Home Search
ప్రభుత్వ పాఠశాలల్లో - search results
If you're not happy with the results, please do another search
కొలువుల భర్తీపై ఫోకస్
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎ న్నికల మేనిఫెస్టోలో ప్రకటించిట్లుగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం దృష్టి సారించింది....
మహిళలకు వడ్డీలేని రుణాలు
మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రంలోని మహిళా సంఘాల గ్రూపులకు వడ్డ్డీ లేని రుణాలు అందించి వాటి బలోపేతానికి చర్య లు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం భద్రాచలం...
బడి పిల్లలకు కంటి, ఒంటి పరీక్షలు నిర్వహించాలి
ప్రభుత్వానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు కంటి పరీక్షలు, ఒంటి పరీక్షలు నిర్వహించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర...
రేవంత్ రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ అయ్యింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయన...
మెగా డిఎస్సిలో 40వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
బిసి నిరుద్యోగ సంఘం డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : మెగా డిఎస్సిలో 40వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బిసి నిరుద్యోగ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం బిసి భవన్లో బిసి...
ఇకనైనా పాఠశాలలు బాగుపడతాయా!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పాత ప్రభుత్వం పని తీరును సమీక్షించడం శుభపరిమాణం. సమీక్షించాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్యాశాఖ ఒకటి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం...
పిల్లలపై పెనుభారం
ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని...
రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల భర్తీ ఏది ?
ఉద్యోగాల భర్తీని విస్మరిస్తే చిత్తుగా ఓడిస్తాం : ఆర్ కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల ప్రస్తావన లేకపోవపడం పట్ల జాతీయ బిసి...
రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మానవీయంగా ప్రవేశపెట్టిన సిఎం బ్రేక్ఫాస్ట్ పథకంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ మేరకు...
స్పీడ్ పెంచిన ‘కారు’
ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్
ప్రజలకు మరింత చేరువ కావడానికి
మంత్రులు, ఎంఎల్ఎల ముమ్మర కార్యక్రమాలు
జిల్లాల్లో మంత్రులు కెటిఆర్, హరీశ్రావుల సుడిగాలి పర్యటనలు
పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
సిఎం అల్పాహారం విద్యార్థులకు వరం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటు న్న విద్యార్థులకు ‘సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం’ వరమని, దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎ క్కడా లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ...
సిఎం బ్రేక్ ఫాస్ట్ తో 20 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం: హరీష్ రావు
రంగారెడ్డి: మానవీయ కోణంలో ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గొప్ప కార్యక్రమం ప్రారంబించారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్...
నేటి నుంచి సిఎం అల్పాహారం
నేడు లాంఛనంగా ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు...
6వ తేదీ నుంచి అల్పాహారం
జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్శాంతి కుమారి
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6 వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి...
దసరా నుంచి సిఎం అల్పాహారం
మెనూను నిర్ణయించి ఏర్పాట్లు చేయాలి
అధికారులకు విద్యాశాఖ సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని...
నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు.. ఆన్లైన్ లో పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (డిఎస్సి -2023) బుధవారం (సెప్టెంబర్ 20) నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టుల...
నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (డిఎస్సి -2023) బుధవారం (సెప్టెంబర్ 20) నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టుల...
నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు
అక్టోబర్ 31 దరఖాస్తులకు చివరి తేదీ
నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (డిఎస్సి -2023) బుధవారం (సెప్టెంబర్ 20) నుంచి...
టీచర్ల హాజరుకు కొత్త విధానం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ( హాజరు) విధానం అందుబాటులోకి రానుంది. మొదటి దశలో విద్యార్థులకు అమలు చేసి, రెండో దశలో టీచర్లకు అమలు చేయనున్నట్లు తెలిసింది....
గురువుల పాత్ర వెలకట్టలేనిది : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయుల దినోత్సవం (మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, సెప్టెంబర్ 5) సందర్భంగా సిఎం కెసిఆర్ ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం...