Thursday, May 9, 2024
Home Search

పుల్వామా - search results

If you're not happy with the results, please do another search
8 militants killed in Kashmir by security forces

పొగపెట్టి.. బైటికి రప్పించి..

  కశ్మీర్‌లో 8మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన బలగాలు శ్రీనగర్ : జమ్మూ, కశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్,...
Eight terrorist dead in Encounter at Jammu Kashmir

24 గంటల్లో 8 మంది తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో గత 24 గంటల్లో ఎనిమిది మంది తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా అవంతి పూరాలో ముగ్గురు తీవ్రవాదులు, షోపియాన్ జిల్లాలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు....

వివాదాస్పద పాలన

  నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్‌డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
Major-IED-blast

జమ్మూకాశ్మీర్‌‌లో తప్పిన భారీ ప్రమాదం

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో సైన్యానికి భారీ ప్రమాదం తప్పింది. పుల్వామా తరహాలో మరో దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రను పోలీసులు చేధించారు. ఓ వాహనంలో ఉంచిన ఐఈడీ పేలుడు పదార్ధలు సకాలంలో గుర్తించడంతో...
Security Personnel killed Top Terrorist Hizbul Commander

హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ హతం..

  శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాలు గొప్ప విజయం సాధించాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ రియాజ్ నైకూని సైన్యం హతమార్చింది. పుల్వామా జిల్లాలోని...
indian-army

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
pulwama-attack

నాటి దాడిని మరచిపోలేదు.. క్షమించేది లేదు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో ఉగ్రవాదాలు జరిగిన బాంబు దాడిలో 40 మంది జవాన్లు మరణించి ఏడాది అయిన సందర్భంగా అమర జవాన్లను సంస్మరిస్తూ సిఆర్‌పిఎఫ్ శుక్రవారం ఒక ట్వీట్ పోస్ట్ చేసింది....
Memorial

అమర జవాన్లకు గుర్తుగా స్మారక చిహ్నం…

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లెత్ పొరా శిభిరంలో స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ స్థూపంపై 40 మంది జవాన్ల పేరు, ఫోటోలను...

2020కి స్వాగతం

  ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో...

Latest News