Home Search
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
15 రోజుల్లోగా లబ్దిదారులకు గొర్రెలు కొనివ్వాలి: మంత్రి తలసాని
హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన నగదు బదిలీ పథకంలో లబ్దిదారులకు 15 రోజుల్లోగా గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు....
చక్ననాటి నాలా అభివృద్ధికి రూ. 1. 27 కోట్లు: తలసాని
హైదరాబాద్: చక్నవాడి నాలా అభివృద్ధికి ఒక కోటి 27 లక్షలు రూపాయలు మంజూరు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని చక్నవాడి నాలాపై ఇటీవల కూలిన వంతెనను...
దొరికిన ఆడియో, వీడియోలు అబద్ధమా కిషన్రెడ్డికి తలసాని కౌంటర్
హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బిఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏం తెచ్చారో...
హైదరాబాద్ టిఆర్ఎస్ అడ్డా: మంత్రి తలసాని
హైదరాబాద్: టిఆర్ఎస్ కార్యకర్త అంటేనే గౌరవమైన పదవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నామినేట్ పోస్టులు రాలేదని అసంతృప్తితో ఉండటం సహజం అన్నారు. ఎనిమిది ఏళ్లలో అనేక సంక్షమ కార్యక్రమాలు చేపట్టామని...
కెటిఆర్ చొరవతో హైదరాబాద్ అభివృద్ధి: తలసాని
హైదరాబాద్: నిరుపేదల అభివృద్ధి,సంక్షేమమే ప్రభుత్వ ద్వేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే మల్టి పర్ఫస్ కమ్యూనిటీ హాల్...
తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు: మంత్రి తలసాని
హైదరాబాద్: కేంద్ర సంస్థలు చేస్తున్న దాడులను ఎదుర్కొంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సిఎం ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు వ్యవస్థలు మీ...
రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచానికే ఆదర్శం: మంత్రి తలసాని
రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచానికే ఆదర్శం
టిఎస్ బిపాస్ తో సులువైన పారిశ్రామల స్థాపనకు చర్యలు
దేశనికే తలమానికంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మోడల్
ఫుడ్ ప్రాసెసింగ్ లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది
పటిష్ట ల్యాండ్ ఆర్డర్...
విజయ డైరీది రూ.700 కోట్ల టర్నోవర్: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నూతనంగా ఔట్ లెట్ లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో కి తీసుకవచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు....
బేగంపేట్లో నాలా బ్రిడ్జిని ప్రారంభించిన తలసాని
హైదరాబాద్: బ్రిడ్జి నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. బేగంపేట్లో పికెట్ నాలా బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో...
రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక: తలసాని
హైదరాబాద్: ప్రజలకు మేలు చేసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్ బి నగర్ లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో హైదరాబాద్...
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి: మంత్రి తలసాని
నల్గొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఆరోపించారు. మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్య...
కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా: మంత్రి తలసాని
హైదరాబాద్: ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ గతంలోనే చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చెప్పినట్లే మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను అంతం చేశారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్...
తెలంగాణలోనే అత్యధిక సంక్షేమ పథకాల అమలు: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శుక్రవారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు....
మునుగోడులో టిఆర్ఎస్సే గెలుస్తుంది: తలసాని
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మంచి మెజార్టీ సాధిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిజెపి గెలిస్తే మూడు వేల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ...
మునుగోడులో టిఆర్ఎస్ దే గెలుపు: తలసాని
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం...
ఇప్పుడు మునుగోడు అభివృద్ధి గుర్తుకు వచ్చిందా?: తలసాని
మునుగోడు: ఫ్లోరైడ్ భూతం నుంచి శాశ్వత విముక్తి కల్పించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల...
ఉత్తర్ ప్రదేశ్కు బయలుదేరిన ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్కు బయలుదేరారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ అత్యక్రియలకు సిఎం హాజరుకానున్నారు. సిఎంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి సంతోష్...
మహేశ్బాబు తల్లికి నివాళులర్పించిన మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు కృష్ణ సతీమణి, టాలీవుడ్ హీరో మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి కన్నుమూశారు. ఆమె మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ...
గాంధీ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రులు హరీశ్, తలసాని
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. మంత్రులతో పాటు డిఎంఈ ఎమెష్ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ...
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివి: మంత్రి తలసాని
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య, నిజాం...