Home Search
తుపాను - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో ఇడా తుపాను బీభత్సం
నీట మునిగిన న్యూయార్క్, ఎమర్జెన్సీ ప్రకటన
ఏడుగురు మృతి
రైల్వే స్టేషన్లు, సబ్వేలలోకి వరద నీరు
న్యూజెర్సీలోనూ ఆత్మయిక స్థితి
న్యూయార్క్: ఇడా తుపానుతో అగ్రరాజ్యం అమెరికాలోని అనేక రాష్ట్రాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే లూసియనా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో...
కుదిపేసిన తుపాను
పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
తౌక్టే తుపాను ప్రభావం: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ వెల్లడించింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కిలోమీటర్ల...
తుపాను ప్రభావిత రాష్ట్రాలలో 53 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తౌక్టే తుపాను వల్ల సంభవించే పరిస్థితిని ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు నివారణ దళం(ఎన్డిఆర్ఎఫ్) 53 బృందాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన...
కొరియా ద్వీపకల్పంలో తుపాను బీభత్సం
సియోల్: కొరియా ద్వీపకల్పంలో గురువారం తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షం, పెనుగాలులకు వందలాది ఇళ్లు, భవనాలు ధ్వంసంకాగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక చోట్ల రోడ్డు జలమయమయ్యా....
రాహుల్ బృందానిది తప్పుడు సమాచార తుపాను
గాంధీనగర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజల్లోకి వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా...
గుణపాఠం నేర్వాలి!
వాతావరణ పెనుమార్పులు భూగోళంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మేధావులు, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ప్రపంచ దేశాల మధ్య క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం వంటివి ఎన్ని కుదిరినా, వాటి అమలు విషయంలో మాత్రం...
ఫ్యాన్ గిలగిలా కొట్టుకోవడం ఖాయం
కావలి సభలో చంద్రబాబు వాడీవేడి ప్రసంగం
కావలి: టిడిపి అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసిపి నేతలకు...
రోజుకో సూర్యుడ్ని స్వాహా చేసే రాకాసి కృష్ణబిలం
న్యూఢిల్లీ : అత్యంత వేగంగా పెరుగుతోన్న , దేదీప్యమాన ప్రకాశవంతమైన భారీ కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ పరిశోధకులు దీన్ని కనుగొన గలిగారు. నక్షత్ర మండలంలో అత్యంత క్రియాశీల...
కాలిఫోర్నియాలో కుండపోత వర్షం… చెట్లు కూలి ముగ్గురి మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. దీనికి తోడు బలమైన గాలులు వీచడంతోపాటు హిమపాతం కురిసింది. మొత్తం 130 చోట్ల నుంచి వరదల సమాచారం...
రూ.పది వేల కోట్ల మేర పంట నష్టం: చంద్రబాబు
అమరావతి: తుపాను వల్ల నష్టపోయిన ఎపి ప్రజలను ఆదుకోవాలని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి చంద్ర నాయుడు లేఖ రాశారు. తుపానును...
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అని అడిగిన జగన్ (వీడియో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలిసినట్లు లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ శుక్రవారం పర్యటిచారు. స్వర్ణముఖి...
తుపాన్ బాధిత ప్రాంతాల్లో రాజ్నాథ్ సింగ్ ఏరియల్ సర్వే
చెన్నై: తమిళనాడులో మిగ్జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు నష్టం వచ్చిన ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. మిగ్ జాం తుపాన్ వల్ల...
వివాదాస్పద వ్యాఖ్యలపై డిఎంకె ఎంపి క్షమాపణ
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను ‘గోమూత్ర ’ రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిఎంకె ఎంపి డిఎన్ సెంథిల్ కుమార్ బుధవారం పార్లమెంటుకు క్షమాపణ చెప్పారు.తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వాఖ్యలను...
కృష్ణా జలాల పంచాయతీ 8కి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణానదీజలాల సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. మిగ్ జాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా...
మిగ్జాం తుఫాను ప్రభావం
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి : రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : మిగ్జాం ఎఫెక్ట్.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావంతో...
తక్షణ సాయంగా రూ.5,000 కోట్లు ఇవ్వండి
రాజ్యసభలో డిఎంకె నాయకుడు తిరుచ్చి శివ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మిగ్జాం తుపాను కారణంగా కురిసిన కుండపోత వానలకు చెన్నైతో పాటుగా తమిళనాడులోని ఇతర జిల్లాల్లో దెబ్బతిన్న మౌలికసదుపాయాల పునరుద్ధరణకు కేంద్రంనుంచి రూ.5,000 వేల కోట్ల...
కాస్త తేరుకున్న చెన్నై నగరం
తగ్గుముఖం పట్టిన కుండపోత వర్షాలు
మళ్లీ ప్రారంభమైన విమాన సర్వీసులు
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
వర్షాల కారణంగా 12 మంది మృతి
చెన్నై: మిగ్జాం తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం వరద ప్రభావంనుంచి కాస్త తేరుకుంటోంది....
కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. ఏడుగురు మృతి(వీడియో)
కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధాని చెన్నైతోపాటు పలు జిల్లాలో భారీ...
దిశను మార్చుకున్న మిచాంగ్ తుపాన్
మనతెలంగాణ/హైదరాబాద్: మిచాంగ్ తుపాను దిశను మార్చుకున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అంతేకాక అర్ధరాత్రి నెల్లూరు సమీపాన తీరం దాటే అవకాశం ఉందని...