Home Search
ట్రేడింగ్ - search results
If you're not happy with the results, please do another search
స్నేహ బంధం బలమైనది
కరోనా మహమ్మారితో ఏడాదిగా దూరమైన స్నేహాం
సోషల్ మీడియా వేదికగా ఆనందం పంచుకుంటున్న యువత
నేడు స్నేహితులు దినోత్సవం జరుపుకుంటున్న నగరవాసులు
హైదరాబాద్: ఈలోకంలో అన్ని బంధాల కన్నా మిన్న స్నేహ బంధం. అన్నికంటే బలమైన బంధం...
బిట్కాయిన్స్ పేరుతో ఛీటింగ్
రూ.3,14,526 తీసుకుని మోసం చేసిన నిందితుడు
అరెస్టు చేసి నగర సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: బిట్ కాయిన్స్ పేరుతో మోసం చేసిన నిందితుడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.... కర్నాటక,...
అత్యాశకు పోతే… అంతే
పెట్టుబడి పేరుతో మోసం
అప్రమత్తంగా ఉండాలంటున్న సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
హైదరాబాద్: తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పి అత్యాశపెట్టి మోసం చేస్తారని, అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందని సైబరాబాద్...
కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య
గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
జెఇఇ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
టాప్ టెన్లో తెలుగు విద్యార్థికి 2వ ర్యాంకు
నగరానికి చెందిన హార్ధిక్ రాజ్పాల్కు ఆలిండియా 6వ ర్యాంకు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా గత...
మళ్లీ బంగారం జోరు..
ముంబై: కొద్ది రోజులుగా తగ్గుతున్నట్టు కనిపించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.1,182 పెరిగి రూ.54,856కు చేరింది. ఇంతకుముందు రోజు బంగారం...
రూ. 14లక్షల కోట్లు ఫట్
మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి n లోయర్ సర్కూట్ను తాకిన మార్కెట్లు n 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత n ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి n కరోనా వైరస్ కేసులు,...
రోజంతా హెచ్చుతగ్గుల్లో..
లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు...
సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం
230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు
ముంబై: బుల్స్కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
మూడో రోజూ అదే జోరు
353 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ...
పోయిందంతా వచ్చేసింది..
సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు
రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్
న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
కుప్పకూలాయ్
నిరాశపర్చిన బడ్జెట్
వెల్లువెత్తిన అమ్మకాలు
1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
నిఫ్టీ 300 పాయింట్లు పతనం
ఊతమిచ్చే ప్రకటనలు లేకపోవడమే కారణం: నిపుణులు
ముంబై: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020 మార్కెట్లకు రుచించలేదు. ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించిన శనివారం...
బడ్జెట్ ముందు రోజు నష్టాలు
ముంబై: బడ్జెట్ 2020 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు, వారంలోని ఐదవ ట్రేడింగ్ రోజున మార్కెట్లు నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 190.33 పాయింట్లు లేదా 0.47...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
సెన్సెక్స్ లాభాల జోరు
635 పాయింట్లు జంప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు...
ధర పండిన పసిడి
ఒక్కరోజే రూ.752
రూ.40 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడడం వంటి కారణాలతో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే...