Home Search
తుపాను - search results
If you're not happy with the results, please do another search
ఆగస్టు 27న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బిజెపి తన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగస్టు 27న ఖమ్మంలో ఒక బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అమిత్ షా...
ఇది హిందీని బలవంతంగా రుద్దడమే
చెన్నై: బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలకు హిందీ పేర్లను పెట్టడంపై తమిళనాడులో అధికార డిఎంకె పార్టీ శుక్రవారం తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీన్ని బలవంతంగా...
నేలకొరిగిన వేలాది వృక్షాలు
ప్రస్తుతం దక్షిణ కొరియాపై ఖానున్ అనే శక్తివంతమైన తుపాను ప్రభావం చూపుతోంది. దక్షిణ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. జియావోజే, చాంగ్వాన్ నగరాల్లో, అనేక గృహాలు ధ్వంసమయ్యాయి. పైకప్పులు...
ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల...
ఫిలిప్పీన్స్లో పడవ బోల్తాపడి 30 మంది మృతి
మనీలా : ఫిలిప్పీన్స్లోని రైజాల్ ప్రావిన్స్లో ఓ ప్రయాణికుల పడవ బోల్తాపడిన ప్రమాదంలో దాదాపు 30 మంది మృతి చెందారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. తుపాను గాలులకు పడవ...
గుజరాత్లో భారీ వర్షాలు… లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు
గాంధీనగర్ : భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. మరికొన్ని రోజులు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల కారణంగా రాజ్కోట్,సూరత్, గిరిసోమనాథ్ జిల్లాల్లోని...
వరద నష్టాలకు విరుగుడు
నది ప్రవాహ మార్గాలు, హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణస్థితులు వర్షపాతం...
ఉత్తరాదిలో వరద బీభత్సం!
రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా...
అల్లం ఆల్ టైం రికార్డ్
దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చే తులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మ మునుపెన్నడూ లేని...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చి...
ఆరుద్ర వస్తున్నా.. జాడలేని నైరుతి
మన ప్రకృతి విపత్తుల నుంచి పం టలను కాపాడుకునేందుకు యాసంగి సీజన్ను కొంత ముం దుకు జరపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఆశలు నెరవేరలే దు. వ్యవసాయరంగానికి ఈసారి నైరుతి రుతుపవనాలు ఆ...
శివాజీ ధైర్యసాహసాలు, పాలన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి: మోడీ
హైదరాబాద్: శివాజీ ధైర్యసాహసాలు, పాలన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సాధారణంగా మన్కీ భాత్ నెల చివరి ఆదివారం ఉంటుందని, వచ్చే ఆదివారం తాను అమెరికాలో ఉంటున్నందున...
పర్యావరణ వైపరీత్యాలకు మనిషే కారణం
భువిపై రోజు రోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, తుపానులు, పిడుగులు వంటి విపత్తులను పరిశీలిస్తే రానున్న రోజులలో భూగోళంపై సమస్త జీవరాశుల ఉనికి ఎలా ఉంటుందో ఏమో అనే సందేహం కలుగుక...
సీమలో నైరుతి షికారు
రాయలసీమలోనే అగిన రుతుపవనాలు
తెలంగాణలో పెరిగిన వడగాలులు
మనతెలగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయల సీమ వరకూ వచ్చి ఆక్కడే ఆగిపోయాయి. అరేబియా సముద్రం నుంచి కేరళ...
గుజరాత్లో బిపర్జాయ్ బీభత్సం…
గాంధీనగర్: గుజరాత్లో బిపర్జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంది. అరేబియా సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గుజరాత్ తీరం వెంబడి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. 94...
బిపర్జాయ్ భీకరం
కచ్ ప్రాంతంలోని కోట్లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకిన తుపాన్
125 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పునరావాస కేంద్రాలకు లక్ష మంది ఆలయాలు మూసివేత రంగంలోకి త్రివిధ దళాలు
అహ్మదాబాద్/న్యూఢిల్లీ:...
శ్రుతిమించిన దాడులు!
సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వర్ణించింది. అప్పటికి అదొక్కటే పంజరంలోని చిలుక. ఇప్పుడు దాని స్థానాన్ని ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్) ఆక్రమించుకొన్నది. సిబిఐకి ఒకటొకటిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తలుపులు మూసేస్తున్నాయి. అందుచేత...
ఎదురుచూపులే..
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల కదలికలు మందగించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈ నెల 10 న రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకాల్సివుండగా , ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వీటి...
ద్వారక, సోమనాథ్ ఆలయాలు మూసివేత
హైదరాబాద్: సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం దాకా చేపల వేటను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యగా 76 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుపాను కారణంగా ప్రముఖ...