Home Search
మీ టూ ఉద్యమం - search results
If you're not happy with the results, please do another search
న్యాయంగా బతికిన ఎంఎల్ఎకు అన్యాయం
చిన్న వయసులోనే న్యాయం కోసం, హక్కుల కోసం రోడ్డెక్కిన విద్యార్థి నాయకుడు ఇప్పుడు ఎంఎల్ఎగా గెలుపొందినప్పటికీ న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. చట్టసభల లోపల, బయట ప్రజాగొంతుకగా నిలిచిన ఈ వర్ధమాన...
ఏరువాకా? పోరుబాటా?
‘వ్యవసాయదారులు అత్యంత విలువైన పౌరులు.. వారి సాగుసేవ వారి దేశంతో ముడివడి ఉంది’ అని మేధావి థామస్ జాఫెర్సన్ విలువైన సందేశం ఇచ్చారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా కష్టాన్నే నమ్ముకుని సాగే రైతును...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
మాకు కొత్త కాదు కొట్లాట.. కెటిఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్కు కొట్లాట కొత్త కాదంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గురువారం ట్వీట్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసన తెలిపిన...
పులిలా పోట్లాడుతా
పిల్లిలా పారిపోను...వెంటాడి... వేటాడుతాం
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో : మునుపటి తెలంగాణ కాదు.. టైగర్ తెలంగాణ ఇది.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం.. మేం ప్రతిపక్షంలో ఉన్నం.. అడుగుతం.. కొట్లాడుతం.. ప్రజలకు మంచి జరగకపోతే...
వాటర్ వార్
కృష్ణా జలాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదు
68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసింది
కెసిఆర్ పాపాలభైరవుడు
పదేళ్లు జరిగిన పాపాలకు ఆయనే కారణం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్...
కాంగ్రెస్, బిఆర్ఎస్ జలయుద్ధం
బిఆర్ఎస్ ఛలో నల్గొండ... కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ టూర్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ప్రాజెక్టుల వ్యవహారం
కృష్ణా ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించడం వల్ల తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు వాటిల్లే నష్టాన్ని
నల్గొండ...
బెదిరేది లేదు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ...
ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నల్గొండలో బహిరంగ సభ నిర్వహించి తీరుతాం: కెసిఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు. మంగళవారం తెలంగాణ...
సరిహద్దు గాంధీ
ఫ్రాంటియర్ గాంధీ లేదా అబ్దుల్ గఫార్ ఖాన్, పష్తూన్ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత స్వరం వినిపించిన స్వాతంత్య్ర కార్యకర్త. బాద్షాఖాన్ లేదా సిమంత్ గాంధీ అని...
ఎన్నికల బడ్జెట్!
అసత్యాల, అర్ధసత్యాల గత గొప్పలు చెప్పుకోడమే గాని భావిభారతాన్ని జనహితదారుల్లో పరుగెత్తించే దిశగా ఒక్కటైనా గట్టి సంకల్పాన్ని ప్రకటించే అలవాటు లేని భారతీయ జనతా పార్టీ పాలకుల నుంచి తాత్కాలిక బడ్జెట్లో ఆశించగలిగేది...
ఆప్ తెలంగాణ ఇంఛార్జిగా దిలీప్ పాండే
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ బాధ్యులుగా ఢిల్లీ అసెంబ్లీ చీఫ్ విప్ దిలీప్ పాండేను నియమించినట్లు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి...
ఓడిపోయామని బాధపడొద్దు.. భవిష్యత్తు బిఆర్ఎస్దే:హరీశ్రావు
సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని పార్టీ శ్రేణులు బాధపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొండ...
జననాయక్
‘నీ చుట్టూ సమాజం పూర్తిగా కలుషితం అయినపుడు, భావ దారిద్య్రంలోకి నెట్టబడుతున్నపుడు కూడా స్పందించకపోతే నువ్వు సామాజిక ద్రోహివే’ అంబేడ్కర్ మాటలు సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడినీ హెచ్చరిస్తూ ఉంటాయి. అజ్ఞానం,...
గవర్నర్ పై గరంగరం
గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెస్లది ఫెవికాల్ బంధమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. 75వ...
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్సిలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటా...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
అయోధ్య రామాలయం: లౌకిక విలువలు
ప్రపంచంలోని అత్యంత లేదా పూర్తి పేదలో సగానికి పైగా (సుమారు 25 కోట్లు) భారత దేశంలోనే నివాసం ఉంటున్నారు. భారత దేశంలో కార్పొరేట్ పన్ను రేట్లు, అత్యధిక అసమానతలను కలిగి ఉన్న...
దళిత జీవన కదంబం
పురాణాలుగా దైవభక్తికి, ఇతిహాసంగా రాచకీర్తికి సీమితమైన సాహిత్యంలో సామాన్యునికి స్థానం దక్కడం వెనుక ఎంతో శ్రమ కూడుకొని ఉంది. పీడితులు తమ కథలు తామే చెప్పేందుకు, వినేందుకు, రాసుకునేందుకు, చదువుకునేందుకు ఎదురైన అడ్డు...
మూల్య ప్రవాహ 2.0: మూలం సారం
‘Inculcation of Human Values and Professional Ethics in Higher Education Institutions proposes the curriculum and pedagogy of Higher Education Institutions (HEIs) to develop deep...