, శుక్రవారం ఈ రెండు...
బుల్ జోరు
ముంబై : గతవారం బుల్ రన్తో స్టాక్మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ప్రారంభంలో సూచీలు కొంత తగ్గినప్పటి బుధవారం, శుక్రవారం ఈ రెండు రోజుల్లో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడుల...
లాభాలు ఆవిరి..
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
లాభాలు ఆవిరి.. అమ్మకాలకే ఇన్వెస్టర్ల మొగ్గు
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
చైనాలో అగ్నిప్రమాదం: 31 మంది మృతి
బీజింగ్: చైనాలోని యెంచౌన్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 8.40 గంటలకు బార్బేక్యూ రెస్టారెంట్లో గ్యాస్ పేలడంతో 30 మంది దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి...
రుతుపవనాలే కీలకం
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లలో గత కొద్ది వారాలుగా బూమ్ కనిపిస్తోంది. భారీ ర్యాలీ లేకపోయినప్పటికీ మా ర్కెట్ సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు చరిత్రలోనే తొలిసారి సరికొత్త గరిష్టాలను చేరుకోగలిగాయి. దీని...
బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
మల్కాజిగిరి: మౌలాలి సప్తగిరి కాలనీకి చెందిన బాలుడు కిడ్నాప్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో బాధిత బాలుడుని రక్షించి, కారకులైన నలుగురి నిందుతులను పోలీసు లు అరెస్ట్ చేశారు. రాచకొండ...
అంతర్రాష్ట్ర సైబర్ నిందితుని అరెస్ట్
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసినట్లు, నిందితుడైన బీహార్ వాసి కుందన్ కుమార్ (25) నుంచి రూ. రెండు లక్షలు,మూడు మొబైల్ ఫోన్లు, ఆరు...
ఈసారి కూడా..
యథాతథంతో గృహ, వాహన వినియోగదారులకు ఊరట
బ్యాంకుల నుంచి రూపే ప్రిపెయిడ్ ఫారెక్స్ కార్డులు జారీ
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై : ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది....
దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్: డిజిపి అంజనీ కుమార్
హైదరాబాద్ : ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర డిజిపి అంజనీ...
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. వారంలోని ఐదు సెషన్లలో సూచీలు మొత్తంగా నష్టాలను చవిచూశాయి. అయితే భారత్ జిడిపి, ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగవ్వడం, మరోవైపు అమెరికాలో...
త్వరలో సెన్సెక్స్ @ 100,000
ముంబై : సెన్సెక్స్ త్వరలో 100,000 పాయింట్ల మార్క్ను తాకవచ్చని జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీస్ క్రిస్టోఫర్ వు డ్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా కాలంగా బుల్ మార్కెట్...
హైదరాబాద్కు స్టేట్ స్ట్రీట్
5 వేల మందికి ఉపాధి కల్పించనున్న అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, బోస్టన్లో సమావేశం అనంతరం ట్విట్టర్లో ప్రకటించిన ఐటి మంత్రి కెటిఆర్, డెలివరీ సెంటర్ విస్తరణను ప్రకటించిన గ్రిడ్ డైనామిక్స్...