Friday, May 3, 2024
Home Search

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results

If you're not happy with the results, please do another search
Neera stall symbolizes goud professional

గౌడ వృత్తి అస్థిత్వానికి నీరా స్టాల్ ప్రతీక: కెటిఆర్

హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధితో పాటు ఇప్పటికే నైపుణ్యమున్న కులవృత్తిదారులను పోత్సహించాలని సిఎం కెసిఆర్ చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. నెక్లెస్‌రోడ్‌లో నీరా కేఫ్‌ను మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో 10 స్టాల్స్...
KTR Comments on Krishna water dispute

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్

  హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
Balkampeta yellamma Kalyanam

నిరాడంబరంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

  ఆలయ అర్చకులతో కళ్యాణోత్సవం నిర్వహణ మన తెలంగాణ, అమీర్‌పేట : నగరంలో అషాడ మాసంలో లక్షలామంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈఏడాది ఆలయ అర్చకులతో నిరాడంబరంగా జరిగింది....
Panjagutta Steel Bridge Open Today

నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి.. పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి

హైదరాబాద్: ట్రాఫిక్ నివారణే లక్ష్యంగా పంజాగుట్ట బంజారాహిల్స్ మార్గంలో పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద రూ.5.95 కోట్లతో నిర్మించిన స్టీల్‌బ్రిడ్జిను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించనున్నారు. పంజాగుట్ట శ్మశానవాటిక చట్నీస్...
Water fish and Milk Revolution in Telangana

‘తీన్‌’మార్

  రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
Assistance for 14000 film workers

14 వేల మంది సినీ కార్మికులకు సాయం

  కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులకు గురైన సినీ కార్మికులను మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) నిత్యావసరాల సరుకులు అందజేసి ఆదుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినీ, టీవి...
Cinema representatives meet with KCR

వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్‌ల కళ!

  తొలత తక్కువ మందితో ఇండోర్‌లో పోస్ట్‌ప్రొడక్షన్ పనులను అనుమతి షూటింగ్‌ల నిర్వహణపై త్వరలో విధి విధానాల ఖరారు తదనంతరమే థియేటర్ల అనుమతిపై తుది నిర్ణయం సినిమారంగ ప్రముఖులతో ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్ :...

లాక్‌డౌన్ అమలుతోనే సురక్షితం: మల్లారెడ్డి

    హైదరాబాద్: పలు ప్రాంతాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గ్రౌండ్‌లో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా...

రెపరెపలాడిన గులాబీజెండా

  పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన సిఎం కెసిఆర్ సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్న మంత్రులు మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...

కరోనా చీకట్లపై కాంతిరేఖలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...

త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ

  సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం

  హైదరాబాద్ : సిఎం కె.చంద్రశేఖరరావు మదిలో నుంచి వచ్చిన అనేక సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న...

జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు

  సాకారమైన ప్రయాణికుల కల జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
Talasani

వనదేవతలను దర్శించుకున్న మంత్రులు

మన తెలంగాణ/ మేడారం: శ్రీ సమ్మక-సారలమ్మ వన దేవతలను గురువారం పలువురు మంత్రులు దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణరెడ్డి, మత్స, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కుటుంబ...
kaloji-narayana-rao

‘ప్రజా కవి కాళోజీ’ బయోపిక్ షురూ

‘ప్రజాకవి- కాళోజీ’ సినిమాను జైనీ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నంది అవార్డు గ్రహీత డాక్టర్ ప్రభాకర్ జైనీ వహిస్తున్నారు....

ఒప్పించండి.. తప్పించండి

  టిఆర్‌ఎస్ అదనపు నామినేషన్ల సమస్య పరిష్కారంలో కెటిఆర్ తలమునకలు వైదొలిగితే నామినేటెడ్ పదవులు లేకపోతే కఠిన చర్యలు, బిఫాం పొందే వారే పోటీలో ఉండాలి పండగల్లోనూ ప్రచారం చేయాలి అంతటా గెలుపు ఖాయం, అధిక మెజారిటీల కోసమే కృషి హైదరాబాద్...

వైకుంఠ ఏకాదశి… భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

  తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నది. మలయప్ప స్వామివారు స్వర్ణరథంలో తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నారాయణ గిరి ఉద్యనవనం దాటి భక్తులు...

ఉత్తమ్‌కు సిగ్గు లేదు

  కాంగ్రెసోళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది: తలసాని మేడ్చల్: కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సిగ్గులేకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ...

Latest News