Home Search
పుల్వామా - search results
If you're not happy with the results, please do another search
జవాన్ల శవాలపైనే గత లోక్సభ ఎన్నికలు
ఓట్ల లబ్థికి ఎంతకైనా తెగించే బిజెపి
జెకె మాజీ గవర్నర్ మాలిక్ తీవ్ర విమర్శలు
పుల్వామా ఘటనపై ఇప్పటికీ ఇంతేసంగతులు
దర్యాప్తు జరిగి ఉంటే పలువురు జైలుకు
అదానీ వ్యాపారాల మూలం ప్రధానినే...
మోడీతోనే మూడేళ్లలో సంపన్నుడైన అదానీ
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి ప్రధాని మోడీ నుంచి దండిగా సహకారం ఉందని, దీని వల్లనే కేవలం మూడేళ్ల కాలంలోనే ఆయన ప్రపంచస్థాయిలో అత్యంత సంపన్నుల జాబితాలో చేరారని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్...
బిజెపిది ఎలాంటి జాతీయవాదం?: ఆ విషయాలపై ప్రధాని మౌనమేల..
హైదరాబాద్: బిజెపి వల్లించే జాతీయ వాదం నిజస్వరూపం బట్టబయలయ్యిందని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గోగోయ్ అన్నారు. ఇది ఎలాంటి జాతీయ వాదమని ఆయన ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ ఖర్చుపై ఢిల్లీ ఎల్జి ఆరా
15 రోజుల్లో నివేదిక పంపాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణ కోసం రూ.44.78 కోట్లు వెచ్చించడంపై సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలించి 15...
తెలంగాణను దేశానికి కెసిఆర్ ఆదర్శం చేశారు : కెటిఆర్
హైదరాబాద్: ఉద్యమ పార్టీకి పురుడి పోసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సిఎం కెసిఆర్ పునఃప్రతిష్టించారని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో బిఆర్ఎస్ జెండాను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు....
గవర్నర్గా ఉన్నప్పుడు మాలిక్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ విషయంలో అది వ్యవహరించిన తీరుపై చేసిన ఆరోపణలో ్లవిశ్వసనీయత ఎంతో తెలుసుకోవలసిన అవసరం ఉందని...
ఇన్సూరెన్స్ కేసులో సత్యపాల్ మలిక్కు సిబిఐ నోటీసులిచ్చాకే జెడి(యు) మద్దతు!
పాట్నా: రిలయన్స్ ఇన్సూరెన్స్ కుంభకోణం కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్కు సిబిఐ నోటీసులిచ్చిన నేపథ్యంలో జెడి(యు) అధ్యక్షుడు లాలన్ సింగ్ శనివారం కేంద్రాన్ని ‘పిరికిపంద’(కవర్డ్)గా అభివర్ణించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారినే...
కేజ్రీవాల్కు 56 ప్రశ్నలు!
ప్రజలు అధికారం అప్పగిస్తే దానిని వారికోసం కొంత, తమ కోసం మరి కొంత వినియోగించుకొని చేతులు దులుపుకొనే రకం కాదు కేంద్రంలోని బిజెపి పాలకులు. అధికారంలోకి రాడానికి, తమ రహస్య అజెండా అమలు...
దృష్టి మళ్లించడానికే అతీఖ్ను చంపేశారు: మెహబూబా ముఫ్తీ
జర్నలిస్టులుగా నటించిన ముగ్గురు, గ్యాంగ్స్టర్ అతీఖ్ను పాయింట్బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపేశారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ పుల్వామా దాడికి సంబంధించిన వాస్తవాలు బయటపెట్టాక, ప్రజల దృష్టిని మళ్లించడానికే గ్యాంగ్స్టర్...
తీవ్రవాదుల తూటాలకు బలైన కశ్మీరీ పండిట్ పాడె మోసిన ముస్లింలు
పుల్వామా(కశ్మీరు): తీవ్రవాదుల దాడిలో మరణించిన కశ్మీరీ పండిట్ కుటుంబానికి అండగా నిలబడిన స్థానిక ముస్లింలు పాడె ఎత్తి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జమ్మూ కశ్మీరు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ శర్మను...
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మహబూబా ముఫ్తీ
అవంతిపోరా: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిపిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్నాగ్ జిల్లాలో ‘భారత్ జోడో యాత్ర’ లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చెర్సూ గ్రామంలో ఓ రోజు బస...
సర్జికల్ దాడులపై అవాస్తవాలు ప్రచారం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ సర్జికల్ దాడులను ప్రశ్నించారు. సర్జికల్ స్రైక్స్పై కేంద్రం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని సోమవారం విమర్శించారు. జమ్ము కాశ్మీర్లో భారత్ యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో...
పాక్ ప్రధాని చర్చల ప్రతిపాదన!
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకొంటున్నామని, అందుకోసం చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలను ఆశిస్తున్నామని ప్రకటించడం రెండు దేశాలమధ్య సఖ్యత సామరస్యాలను, నిర్యుద్ధ వాతావరణాన్ని కోరుకొనేవారెవరికయినా సంతోషాన్ని కలిగిస్తుంది....
కశ్మీర్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
బుద్గామ్ : జమ్ము కశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ,...
నేనూ మధ్యతరగతికి చెందినదానినే: నిర్మలాసీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం మాట్లాడుతూ ‘నేనూ మధ్యతరగతి కుటుంబానికి చెందినదానినే. మధ్యతరగతి ప్రజల కష్టాలు నాకు బాగా తెలుసు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యతరగతి...
ఎవరేమంటే నాకేమిటి
కన్నూర్ : ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, తన పనితాను చేసుకుంటూ పోతానని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ స్పష్టం చేశారు. గత 14 సంవత్సరాలుగా తాను కేరళ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నానని,...
బిజెపికి 50 సీట్లు తగ్గొచ్చు: శశిథరూర్
2024 ఎన్నికల్లో 2019 స్థాయి ఓట్లు గెలువడం కష్టం!
కొళికోడ్: ‘బిజెపి 2019లో గెలిచినంత స్థాయిలో 2024లో గెలువడం అసాధ్యం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ శుక్రవారం అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో...
గుజరాత్ కసాయి ప్రధాని మోడీ : బిలావల్ భుట్టో
‘అనాగరిక వ్యాఖ్య’ అని ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఉసామా బిన్ లాడెన్ను పాకిస్థాన్ దాచి కాపాడిందని భారత్ చేసిన ఆరోపణపై పాకిస్థాన్ శుక్రవారం విరుచుకుపడింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ‘ఐక్యరాజ్యసమితి’...
భుట్టో.. ఖబడ్దార్!
మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్
నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం...
ఆత్మాహుతి దాడి కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జరిపిన వేర్వేరు దాడుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి అడ్డుకొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లు అనంతనాగ్, పుల్వామా...