Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
పోఖ్రాన్లో యాంటీ ట్యాంక్ మిసైల్ ట్రయల్ విజయవంతం
న్యూఢిల్లీ : డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవొ) దేశీయంగా రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపిఎటిజిఎం) ఆయుధ వ్యవస్థ యొక్క అభివృద్ధికి చెందిన క్షేత్రస్థాయి పరీక్షలు...
ప్రతీ గ్రామానికి రోడ్లు వేశాం: నడ్డా
హైదరాబాద్: డా బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్ర విడదల చేయడం సంతోషకరమైన విషయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. సామాజిక న్యాయంక కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాటం...
నేడే బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నది. సంకల్ప పత్ర పేరిట బిజెపి మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పార్టీ ప్రధాన...
పీఓకే మాదే… ఒక్క అంగుళమూ కదలనివ్వం: చైనాకు రాజ్నాధ్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అధికారంలో ఉండగా భారత దేశం నుంచి ఒక్క అంగుళం భూమిని ఆక్రమించలేరని, పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) భారత్దేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా,...
అప్పుడు పసుపు.. ఇప్పుడు చక్కెర
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా బోర్డుల ఏర్పాటు హామీలు
2014లో బిఆర్ఎస్ ఎంపిగా గెలిచిన కల్వకుంట్ల కవిత అనేకమార్లు లోక్సభలో పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రులను కలిశారు. కానీ బోర్డు...
బీజేపీ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ?
లక్నో: బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్లో అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలోఓ రోగి చనిపోగా, దాన్ని సాకుగా చూపించి...
త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ
పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...
మిషన్ దివ్యాస్త్ర జయప్రదం
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 క్షిపణి తొలి పరీక్షను భారత్ సోమవారం విజయవంతంగా నిర్వహించింది. తన ‘మిషన్ దివ్యాస్త్ర’ కింద ‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్...
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్పై ఎవరు కన్ను వేసినా గట్టి...
మోడీ బాటలో కేంద్ర మంత్రులు
వికసిత భారత్ నిర్మాణం కోసం పటిష్టమైన చర్యలను చేపట్టేందుకు బిజెపి సాగిస్తున్న ప్రచారానికి తన వంతు సాయంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2,000 విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతోసహా పలువురు...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్నాథ్ సింగ్
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు
నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....
100మందితో బిజెపి తొలి జాబితా?
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు అధికార బిజెపి తొలి జా బితా వచ్చే వారం విడుదల చేయనుంది. ఈ తొలి వంద మంది పేర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉంటుంది....
వంద మందితో బిజెపి తొలి జాబితా
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు అధికార బిజెపి తొలి జాబితా వచ్చే వారం విడుదల చేయనుంది. ఈ తొలి వంద మంది పేర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉంటుంది. షెడ్యూల్,...
తేజస్ యుద్ధ విమానంలో అత్యాధునిక కంప్యూటర్ అమరిక
19న విజయవంతంగా తొలి పయనం
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి పరచి డిజిటల్ ఫ్లైబైవైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (డిఎఫ్సిసి)ని తేజస్ తేలిక రకం యుద్ధ విమానంలో పొందుపరచినట్లు రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది....
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరిధాన్యాలపై దృష్టి కేంద్రీకృతం
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి భారతీయ ఆహార ఉత్పత్తులు : మోడీ
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం...
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరి ధాన్యాలపై దృష్టి కేంద్రీకరింపు
లక్నో కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రకటన
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం చేస్తోందని ప్రధాని నరేంద్ర...
కుల గణన ఆవశ్యకత
భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలి ద్వారా, సాధించే...