Home Search
ట్రేడింగ్ - search results
If you're not happy with the results, please do another search
మే 17న ఎల్ఐసి లిస్టింగ్
ఐపిఒ వివరాలను వెల్లడించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఐపిఒ మే 4న రానుంది. దీని ధర శ్రేణి రూ.902 నుంచి రూ.949 మధ్య ఉంటుందని డిఐపిఎఎం కార్యదర్శి తుహిన్...
రికవరీకి షాక్
సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టం
ముంబై : రెండు రోజుల ర్యాలీ తర్వాత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం మార్కెట్లు పతనమయ్యాయి. రికవరీ అవుతోందనుకుంటున్న దశలో మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు...
9 కోట్లకు డీమ్యాట్ అకౌంట్లు
ముంబై: దేశంలో యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా పెరిగింది. డిపాజిటరీల డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డీమ్యాట్ అకౌంట్లు ఏకంగా 63 శాతం పెరిగి దాదాపు 9 కోట్లకు...
సెన్సెక్స్ 412 పాయింట్ల ర్యాలీ !
17700కు పైన ముగిసిన నిఫ్టీ !
ఆర్ బిఐ పాలసీ ఫలితాలు మార్కెట్ కు ఊతం ఇచ్చాయి !!
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్మార్క్ లెండింగ్ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించడం మరియు...
11 పైసలు క్షీణించిన రూపాయి విలువ
ముంబయి: తాజా విదేశీ మూలధన ప్రవాహంపై ఆందోళనల మధ్య దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి కనిపించింది. మార్చి 28, 2022 సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో రూపాయి 11 పైసలు క్షీణించి...
పెట్టుబడి పేరుతో మోసం
హైదరాబాద్ : ట్రేడింగ్లో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్,...
ముంచిన యుద్ధం
‘బేర్’మన్న ప్రపంచ మార్కెట్లు
గతవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : గత వారం దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా మహమ్మారి ముగిసిందనుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైంది. ఈ...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
ఒక్క రోజే రూ.14,94,040 కోట్ల నష్టం
భారీగా నష్టపోయిన ఫేస్బుక్ స్టాక్
న్యూయార్క్ : ఫేస్బుక్ యజమాన్య సంస్థ మెటా స్టాక్స్ గురువారం ట్రేడింగ్లో భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజే కంపెనీ విలువ రూ.14,94,040 కోట్లు ఆవిరైంది. ఈ షేరు...
నగరంలో నేర పరంపర
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హత్యలూ, దోపిడీలూ, మోసాలూ, మానభంగాలూ. పేరేదైనా కావచ్చు భాగ్యనగరంలో క్రైం అనేది రూపం మార్చుకుంటోందే తప్ప అంతరించే ఛాయలు కనిపించట్లేదు. క్రైమ్ అనేది అంతర్జాలానికి బయట లోపల కూడా...
లోక్సభలో క్రిప్టోకరెన్సీ బిల్లు ?!
న్యూఢిల్లీ: లోక్సభ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 26 బిల్లుల్లో ‘ద క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్2021’...
రూపాయి విలువ పతనం
ముంబయి: కరెన్సీ ట్రేడింగ్లో మంగళవారం భారత రూపాయి 16 పైసలు పతనమయింది. అమెరికా డాలరుకు ఇప్పుడు రూ. 74.55 గా ఉంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్లో రూపాయి బలహీనంగా ఓపెన్ అయింది....
ఆదిలోనే ఢీలా పడ్డ ’పేటీఎం’
ముంబయి: దేశంలోనే అతి పెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(ఐపిఓ)గా స్టాక్మార్కెట్లోకి ఎంటర్ అయిన పేటీఎం గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావడంతోనే ఢీలా పడింది. ఇష్యూ ధర కన్నా 9 శాతం తక్కువతో...
క్రిప్టో కరెన్సీపై పదేపదే ఆర్బిఐ గవర్నర్ హెచ్చరికలు?
ముంబయి: భారత రిజర్వు బ్యాంకు(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అనేక సందర్భాల్లో క్రిప్టోకరెన్సీపై పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. మరోప్రక్క క్రిప్టోకరెన్సీ రెగ్యులేట్ చేయడానికి కేంద్రప్రభుత్వం చర్చలు జరుపుతుండడమేకాక, చట్టాలు తీసుకురావాలని చూస్తోంది. ఈ...
క్రిప్టోకరెన్సీతో జాగ్రత్త
ఈ కరెన్సీతో లోతైన సమస్యలు ఉన్నాయి
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ : దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్గా మారిన క్రిప్టోకరెన్సీ వంటి కొత్త తరం కరెన్సీలతో జాగ్రత్త వహించాలని ఆర్బిఐ...
బేర్స్ గుప్పిట్లోకి జారుకుంటున్న మార్కెట్లు
1158 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లో బేర్లు పట్టు బిగించారు.అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్,...
దూసుకెళ్లిన టాటా మోటార్స్ షేర్!
ఒక్క సెషన్లోనే 22 శాతం వృద్ధి
ముంబయి: టాటా మోటార్స్ షేర్ ధర బుధవారం 22 శాతం పెరిగి జీవితకాల గరిష్ఠం రూ. 523ను తాకింది. టాటామోటార్స్ విద్యుత్ వాహన విభాగంలోకి టిపిజి రైజ్...
వంటనూనెల ధరలకు కళ్లెం
వచ్చే ఏడాది మార్చి 31వరకూ నిల్వలపై ఆంక్షలు
హైదరాబాద్ : దేశంలో వంటనూనె ధరల మంటలను చల్లార్చేందకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలను తగ్గంచేందు కు తీసుకుంటున్న చర్యల్లో...
నీరా రాడియాకు డజన్లకొద్దీ సంస్థలు…
ముంబయి: నీరా రాడియా ఓ కార్పొరేట్ లాబీయిస్టు అని పండోరా పేపర్లు పేర్కొంటున్నాయి. ఆమె లండన్లోని సంజయ్ నెవాటియా ద్వారా విదేశీ లావాదేవీలు నిర్వహిస్తుంటుంది. రాడియా పేరు ఇదివరలో పనామా పేపర్లలో, పారడైజ్...
గోల్డ్ ఎక్స్ఛేంజీ ఫ్రేమ్వర్క్ను ఆమోదించిన ‘సెబీ’
ముంబయి: భారత్లో బంగారం స్పాట్ ట్రేడింగ్ ఫ్రేమ్వర్క్ను ‘ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా’(సెబీ) ఆమోదించింది. ప్రస్తుతం దేశంలో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ చైనా...