Home Search
తుపాను - search results
If you're not happy with the results, please do another search
చెన్నైలో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి
మైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొస్తాంధ్ర తీరానికి చేరువగా మిగ్జాం తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 210కి.మి, బాపట్లకు 310కిమి, మచిలీపట్నానికి 330 కిమి దూరంలో కేంద్రీకృత మైవుంది. మిగ్జాం...
దూసుకొస్తున్న మిగ్జాం తుపాన్
అల్లకల్లోంగా మారిన సముద్రం
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండి
పలు మార్గాల్లో రైళ్లు రద్దు
చెన్నై ..విశాఖ విమారసర్వీసులు బంద్
మనతెలంగాణ/హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా...
అక్కడ తీరం దాటనున్న మిచాంగ్ తుఫాన్… ఎపిలో భారీ వర్షాలు
హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. మిచాంగ్ తుఫాన్ గంటకు 14 కిలో మీటర్ల వేగంతో కదులుతుంది. చెన్నైకు 130 కిలో మీటర్ల దూరం, నెల్లూరుకు 220 కిలో మీటర్ల,...
రేపు తీరం దాటనున్న తుపాన్
తెలంగాణకు తేలికపాటి వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను గంటకు 5కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కి.మీ , చెన్నైకి ఆగ్నేయంగా 290కి.మీ నెల్లూరుకు...
తమిళనాడులో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేపు(ఆదివారం, డిసెంబర్ 4) కూడా తమిళనాడులో...
తెలంగాణలో రెండు రోజులు వర్షాలే
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల 48గంటలు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది ....
గుజరాత్లో భారీ వర్షాలు… పిడుగులు పడి 20 మంది మృతి
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ లోని మొత్తం 251 తాలూకాల్లో 220 చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. అకాల...
పాపం..ఆ దేశానికి సునామీ తప్పదా?
ప్రకృతి వైపరీత్యాలకు జపాన్ పెట్టింది పేరు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు తుపానులు ఆ దేశాన్నిఅతలాకుతలం చేస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ కు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పపువా న్యూ గినియా దీవుల్లో...
భారత్కు తుపాన్ల ముప్పు… వాతావరణ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్కు ఒకేసారి రెండు తుపాన్లు నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుపాను, బంగాళాఖాతంలో హమూన్ తుపాను రెండూ భారత్ భూభాగం పైకి...
నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన
పూణె: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు కొంకణ్, ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, మరఠ్వాడాలోని కొన్ని జిల్లాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర మహారాష్ట్రలోని...
లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి
డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది...
లిబియాలో జల ప్రళయం.. 700 మంది మృతి.. 10,000 మంది గల్లంతు
కైరో : ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్లు బద్దలై పోయాయి. దీంతో దిగువ...
పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత
మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే...
ఆదిత్య ఎల్-1 సక్సెస్
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి
నిర్ణీత కక్షలో ఆదిత్య ఎల్-1ను ప్రవేశపెట్టిన రాకెట్
సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించిన ఉపగ్రహం
125 రోజుల్లో 15లక్షల కి.మీ. ప్రయాణించి ఎల్1 పాయింట్ చేరుకోనున్న...
నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్1
శ్రీహరికోట: చంద్రయాన్3 విజయవంతం అయిన తరువాత సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్ఎల్వీ సీ 57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా...
ఆదిత్యా మిషన్ కు కౌంట్డౌన్
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ప్రతిష్టాత్మక సూర్యమండల ప్రయోగం ఆదిత్యా ఎల్ 1కు కౌంట్డౌన్ ఆరంభమైంది. సెప్టెంబర్ రెండవ తేదీ (శనివారం) ఉదయం 11.50 గంటలకు ఆదిత్యా ఎల్...
చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు : ప్రధాని మోడీ
బెంగళూరు : చంద్రయాన్ 3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్టు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో...
ఇక ఇండియా సూర్యా..
బెంగళూరు : సెప్టెంబర్ మొదటివారంలోనే భారతదేశ మరో విశిష్ట సూర్యమండల ప్రయోగం జరుగుతుంది. ఆదిత్యా ఎల్ 1గా దీనికి ఇప్పటికే నామకరణం చేశారు. చంద్రయాన్ 3 విజయవంతం అయింది. ఇక ఇంతవరకూ ఏ...
ఆగస్టు 27న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బిజెపి తన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగస్టు 27న ఖమ్మంలో ఒక బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అమిత్ షా...
ఇది హిందీని బలవంతంగా రుద్దడమే
చెన్నై: బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలకు హిందీ పేర్లను పెట్టడంపై తమిళనాడులో అధికార డిఎంకె పార్టీ శుక్రవారం తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీన్ని బలవంతంగా...