Home Search
ట్రేడింగ్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్కు స్టేట్ స్ట్రీట్
5 వేల మందికి ఉపాధి కల్పించనున్న అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, బోస్టన్లో సమావేశం అనంతరం ట్విట్టర్లో ప్రకటించిన ఐటి మంత్రి కెటిఆర్, డెలివరీ సెంటర్ విస్తరణను ప్రకటించిన గ్రిడ్ డైనామిక్స్...
61981.79 వద్ద ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్
18300పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా మూడో రోజున కూడా లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ స్టాకుల్లో ర్యాలీ కనిపించింది. బిఎస్ఈ సెన్సెక్స్...
10 పాయింట్లతో మార్కెట్లో లాభాలు
మదుపరులకు ఉపయోగపడే ‘చాట్ జిపిటి’ సూచనలు
న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం, యుద్ధ పరిస్థితుల కారణంగా స్టాక్మార్కెట్ గత సంవత్సరం అస్థిరంగా ఉంది. కానీ ఈ సంవత్సరం మార్కెట్ మెరుగుపడింది. ఆర్థిక మందగమనం...
మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(గురువారం) మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.90 పాయింట్లు లేక 0.21 శాతం తగ్గి 61431.74 వద్ద ముగిసింది. ఇక...
రూ.18,617 కోట్ల విదేశీ పెట్టుబడులు
ముంబై : మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు జోరు పెంచారు. ఈ నెలలో 8 నుంచి 12వ తేదీ వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) దాదాపు రూ.18,617 కోట్ల విలువచేసే ఈక్విటీ షేర్లను...
రిలయన్స్ అదుర్స్.. క్యూ4లో లాభం రూ.19,299 కోట్లు
ముంబై : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.19,299 కోట్లతో 19 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ...
బంగారంతో ఐదేళ్లలో డబ్బు రెట్టింపు
ఏప్రిల్ 1 నుండి హాల్మార్కింగ్ తప్పనిసరి
నాలుగు మార్గాల్లో పెట్టుబడితో మంచి రాబడి
న్యూఢిల్లీ : బంగారం గత ఐదేళ్లలో రెట్టింపు అయింది. 5 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.31 వేలు...
పాక్లో ఉచిత రేషన్ పంపిణీ.. తొక్కిసలాటలో 11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
ఉచిత రేషన్ పంపిణీ లో తొక్కిసలాట :11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
ఫ్యూచర్, ఆప్షన్స్ కాంట్రాక్టులపై పెరిగిన పన్ను
ఫైనాన్స్ యాక్ట్ - 2004లో ఆఫ్షన్ కాంట్రాక్ట్లపై ఎస్టిటిని 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ప్రభుత్వం పెంచింది.
ముంబై: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్లపై ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో సెక్యూరిటీ...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
446 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
3 శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ షేర్ విలువ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు...
డీమాట్ అకౌంట్ నుంచి రూ. 2.73 కోట్లు స్వాహా!
ముంబై: ఓ షేర్ ట్రేడింగ్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్న 31 ఏళ్ల వ్యక్తి , క్లయింట్ ఖాతా నుంచి రూ. 2.73 కోట్లు స్వాహా చేశాడని ఆదివారం పోలీసులు తెలిపారు. కాగా అతడి...
ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ ముకేష్ అంబానీకి చోటు
న్యూస్డెస్క్: భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ మళ్లీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 10 మంది జాబబితాలో చోటు దక్కించుకున్నారు. బుధవారం ఆయన నికర ఆస్తులు మళ్లీ...
హిందీలో కోర్సులు ప్రారంభించిన యుడెమీ బిజినెస్..
న్యూఢిల్లీ: ఆన్లైన్లో నేర్చుకోవడం, బోధించడానికి కేంద్రమైన యుడెమీ నేడిక్కడ, తన యుడెమీ బిజినెస్ ఇంటర్నేషనల్ కలెక్షన్(IC)కి హిందీ కోర్సులను జోడిస్తున్నట్లు ప్రకటించింది. క్రిటికల్ బిజి నెస్, టెక్నికల్ కోర్సులు వీటిలో ఉన్నాయి. ఇవి...
పిటిసిపై అదానీ గ్రూప్ కన్ను
న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ కంపెనీ (పిటిసి) ఇండియాలో వాటా కొనుగోలుకు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఆసక్తి చూపుతున్నారని బ్లూమ్బర్గ్ నివేదించింది. అయితే అదానీతోపాటు...
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103.90 లేక 0.17 శాతం పాయింట్లు నష్టపోయి 61,702.29కి పడిపోయింది. నిఫ్టీ 35.15 పాయింట్లు లేక...
ఎఫ్టిఎక్స్ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్మన్ అరెస్ట్
న్యూయార్క్ : దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టిఎక్స్ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్మ్యాన్ -ఫ్రైడ్ను బహామాస్లో అరెస్ట్ చేశారు. అమెరికా ప్రాసిక్యూటర్లు నేరారోపణలు దాఖలు చేసిన తర్వాత బహామాస్లో ఫ్రైడ్ను అదుపులోకి తీసుకున్నారు....
భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 402.73...
‘ఎన్ఎస్ఈ నౌ ’ లేకుంటే ‘జిరోధా’ వచ్చేదే కాదు: నితిన్ కామత్
బెంగళూరు: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా 30వ వార్షికోత్సవ సందర్భంగా ‘జిరోధా’ సిఈఓ నితిన్ కామత్ ట్విటర్ ద్వారా ఎన్ఎస్ఈ కి కృతజ్ఞతలు తెలిపారు. తమ కంపెనీ ఎన్ఎస్ఈ ఫ్రీ సాఫ్ట్వేర్...
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...