Home Search
పుల్వామా - search results
If you're not happy with the results, please do another search
కశ్మీరులో జైషే మొహమ్మద్ కమాండర్ హతం
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్(జెఇఎం) కమాండర్ షామ్ సోఫి బుధవారం జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. అవంతిపురలోని ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
కశ్మీరులో జవాన్ల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు పంపోర్ ప్రాంతంలోని ఖ్రూ వద్ద...
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉగ్రవాది తండ్రి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో 2016 లో భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన...
కశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్
జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
మమతవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన...
బాలకోట్ దాడికి గుర్తుగా ఐఎఎఫ్ విన్యాసాలు
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలకోట్లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు జరిపి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఆనాడు...
జమ్మూలో భారీ పేలుళ్లకు కుట్ర భగ్నం: నలుగురి అరెస్ట్
జమ్ము: జమ్మూకాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ నగరంలోని నాలుగు రద్దీ ప్రాంతాల్లో ఐఇడి బాంబులతో పేలుళ్లు జరిపేందుకు పన్నిన భారీ...
జెండాను ఎవరు అవమానించారు?
ప్రధాని మొదటి యోగా దినాన జాతీయ జెండాతో మూతి, చమట తుడుచుకున్నారు. జాతీయ జెండాపై సంతకం చేశారు. ఎర్రకోట వద్ద సంఘీయులు మత జెండాకు దిగువన జాతీయ జెండాను కట్టారు. అమిత్ షా...
ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో టికెన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. టికాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో...
విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం
భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....
కశ్మీరు ఒక ఓపెన్ ఎయిర్ జైలు
మెహబూబా ముఫ్తి ఆరోపణ
శ్రీనగర్: కశ్మీరు ఒక ఓపెన్ ఎయిర్ జైలని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అక్కడ ఎవరికీ లేదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి రోపించారు. శుక్రవారం ఉదయం తనను...
మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
అక్కడ పట్టిన గతే ఇక్కడా పడుతుంది
సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు పోటీపడుతున్నారు
బీహార్ ప్రచారంలో తేజస్వి, రాహుల్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు
పాట్నా: బీహార్లో రెండో దశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ...
నితీశ్ మరోసారి సిఎం కావడం ఖాయం: ప్రధాని మోడీ
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపేవరిదో మొదటి విడత పోలింగ్ తోనే తేలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ లోని చాప్రా, సమస్తిపూర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ...
బీహార్లో ప్రతిపక్షాలకు అధికారం దక్కదు
తొలి ఎన్నికల సభలో ప్రధాని మోడీ ధీమా
సాసారాం(బీహార్): బీహార్ను బీమారు(రోగగ్రస్తం) చేసిన వారికి తిరిగి పట్టం కట్టకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గతంలో ఆర్జెడి పాలనలో రాష్ట్రంలో శాంతి...
దక్షిణ కశ్మీరులో 2 రోజుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. దక్షిణ కశ్మీరులో గడచిన రెండు రోజుల్లో భద్రతా దళాల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు మరణించారు. మంగళవారం...
భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జడూరా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం రావడంతో కూంబింగ్ కు వెళ్లిన బలగాలపై టెర్రరిస్టులు...
ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి
జమ్మూకశ్మీర్: శ్రీనగర్ శివారు నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరొకరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ...
మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టు : ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
శ్రీనగర్ : ఆర్మీ, కుప్వారా పోలీస్ సంయుక్తంగా శనివారం మాదకద్రవ్యాల ముఠా కార్యకలాపాలను ఛేదించగలిగారు. దీంతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండుతోపాటు రూ.65 కోట్ల...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు, సిఆర్పిఎఫ్ జవాను మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ సంఘటనలో సిఆర్పిఎఫ్ జవాను కూడా తీవ్ర గాయాలతో మృతి చెందాడు....