Home Search
భారత జట్టు - search results
If you're not happy with the results, please do another search
భారత్-సౌతాఫ్రికా సెమీస్ పోరు నేడు
బెనోని: అండర్19 వన్డే ప్రపంచకప్లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని...
రెండో టెస్టులో భారత్ గెలుపు
విశాఖపట్నం: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో...
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులతో ఆటను...
కివీస్పై భారత్ ఘన విజయం
బ్లూమ్ఫౌంటైన్: అండర్19 ప్రపంచకప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన సూపర్6 మ్యాచ్లో టీమిండియా 214 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో...
ఉప్పల్ టెస్ట్లో భారత్ ఓటమి.. అదరగొట్టిన హార్ట్లీ
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఐదు టెస్టులు సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది....
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా 125...
భారత్ లక్ష్యం 231
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 102.1 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 230...
జడేజా అర్థ శతకం.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోర్ 358 దగ్గర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రన్ ఔట్ అయ్యాడు. మరో...
ఆ బ్యాట్స్మెన్ను జట్టులో నుంచి తీసేయండి…
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్లో శుభ్మన్ గిల్ హోరంగా విఫలమయ్యాడు. గిల్ 66 బంతుల్లో 23 పరుగులు చేసి మైదానం వీడాడు. దక్షిణాప్రికా సిరీస్ ఘోరంగా విఫలమైనప్పటికి జట్టులోకి ఎందుకు...
సమరోత్సాహంతో భారత్
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
నేటి నుంచి ఉప్పల్లో తొలి టెస్టు
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గురువారం తెరలేవనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
అండర్19 ప్రపంచకప్: బోణీ కొట్టిన భారత కుర్రాళ్లు..
బ్లొయెమ్ఫౌంటెన్: అండర్19 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ఎ మ్యాచ్లో భారత్ 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50...
అండర్ 19 వన్డే వరల్డ్ కప్: నేడు బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్..
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ లో శనివారం బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలో టీమిండియా బరిలోకి...
ఇవాళ్టి నుంచి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం… భారతే ఫేవరేట్
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు....
మూడు రికార్డులు సృష్టించిన భారత ఆటగాళ్లు
బెంగళూరు: ఆఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న మూడో ట్వి20లో సూపర్ రెండో ఓవర్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 3-0తో టీమిండియా ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ 69...
భారత్కు సిరీస్
ఇండోర్ : మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు జైశ్వాల్(68), శివం దూబే(63) భారీ అర్ధ సెంచరీలతో చెలరేగారు. 172 పరుగుల విజయ లక్షాన్ని కేవలం...
నేడు అఫ్గాన్-భారత్ రెండో టి20.. సిరీస్ పై కన్నేసిన రోహిత్ సేన
ఇండోర్: అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగే రెండో టి20కి ఆతిథ్య భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో గెలిచిన భారత్ 1-0లో నిలిచింది. రెండో టి20లోనూ గెలిచిన సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో...
అతడు ఒంటి కాలితో ఆడినా… జట్టులోకి తీసుకోండి…
ఢిల్లీ: గాయంతో కోలుకున్న రిషబ్ పంత్ను భారత జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తెలిపాడు. పంత్ ఒంటి కాలితో ఆడేంత ఫిట్ గా ఉన్న అతడిని జట్టులోకి తీసుకొని ఆడించాలని...
నేడు అఫ్గాన్తో భారత్ తొలి టి20 మ్యాచ్.. కోహ్లీ దూరం
మొహాలీ: భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు గురువారం తెరలేవనుంది. మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్లో ఆతిథ్య...
భారత్లో అతడిని ముందుగా ఔట్ చేస్తే టెస్టు సిరీస్ గెలిచినట్టే
హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. టీమిండియాతో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ జట్టు ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మధ్య బజ్బాల్ అంటూ...
భారత్తో సిరీస్కు అఫ్గాన్ టీమ్ ఎంపిక
కాబూల్: భారత్తో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ను ఎంపిక చేశారు. అఫ్గాన్ జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. భారత్లో పర్యటించే అఫ్గాన్ టీమ్...