Home Search
పుల్వామా - search results
If you're not happy with the results, please do another search
ఆత్మాహుతి దాడి కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జరిపిన వేర్వేరు దాడుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి అడ్డుకొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లు అనంతనాగ్, పుల్వామా...
పాక్ ఎఫ్-16లకు అమెరికా పదును!
450 మిలియన్ డాలర్ల వ్యయంతో పాకిస్తాన్ ఎఫ్ 16 జెట్ యుద్ధ విమానాలను ఆధునికం చేయడానికి, అందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను సమకూర్చడానికి అమెరికా తీసుకున్న నిర్ణయం భారత భద్రతకు ముప్పు కలిగిస్తుందని...
ఆర్మీ క్యాంప్పై ఆత్మాహుతి దాడికి యత్నం… ముగ్గురు జవాన్లు మృతి
జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో ఆర్మీ క్యాంప్పై దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు అంతమొందించారు. అయితే, ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము అదనపు...
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సమయంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
పుల్వామా : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను భారత్ ఘనంగా జరుపుకొంటున్న సమయంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలను గుర్తించిన భద్రతా...
ఉగ్రవాదుల కాల్పులకు సిఆర్పిఎఫ్ ఏస్ఐ బలి..
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో గంగూ చెక్పోస్ట్ వద్ద ఆదివారం యాపిల్ తోటల నుంచి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెకర్ వినోద్కుమార్ ప్రాణాలు...
అవంతిపోరాలో జైషే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా గ్రామంలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ (జెఎం) ‘కమాండర్’ కూడా ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు....
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను బంధించిన గ్రామస్థులు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రెయిసీ జిల్లా లోని టక్సన్ గ్రామంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ఆదివారం బంధించి పోలీసులకు అప్పగించారు. వీరిలో లష్కరే కమాండర్ తాలిబ్ హుస్సేన్ కూడా ఉన్నాడు....
కశ్మీరులో నలుగురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు తీవ్రవాదులు మరణించారు. వీరిలో ఒక జైషే మొహమ్మద్ తీవ్రవాది కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బారాముల్లా...
ఎస్ఐని కాల్చి చంపిన ముష్కరులు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా పంపారో ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సంబూరాలోని ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంట్లోకి వెళ్లి అతడిని తీవ్రవాదులు కాల్చి చంపారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో...
24 గంటల్లోనే కశ్మీర్ టివి నటి అమ్రీన్ భట్ హంతకుల చంపివేత !
శ్రీనగర్ : కశ్మీరు టెలివిజన్ నటి అమ్రీన్ భట్ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం నలుగురు లష్కరే తొయిబా...
సరిహద్దు రక్షణ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ సరసన భారత్ చేరింది: అమిత్ షా
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో జోక్యం చేసుకునే వారిని తిప్పికొట్టడంలో అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో భారత్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పోల్చారు. “నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత, 2016లో ఉరీలో,...
ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం
దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు,...
నేడు జమ్మూకు ప్రధాని..
కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి మోడీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కనీవిని ఎరుగని భద్రతా ఏర్పాట్లు
న్యూఢిల్లీ/జమ్మూ: ప్రధాని మోడీ ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ...
కశ్మీరీ పండిట్పై ఉగ్రతూటా
షోపియాన్ : జమ్మూ కశ్మీర్లో కశ్మీరీ పండిట్పై ఉగ్రవాద తూటా పేలింది. షోపియాన్ జిల్లాలోని చోటోగామ్లో దుకాణాదారు అయిన కశ్మీరీ పండిట్పై సోమవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఈ కశ్మీరీ...
కశ్మీరులో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులో మూడు చోట్ల జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించగా ఒక ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. కశ్మీరు లోయలోని పుల్వామా, గుండెర్బల్, కుప్వారా జిల్లాల్లో ఈ...
ప్రధాని మోడీతో టివి చర్చకు సిద్ధం
ఇస్లామాబాద్: ఇరుగుపొరుగు దేశాలయిన భారత్, పాకిస్థాన్ల మధ్య విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో టీవీలో చర్చించాలని అనుకొంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చర్చల ద్వారా విభేదాలు పరిష్కరింపబడితే...
కశ్మీరు ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, ఒక ఉగ్రవాది మృతి
శ్రీనగర్: భద్రతా దళాలకు, ఉగ్రవాదికి మధ్య జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు సైనిక జవాన్లు, ఒక లష్కరే తాయిబా ఉగ్రవాది మరణించారు. షోపియాన్ జిల్లాలోని జయిన్పొరాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది....
మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్దీ ఒకే ఎజెండా : మోడీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్ది ఒకే...
పంజాబ్లో డ్రగ్స్ వ్యాప్తికి కారణం కాంగ్రెసే: ప్రధాని మోడీ
పఠాన్కోట్ (పంజాబ్): కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలపై ప్రధాని మోడీ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ కూటమి తరఫున ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, ఆమ్...
రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని షొపియాన్ , పుల్వామా జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షొపియాన్ జిల్లాలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఒ...